Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Sat 17 Jul 02:43:54.758546 2021
గుజరాత్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు వచ్చినపుడు.. మురికి వాడలు, పేదలు కనిపించకుండా గోడలు కట్టారు. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీలో వాస్తవికతను కప్పిపుచ్చటానికి
Sat 17 Jul 02:45:13.536855 2021
నేడు దేశంలో కుటుంబ ఆదాయం లేక ఆందోళన చెందుతున్న చంచల్ దేవీలాంటి వ్యక్తులు అడుగడుగునా ఉన్నారు. భర్త ఉద్యోగం పోయిందని, పిల్లలకు సరిగా కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నామని క
Sat 17 Jul 02:51:16.507961 2021
కరోనా నివారణకు సంబంధిం చి ప్రధాని మోడీ శక్ర వారం నిర్వహించిన సమీక్షా సమావే శంలోనూ టీకాల అంశ మే కీలకంగా మారింది. ఆరు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ప్రధాని ఈ సమావేశం నిర్వహించ
Sat 17 Jul 03:30:28.52543 2021
దేశ వాణిజ్య రాజధాని ముంబయి భారీ వర్షాలతో తడిసిముద్దయింది. గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ముంబయి మహానగరం, దాని శివారు ప్రాంతాలు నీటమునిగాయి.
Sat 17 Jul 03:31:44.372033 2021
వీఐటీ-ఏపీి విశ్వవిద్యాలయం, స్కిల్ లింక్ మధ్య ఒప్పందం కుదిరింది. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం పెంచేందుకుగాను వీఐటీ ఈ మేరకు ఈ నెల 16న ఒప్పందం కుదుర్చుకున్న
Sat 17 Jul 02:56:08.644177 2021
ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్ అయితే..వీధి వీధి సంబంరాలు, ఏరియా అంతా హంగామా మామూలుగా ఉండదు. అదే ఆ ఇంట్లో వారంతా కలెక్టర్ల అయితే కుటుంబానికి ఆనందానికి హద్దులే ఉండవు కదా
Sat 17 Jul 03:41:28.376724 2021
ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీ ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా రికార్డ్ లాభాలను ఆర్జించింది. గడిచిన ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో ఈ సంస్థ ఏకంగా రూ.10,000 కో
Sat 17 Jul 00:16:56.917408 2021
భారత్లోని మోడీ అనుకూల మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విశ్లేషకులు తెలిపారు. ఇందుకోసం పాకిస్థాన్లోని పరిస్థితులను భారత్లోని పరిస్థితులతో పోల్చుతూ ప్రభుత్వ 'అనుకూల
Sat 17 Jul 00:13:48.172737 2021
కరోనా మూడో వేవ్ పొంచివున్నవేళ ఈ యాత్రలేంటి? అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్వర్ యాత్రను రద్దు చేయాలని యూపీతో సహా పలు రాష్ట్రాలను
Sat 17 Jul 00:09:25.69596 2021
తమిళనాడు బీజేపీ నూతన చీఫ్గా నియమితులైన కే. అన్నమలై 'మీడియా'పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో మీడియాను నియంత్రణలోకి తీసుకురాగలమని ఆయన అన్నారు.
Fri 16 Jul 02:55:52.525957 2021
స్టాన్ స్వామి హత్య తరువాత ఎన్ఐఏ పేరును నేషనల్ క్రిమినల్ ఏజెన్సీగా మార్చుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందకరత్ విమర్శించారు. స్టాన్ స్వామికి హత్యకు వ్య
Fri 16 Jul 02:52:38.782479 2021
రాజద్రోహ చట్టం ఓవలస చట్టమనీ, 75 ఏండ్ల స్వాత్రంత్యం తరువాత కూడా ఈ చట్టం కొనసాగించడం అవసరమా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీని రాజ్యాంగ చెల్లు బాటును పరిశీలిస్
Fri 16 Jul 02:56:28.428959 2021
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ శంకరయ్య శత వంసతాలు పూర్తి చేసుకున్నారు. సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కమిటీ ఈ సందర్భంగా గురువారం ఘనంగా వేడు
Fri 16 Jul 01:50:03.205719 2021
తెలంగాణలోని పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డి.చంద్రమౌళీశ్వరరెడ్డి
Fri 16 Jul 02:57:47.310724 2021
యూపీ ఎన్నికల్లో లబ్దికోసం మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సంఫ్ు పరివార్లోని వారే వ్యతిరేకిస్తున్నారు. ఘజియాబాద్లో జూలై 4న జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో ప్రసంగించిన మోహన
Fri 16 Jul 02:58:49.545988 2021
దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు సమ్మిళిత ఆర్థికాభివృద్థి కీలకమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. ఇందుకోసం భారత్
Fri 16 Jul 02:59:35.00167 2021
యూపీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రధాని మోడీ వరాలు ప్రకటించారు. 1500 కోట్ల మేర విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.నిన్న మొన్నటి దాకా యోగిపై చిర్రుబుర్రులాడిన మోడీ యోగి స
Fri 16 Jul 00:41:11.899495 2021
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల ఘటనతో సంబంధం ఉన్న కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులపై స్థానిక కోర్టు ఆగ్రహం వ్యక్తంచే
Fri 16 Jul 00:39:23.862857 2021
కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల పరిధులను నిర్ణయిస్తూ నేడు (శుక్రవారం) కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయన
Fri 16 Jul 00:38:39.078244 2021
ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా మిషన్లో వాడే లిక్విడ్ ప్రోపెలెంట్ వికాస్ ఇంజన్ టెస్ట్
Fri 16 Jul 00:36:06.211752 2021
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసిలో వచ్చే మార్చి కల్లా వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకున్నది. 2022 మార్చికల్లా స్టాక్ ఎక్సేంజీల్లో ఎల్ఐసీ షేర్ల
Thu 15 Jul 03:13:37.916489 2021
న్యూఢిల్లీ : నల్ల చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించా లని కోరుతూ శాంతియు తంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానాలో బీజేపీి ప్రభు త్వం దేశద్రోహం, హత్య
Thu 15 Jul 03:13:52.117281 2021
న్యూఢిల్లీ : ప్రత్యామ్నాయ విధానాలతో కేరళ ముందుకు వెళుతున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తమ ప్రత్యామ్నాయ విధానాలను చూసి జీర్ణించుకోలేకనే కొన్ని శక్తులు
Thu 15 Jul 03:14:05.957796 2021
కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉండ గా కన్వర్ యాత్రకు యూపీ సర్కార్ అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ నెల 25 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు కరోనా మూడోముప్పు ప
Thu 15 Jul 03:14:27.098327 2021
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరవు ఉపశమనం (డీఆర్) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 11 శాతం పెంచేందుకు మంత్రివర్గం ఆమ
Thu 15 Jul 03:14:47.955839 2021
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) దేశంలోని ఆర్థిక అసమానతలను మరింత పెరిగేలా చేసింది. పేద ప్రజలపై అదనపు పన్ను భారాలను మోపింది. వీటికి తోడు
Wed 14 Jul 02:35:43.151481 2021
ఉగ్రవాద నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డా. ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ అన్నారు. ముఖ్యంగా రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు ఈ చట్టాన్ని విని
Wed 14 Jul 02:37:26.949997 2021
మోడీ ప్రభుత్వ హయంలో వరుసగా ఎగిసిపడుతున్న ఇంధన ధరలు ప్రజల పొదుపు సామర్థ్యాలను దెబ్బతీస్తున్నాయని ఓ కీలక రిపోర్ట్ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతున్న పెట్
Wed 14 Jul 03:06:26.567397 2021
అటవీ భూములపై వాదనల పరిష్కారాలను సమీక్షించడంలో సమన్వయ పాత్ర పోషించే బాధ్యతను మోడీ ప్రభుత్వం విస్మరించింది. రాష్ట్రాలను సమన్వయపరిచే విషయంలో దూరాన్ని పాటిస్తున్నది. దీంతో అట
Wed 14 Jul 03:08:37.099303 2021
క్యూబాపై అమానవీయంగా అమలు చేస్తున్న నేరపూరితమైన ఆంక్షలను అమెరికా తక్షణమే ఎత్తివేయాలని సీపీఐ(ఎం), సీపీఐ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,
Wed 14 Jul 03:09:34.501834 2021
''ప్రజాస్వామ్యం కేవలం ఓటింగ్కు సంబంధించిన యాంత్రిక చర్య మాత్రమే కాదు.. ఓపెన్ మైండెడ్గా ఉండటం, వాదనలు వినిపించడం, అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛలు కలిగి ఉండటం వంటి
Wed 14 Jul 03:16:54.301517 2021
కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో వివిధ క్యాబినెట్ కమిటీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పునర్వ్యవస్థీక రించారు. కొత్త, పాత మంత్రులతో మార్పులు, చేర్పులు చేశారు
Wed 14 Jul 03:17:30.578021 2021
సరిహద్దు ఛత్తీస్గడ్లోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని గల్గాం దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక జవాన్కు తీవ్
Wed 14 Jul 03:17:50.936539 2021
ఇంటి వద్దకే అందించే బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ చార్జీ వసూలు చేయాలని తపాల శాఖ నిర్ణయించింది. పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంత కాలం ఉ
Wed 14 Jul 00:52:49.153975 2021
ఆర్టికల్ 311లో సబ్క్లాజ్ల ప్రకారం 11 మంది ఉద్యోగులను తొలగించడాన్ని జమ్మూకాశ్మీర్లోని అన్ని రాజకీయ పార్టీలూ తీవ్రంగా ఖండించాయి. తొలగింపు నిర్ణయం ఏకపక్షం, అన్యాయమని ఎన్
Wed 14 Jul 00:52:05.518964 2021
దేశంలో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్నప్పటికీ దానికి అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రస్తుతం ఉ
Wed 14 Jul 00:46:51.657785 2021
రాష్ట్రంలోని గర్భిణులకు వ్యాక్సిన్ అందించేందుకు 'మాతృ కవచమ్' పేరుతో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వ్యాక్సిన్ల కోసం
Tue 13 Jul 02:24:28.274643 2021
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని 2014 ఎన్నికలకు ముందు మోడీ ఊరూరా తిరిగి వాగ్దానం చేశారు. మోడీ గెలిస్తే జాబ్ వస్తుందని దేశ యువత ఆశపడింది. కానీ ఇంతవరకూ ప్రభుత్వ
Tue 13 Jul 02:25:47.937547 2021
'వివక్ష వ్యతిరేక చట్టం' తీసుకువచ్చే దిశగా సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రంలో పౌరహక్కులకు సంబంధిం
Tue 13 Jul 02:25:03.2265 2021
''కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. తలుపులు, కిటికీలు మూసివేయండి'' అంటూ గుజరాత్ పోలీసులు ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా అహ్మదాబాద్ మూడ
Tue 13 Jul 02:29:08.3269 2021
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా ఐపీఓ ప్రణాళికను గతవారం క్యాబినెట్ క్లియర్ చేసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022 ఆర్థిక సంవత్సరం మార్చి లోగా ఎక్స్ఛేంజీ
Tue 13 Jul 02:29:44.429572 2021
భారత్లో మహిళలు.. పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అయితే, వారు ఆరోగ్యకరమైన జీవితాలను మాత్రం కలిగి లేరు. 'వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ 2021' నివేదిక ఈ విషయాన్ని
Tue 13 Jul 02:35:03.229333 2021
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాల విషయంలో దేశవ్యాప్తంగా రైతన్నలు ఇప్పటికే తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రం తీసుకొచ్చిన అగ్రిస్టాక్ వారిలో ఆందోళనలన
Tue 13 Jul 02:35:17.044392 2021
అసోం పోలీ సులు నకిలీ ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలో ఓ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్చార్సీ)కు ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఆ రాష్ట
Tue 13 Jul 02:26:11.713718 2021
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యా యులు కరువయ్యారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యతో పోల్చుకుంటే అందులో బోధించే టీచర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్
Tue 13 Jul 00:58:08.160447 2021
దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిపే నీట్ పరీక్షను సెప్లెంబరు 12న నిర్వహించనున్నారు. తొలుత ఈ పరీక్షను ఆగస్టు 1న నిర్వహిస్తామని ప్రకటించిన కేంద్రం ఆ షెడ్యూ
Tue 13 Jul 00:57:21.007193 2021
రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు సుమారు 70 మందికి పైగా మరణించారు. రాజస్తాన్ రాజధాని జైపూర్లోని 12వ శతాబ్దం నాటి కోట ఎదుట పర్య
Tue 13 Jul 00:49:12.045062 2021
నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ఐసిడిఎస్ను బలోపేతం చేయాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సోమవారం కదంతొక్కారు. అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా దేశవ్యాప్త పిలుపులో
Tue 13 Jul 02:35:55.836363 2021
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగే వారిపై 100 రూపాయలు జరిమానా విధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొవిడ్పై ఆయన సోమవారం క్యాంపు కార్యాల యంలో సమీక్ష
Tue 13 Jul 00:46:28.228096 2021
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకొనేం దుకు వచ్చే నెల 2, 3 తేదీల్లో చలో పార్లమెంట్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్, సీఐటీయ
×
Registration