Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Tue 13 Jul 00:45:11.82225 2021
పంచాయతీ అధికారాలను విఆర్ ఒలకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ2 అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపి (సస్పెండ్)వేసింది. ఈ జిఓను సవాల్ చేస్తూ గుం టూరు జిల్లా
Tue 13 Jul 00:43:18.628675 2021
జాతీయ భద్రత పేరుతో ఓ ముస్లిం ఉపాధ్యాయురాలిని జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. గతంలో ఆమె తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపటంతో.. నష్టపరిహారం కింద జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ
Tue 13 Jul 00:39:30.641891 2021
రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలను ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ పూర్తిగా కొట్టిపారేశారు. తాను భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి రానని ఆయన తేల్చిచెప్
Tue 13 Jul 00:17:21.067842 2021
ప్రజా సమస్యలపై సభ్యులు చర్చకు ముందుకు రావాలనీ, అయితే వెల్ లో ఆందోళన చేయడం మంచి సంకేతం కాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. సోమవారం పార్లమెంట్లోని ఎనెక్స్ కాంప్లెక
Tue 13 Jul 00:15:29.176144 2021
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ అప్పారెల్ సిటీ పరిధిలోని సీడ్స్ ఇంటిమేట్ అప్పారెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్న సుమారు రెండు వేల
Tue 13 Jul 00:14:42.705566 2021
కృష్ణా జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో రిటిపిటిషన్ దాఖలు చేయను న్నట్లు సమాచారం.
Tue 13 Jul 00:13:30.072296 2021
12 ఏళ్లు లేదా ఆ వయస్సు దాటిని వారికి ఇచ్చే జైడస్ కాడిలా కరోనా వ్యాక్సిన్కు మరో కొద్ది రోజుల్లో అత్యవసర వినియోగం అనుమతులు లభించనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సో
Mon 12 Jul 03:07:01.047379 2021
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ' ఏర్పాటు చేస్తున్నామనే మోడీ సర్కార్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, ఎన్సీపీ..సహా పలు రాజక
Mon 12 Jul 03:07:25.431555 2021
పట్టణాలు, నగరాల్లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలు, మధ్య తరగతి వర్గాల్లో ఎన్నో ఆశలు కల్పించిన కేంద్ర పథకం 'పీఎం ఆవాస్ యోజన'. దేశవ్యాప్తంగా కోటీ 12 లక్షల పక్కా గృహాలు
Mon 12 Jul 03:08:27.891376 2021
బ్రెజిల్లో సంచలనం రేపిన కోవాగ్జిన్ స్కామ్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా కుంభమేళా కరోనా పరీక్షల కుంభకోణంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తికి ఈ స్కామ్లో కూడా
Mon 12 Jul 03:11:01.134814 2021
బీజేపీ నేతలకు నల్లచట్టాలకు వ్యతిరేక నిరసనలు తాకుతూనే ఉన్నాయి. ఇక్కడే కాదు..శిఖరాలపై కూడా వినూత్నంగా ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా కార్గిల్ పర్వతశ్రేణులపై రైతు జెండా ఎగు
Mon 12 Jul 01:41:37.414324 2021
ఆఫ్ఘనిస్తాన్లో అక్కడి ప్రభుత్వం, తాలిబన్ల మధ్య అంతర్యుద్ధం నెలకొన్న నేపథ్యంలో కాందహార్ పట్టణంలోని దౌత్యవేత్త కార్యాలయానికి(కాన్సులేట్ జనరల్) చెందిన 50 మంది దౌత్యవేత్
Mon 12 Jul 03:11:59.313773 2021
ఈ దేశంలో వాక్ స్వాతంత్య్రానికి పూర్తిగా సంకెళ్లు వేస్తున్నారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడి
Mon 12 Jul 03:12:42.572416 2021
ఉద్యమకారుడు, ఆదివాసీల గొంతుక, సామాజిక హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి మరణం దేశంలో జ్యుడీషియల్ కస్టడీ మరణాలపై పెద్ద చర్చకు తెరలేపింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తంగా 1,067
Mon 12 Jul 03:13:40.013808 2021
కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా యావత్ ప్రజానీక జీవన పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి. మరీ ముఖ్యంగా కరోనా ఆరోగ్య సంక్షోభంతో సీనియర్ సిటిజన్స్ పరిస్థితి మరింత
Mon 12 Jul 03:14:15.292953 2021
ఉద్యోగాలు, డిమాండ్ను సృష్టించే మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రధాని మోడీ సర్కారు ఎక్కువ ఖర్చులు చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మౌలిక సదుపాయాల వ్య
Mon 12 Jul 00:59:35.831425 2021
పద్మ అవార్డుల ఎంపికకు పేర్లు సూచించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు.' క్షేత్రస్థాయిలో అసాధారణమైన కృషి చేసే స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు
Mon 12 Jul 00:58:51.341334 2021
కేరళలోని శబరిమల ఆలయాన్ని ఈ నెల 16 నుంచి ప్రారంభించనున్నారు. 17 నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈ నెల 17 నుంచి
Mon 12 Jul 00:58:16.080508 2021
విద్యుదాఘాతంతో ఒకే ఇంట్లో ఆరుగురు మరణించిన విషాద ఘటన మధ్యప్రదేశ్లో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రాష్ట్రంలోని ఛత్తర్పూర్ జిల్లా మహువా ఝాలా గ్రామంలో జగన్ అహిర
Mon 12 Jul 00:54:32.936441 2021
మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘనల వల్ల కోవిడ్-19 ముప్పు మళ్లీ ముంచుకొంచే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున
Mon 12 Jul 00:50:55.406367 2021
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే తాజాగా కొత్త కేసులు, మరణాల్లో
Mon 12 Jul 00:49:33.452967 2021
స్థానిక సంస్థల ఎన్నికల వేళ సెల్ఫోన్లో వీడియో తీస్తున్న టివి రిపోర్టర్ను ఓ ఐఎఎస్ అధికారి వెంటాడి మరీ చితకబాదారు. ఈ ఘటన శనివారం మియాగంజ్లో చోటుచేసుకుంది.ఎన్నికలు జరుగు
Mon 12 Jul 00:48:38.304437 2021
భారత్లో ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తన రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి(ఆర్జిఒ)గా భారత్కు చెందిన వినరు ప్రకాశ్ను నియమించింది. ట
Sun 11 Jul 02:32:56.396931 2021
ఇటీవల కొలువుదీరిన నూతన కేంద్ర మంత్రివర్గంలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీటిలో హత్యాయత్నం, హత్య వంటి కేసులున్నాయి. పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమో
Sun 11 Jul 02:31:43.330789 2021
భారత్లో రుతుపవనాల ఆలస్యం ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సమయానుగుణంగా వర్షాలు లేకపోవడంతో ఈ సీజన్లో వేసే పంటల విస్తీర్ణాలు తగ్గిపోతున్నాయి. దీంతో రైతన్నలు ఇతర త
Sun 11 Jul 02:31:28.092769 2021
కరోనా, లాక్డౌన్ల దెబ్బకు వలస కార్మికుల బతుకులు ఆగమయ్యాయి. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమాత్రమూ సరిపోవని రాజకీయ వర్గాలు, సామాజికవేత్తల నుంచి విమ
Sun 11 Jul 02:32:29.728022 2021
భారత్లో పాఠశాల విద్యా పరిస్థితులు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులం దరికీ విద్య సమానస్థాయిలో అందడం లేదు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య తక్కువ సంఖ్యలో
Sun 11 Jul 01:24:08.824884 2021
ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ, అలాగే డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్టార్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్త ఆందోళనలకు కేంద్ర కార్మ
Sun 11 Jul 02:34:16.537563 2021
ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ నియంత్రణతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్
Sun 11 Jul 02:33:19.083866 2021
దేశంలో అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో (ప్రస్తుతం 20 కోట్ల జనాభా) రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో జనాభా పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణకు రాష్ట్ర ముఖ
Sun 11 Jul 02:35:32.841339 2021
స్నేహపూర్వక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న కేరళ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం జరుగుతున్నదని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ అన్నారు. రాజకీయ పరంగా కక్షపూర
Sun 11 Jul 00:43:00.219281 2021
భారత్లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ అత్యంత త్వరగా వ్యాప్తి చెందుతుందనీ, అత్యంత ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన
Sun 11 Jul 00:41:22.127504 2021
విశాఖ స్టీల్ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన నిర్వహిస్తోన్న రిలే నిరాహార దీక్షలు వంద రోజులు పూర్తయిన
Sun 11 Jul 00:40:21.268493 2021
దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు మళ్లీ పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజీల్పై 26 పైసలు పెంచాయి. గత 68 రోజుల్లో 38 సార్లు ఈ విధంగా ధరలు పె
Sun 11 Jul 00:39:40.407764 2021
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతు
Sun 11 Jul 02:37:40.446129 2021
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 20 ఏండ్ల దళిత యువకుడిని కొంత మంది అత్యంత కిరాతకంగా చితకబాదిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చ
Sun 11 Jul 00:30:46.539325 2021
మోడీ సర్కార్ విధానాలు, ఉద్దేశపూర్వక చర్యలు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. వాలంటరీ రిటైర్మెంట్ పథకం వల్ల బీఎస్ఎన్ఎల్లో సిబ్బంది కొరత తీవ్రరూపం దాల్చింద
Sun 11 Jul 00:30:08.023533 2021
దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. స్పెషల్ పోలీసులు 350 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.2,500 కోట్లకుపైగా
Sun 11 Jul 00:29:30.694027 2021
విద్యార్హతల విషయమై..కేంద్ర హోమ్శాఖ సహాయమంత్రి నిశిత్ ప్రామాణిక్ వివాదంలో చిక్కుకున్నారు. లోక్సభ ఎన్నికల(మార్చి, 2019లో) సమయాన సమర్పించిన అఫిడవిట్లో ఆయన విద్యార్హత 'మ
Sat 10 Jul 02:19:59.395574 2021
ఓ వైపు కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం. మరోవైపు పర్యావరణ మార్పులతో అతివృష్టి, అనావృష్టి. పర్యవసానంగా.. ప్రపంచవ్యాప్తంగా 15.5కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్
Sat 10 Jul 03:01:44.144549 2021
కరోనా రెండో దశ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశంలో అధిక ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ రిపోర్ట్లో పేర్కొంది. గ్లోబల
Sat 10 Jul 02:28:33.689909 2021
సోషల్ మీడియాలో వెల్లువలా వస్తున్న తప్పుడు సమాచారం, వక్రీకరణలు ఎన్నికల వ్యవస్థను ప్రమాదంలో నెడుతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సమాచార యుగంలో అందుబాటులోకి వచ్
Sat 10 Jul 01:18:27.250256 2021
నిరంతరం అబద్ధాలు, తప్పుడు వాదనలతో రోజులు గడుపుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్-ఏఐఎఫ్) నుంచి మండీలకు రు
Sat 10 Jul 02:28:52.394871 2021
260 షోరూములతో, 10 దేశాలలో విస్తరించి, బలమైన గ్లోబల్ రిటైల్ నెట్ వర్క్ కలిగియున్న ప్రముఖ ఆభరణాల రిటైల్ వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ Ê డైమండ్స్, తమ వ్యాపార కార్యకలాప
Sat 10 Jul 01:01:29.612067 2021
రుణాల జారీలో స్తబ్దత చోటు చేసుకోవడం ఆందోళనకర అంశమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మెన్ దినేష్ ఖార పేర్కొన్నారు. ఇటీవల మాసాల్లో రుణాల వృద్థి ఏకంగా 5.5 శాతం -
Sat 10 Jul 01:00:56.234795 2021
కొత్త ఐటీ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం అటు సుప్రీంకోర్టు, ఇటు కేరళ హైకోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. కొత్త ఐటీ రూల్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పలు
Sat 10 Jul 00:45:10.540463 2021
జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సభ్యులకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్లు కల్పిస్తామనీ, ప్రస్తుతం 83 మంది సభ్యులున్న అసెంబ్
Sat 10 Jul 00:42:36.920007 2021
సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ను పర్యవేక్షించే పేరుతో ప్రస్తుతం ప్రధాన స్రవంతి మీడియా కంటే విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న డిజిటల్ మీడియాను నియంత్రించాలని మోడీ ప్రభుత్వం ప
Sat 10 Jul 00:41:32.8835 2021
ఆవు పేడ, మూత్రం వైరస్ను అదుపు చేయదని చెప్పినందుకు మణిపూర్లో జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఎ) కింద ఇద్దర్ని అరెస్టు చేశారు. ఉద్యమకారుడు ఇరెండ్రో లైచోంబామ్, జర్నలిస్టు కిశ
Fri 09 Jul 03:33:15.216914 2021
కృష్ణా నది జలాల వివాదంలో బీజేపీ అవకాశవాదం బట్టబయ లైంది. కేంద్రంలో అధికారంలో ఉండి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్క రించటానికి బదులు..తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజల్ని రెచ్చగొ
×
Registration