Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Tue 27 Jul 02:48:37.067912 2021
మహిళలు, చిన్నారులపై యాసిడ్ దాడికి పాల్పడటం హత్య కంటే దారుణమైందని కర్నాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటివా టిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని స
Tue 27 Jul 02:48:58.080223 2021
రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థల్లో ఆందోళనలు, సమ్మెపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అత్యవసర రక్షణ సేవల బిల్లుపై అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్
Tue 27 Jul 02:49:58.503355 2021
అసోం- మిజోరాం సరిహద్దుల్లో సోమవారం చెలరేగిన ఘర్షణల్లో ఆరుగురు పోలీస్ అధికారులు మరణించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తెలిపారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల
Tue 27 Jul 02:58:18.347336 2021
కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ ప్రభుత్వంలో పని చేస్తున్న పెళ్లికాని పురుష ఉద్యోగులు తాము వరకట్నాన్ని తీసుకోవటం, ప్రొత్సహించడం చేయకూడద
Tue 27 Jul 00:32:42.122313 2021
పెగాసస్ కుంభకోణంలో హ్యాకింగ్కు గురైన వారి ఫోన్ నెంబర్ల జాబితాలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులను ఎంపికచేసి హ్యాకి
Tue 27 Jul 00:16:30.534658 2021
జార్ఖండ్లో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలను బీజేపీ చేస్తున్నదా? ఇందుకు ఎమ్మెల్యేలను కొనేందుకు సిద్ధమైందా? అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్ ఎమ్మెల్
Tue 27 Jul 00:15:16.463745 2021
2025 నాటికి కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 35 ట్రిలియన్ డాలర్లు వ్యయం చేయాల్సి వస్తోందని ప్రముఖ మేనేజ్మెంట్ సంస్థ మైక్కిన్సీ అంచనా వేసింది. గ్లోబల్ హర్డ్ ఇమ్యూనిట
Tue 27 Jul 00:01:14.399987 2021
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి సాయంతో భార్యను దారుణంగా హత్య చేసిన పోలీస్ ఇన్ స్పెక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లోని వడోద
Mon 26 Jul 02:13:50.317412 2021
ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ ఉపయోగించి రాజకీయ నేతలు, కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా వేసినట్టు వెలువడిన నివేదికలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (స
Mon 26 Jul 02:20:25.963859 2021
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు తాజాగా అధికార బీజేపీకి మరో హెచ్చరికను జారీ చేశాయి. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నాడు బీజేపీ నేతలను, మంత
Mon 26 Jul 02:20:56.40258 2021
'పెగాసస్' నిఘా వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ సర్కార్ అక్రమ
Mon 26 Jul 02:28:27.729753 2021
జమ్మూకాశ్మీర్లో పలువురు ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ స్థాయిలో గన్ లైసెన్స్ స్కామ్కు పాల్పడ్డారంటూ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది
Mon 26 Jul 02:29:32.198586 2021
జమ్ముకాశ్మీర్కు చెందిన ముఖ్యనేతలతో ప్రధాని మోడీ సమావేశం జరిగి నెలరోజులు దాటినా ఎలాంటి తదుపరి ఫలితాలు లేవని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఫర
Mon 26 Jul 02:30:41.491676 2021
హిమాచల్ప్రదేశ్లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయ వద్ద కొండ చరియలు విరిగిపడడంతో అక్కడ ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. అదేవిధంగా ఈ ఘటనలో తొమ్మిది మ
Sun 25 Jul 02:12:58.593132 2021
ఫోన్ ట్యాపింగ్, పర్సనల్ కంప్యూటర్స్ హ్యాకింగ్...మొదలైనవి ఇంతవరకూ చూశాం. ఫోన్ సంభాషణలు రికార్డు చేయటం, వినటం, పర్సనల్ కంప్యూటర్లో వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించటం
Sun 25 Jul 02:17:20.718129 2021
ఏపీఎంసీ సవరణ చట్టం రద్దు చేయాలని కిసాన్ సంసద్ (రైతుల పార్లమెంట్) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద జరుగ
Sun 25 Jul 02:14:59.434588 2021
భారత్లో పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు సెప్టెంబర్ నుంచి ఆందుబాటులోకి రావచ్చని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ఇది అతి ముఖ్యమైన చర్య అని
Sun 25 Jul 02:45:15.634562 2021
ఆఫ్ఘనిస్తాన్లో మొత్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆఫ్ఘన్ శాంతి చర్చల ప్రతినిధి బృంద నాయకుడు అబ్దుల్లా అబ్దుల్లాతో భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ శుక్రవారం చర్చలు జరి
Sun 25 Jul 02:46:13.707858 2021
ప్రయివేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం(క్యూ1)లో 78 శాతం వృద్ధితో రూ.4,616 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం
Sun 25 Jul 00:48:23.618269 2021
మహారాష్ట్రలో ఆరు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో వర్షా
Sun 25 Jul 00:47:24.681779 2021
గ్యాస్ సిలిండర్ పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్న తొమ్మిది మంది మరణించిన సంఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో సంభవించింది. నగరం శివారు ప్రాంతంలోని ఒక గదిలో ఈ నెల 20న
Sun 25 Jul 02:47:03.504172 2021
బ్రెజిల్కు చెందిన ప్రెసిక మెడికమెంటోస్ (ప్రెసిసా), ఎన్విక్సియా ఫార్యాస్యూటికల్స్తో భారత్ బయోటెక్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అవినీతి ఆరోపణలు, రాజకీయ
Sun 25 Jul 00:36:27.002378 2021
జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకొని నిర్బంధించవచ్చునని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదేశాలు జారీచేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోతవ
Sun 25 Jul 00:35:36.719258 2021
చదువుకూ వయస్సుకూ సంబంధంలేదని నిరూపించిన శతాధిక విద్యార్థి భాగీరథీ అమ్మ (107) మృతిచెందారు. వందేండ్లు దాటిన తర్వాత నాలుగో తరగతి పూర్తి చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన కేరళకు
Sun 25 Jul 00:31:55.429499 2021
గోవాలో ఇనుము ఖనిజ తవ్వకాల కేసుకు సంబంధించి వేదాంత కంపెనీకి, గోవా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఖనిజ తవ్వకాల లీజ్ను రద్దుచేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు
Sun 25 Jul 00:24:52.719788 2021
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఏఐఎల్) కొత్తగా వినియోగదారుల అభివృద్థి ఫీజు (యూడీఎఫ్్)ను పెంచే ప్రతిపాదనలను విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న
Sun 25 Jul 00:23:21.140809 2021
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కొత్తగా విద్యుత్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. 2025 నాటికి మార్కెట్లోకి కొత్త విద్యుత్ వాహనాలను విడుదల
Sat 24 Jul 02:37:56.971198 2021
దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న 'పెగాసస్' వ్యవహారం పార్లమెంట్ను కుదిపేస్తున్నది. ఈ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అందుకు ప్రభుత్వం ససేమిరా అనటంతో ప్రతిప
Sat 24 Jul 02:38:48.606308 2021
ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి సమైక్య ఆందోళనలు నిర్వహించనున్నట్టు టీఎస్ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీ ప్రకటిం చింది. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించామని తెలిపార
Sat 24 Jul 01:33:37.052038 2021
పెగాసస్ నిఘా కుంభకోణంపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆర్ఎస్పీ, ఐయూఎ
Sat 24 Jul 01:08:58.822305 2021
దేశంలోని 12 సెంట్రల్ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సెలర్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు.ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమో దం తెలిపినట్టు శుక్రవారం కేంద
Sat 24 Jul 01:08:04.525976 2021
కేంద్ర వ్యవసాయ మంత్రి రాజీనామా చేయాలని కిసాన్ సంసద్ (రైతుల పార్లమెంట్)లో రైతు నేతలు డిమాండ్ చేశారు. కిసాన్ సంసద్ నేపథ్యంలో జంతర్ మంతర్ సమీపం మొత్తం పోలీసులు భారీ
Sat 24 Jul 01:07:00.413461 2021
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాల విషయంలో నిరసనలు చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి దిగొచ్చారు.
రైతులను పోకిరీలు అని పి
Fri 23 Jul 02:28:09.226898 2021
పెగాసస్ స్పైవేర్తో ప్రభుత్వ సంస్థలు జర్నలి స్టులు, ఉద్యమకారులు, రాజకీయ నేతలు, ఇతరులపై నిఘా పెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తునకు ఆదే శించాలని సుప్రీంకోర్టులో గురువ
Fri 23 Jul 02:31:45.170453 2021
చారిత్రాత్మక కిసాన్ సంసద్ (రైతుల పార్లమెంట్) ప్రారంభమైంది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపులో భాగంగా గురువారం నాడిక్కడ స్థానిక జంతర్ మంతర్ వద్ద పోలీసుల భారీ
Fri 23 Jul 02:31:27.894501 2021
పార్లమెంట్లో రైతు పోరు జరిగింది. రైతులు డిమాండ్లను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. ఒకవైపు పార్లమెంట్ ఆవరణలో మహాత్మ గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టగా, మరోవై
Fri 23 Jul 02:30:10.007522 2021
మోడీ సర్కార్ అక్రమ నిఘా కార్యకలాపాల గుట్టురట్టు చేసిన 'ద వైర్' వరుస వార్తా కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మనదేశంలోని ఫోన్లపై పెగాసెస్ (స్పైవేర్) దాడి జరిగిందన్నది ని
Fri 23 Jul 02:32:11.288924 2021
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని నదులు పలు చోట్ల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబయిని భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్త
Fri 23 Jul 02:39:55.042802 2021
ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్తో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన మరో న్యూస్ ఛానల్ భారత్ సమాచార్పై ఐటీ దాడులు జరిగాయి. పన్నులు ఎగవేశా యనే అభియోగాలతో ఐటీ అధికారులు గు
Fri 23 Jul 01:07:42.558163 2021
ఉత్తర్ప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 17 ఏండ్ల ఓ బాలిక మృతదేహం ఒకరోజు మొత్తం రైల్వే వంతెన కింద వేలాడడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన డియోరియా జిల్లాలో చోటుచేసుకుంది. స
Fri 23 Jul 01:06:01.456308 2021
ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు న్యూస్ చానెళ్లలో ప్రకటనల నిమిత్తం యూపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం... అక్షరాలా రూ.160.31 కోట్లు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయ
Fri 23 Jul 01:04:21.404853 2021
యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కట్టడికి అన్ని దేశాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు.
Fri 23 Jul 01:03:35.549331 2021
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన తాజా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో స్పెషాలిటీ స్టీల్ కొరకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్కు ఆమోదం తెలిపారు. ఈ పథకం ఐదు సం
Fri 23 Jul 00:58:51.201053 2021
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లోని వల్సాడ్లో మరో వివాదం రాజుకున్నది. ఇక్కడ వివాదాస్పద పోర్టు నిర్మాణానికి గుజరాత్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు ఇప్పటికే గ్లోబల్
Fri 23 Jul 00:56:32.351206 2021
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ నికర లాభాలు 9.6 శాతం పెరిగి ర
Fri 23 Jul 00:55:54.972975 2021
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ గురువారం భారత మార్కెట్లోకి తన హ్యాచ్బ్యాక్ ఫిగోలో ఆటోమేటిక్ వేరియంట్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఫిగోలో ఇప్పటివరకు కేవలం మాన్యువ
Fri 23 Jul 00:52:47.392374 2021
రాష్ట్రంలలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన దర్యాప్తు విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కలకత్తా హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల
Fri 23 Jul 00:42:31.501717 2021
పెగాసస్ ప్రాజెక్టు డేటాకు పూర్తిగా కట్టుబడి వున్నామని, పెగాసస్ స్పైవేర్ లక్ష్యాలుగా వున్న వారికి ఈ డేటాకు సంబంధం వుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. సామాజిక
Thu 22 Jul 02:09:48.629658 2021
రాజకీయ నాయకులు, జర్నలిస్టులే కాదు, ప్రభుత్వ విధానాలను విమర్శించేవారినందరిపైనా 'పెగాసస్' స్పైవేర్ నిఘా కొనసాగింది. ఉమర్ ఖాలీద్తో సహా పలువురు జేఎన్యూ విద్యార్థులు, అంబ
Thu 22 Jul 02:12:13.672346 2021
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. త్వరలోనే థర్డ్వేవ్ ముప్పు పొంచివున్నదనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. థర్డ్వేవ్ అంచనాల నేపథ్యంలో కే
×
Registration