Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Fri 30 Jul 03:28:13.853167 2021
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేండ్ల కాలంలో పలు పథకాలకు పేర్లు మార్చింది. ఎవరూ పట్టించుకోని వర్గాలకు అండగా ఉంటామంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటున్నది. వాస్తవానికి పేదలకు
Fri 30 Jul 03:28:51.583306 2021
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టాన్ని (కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం) వెంటనే రద్దు చేయాలని కిసాన్ సంసద్ డిమాండ్ చేసింది. కిసాన్ సంసద్ (రైతుల
Fri 30 Jul 03:29:15.279891 2021
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలను డెల్టా వేరియంట్ భయాందోళనలకు గురిచేస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
Fri 30 Jul 03:30:11.150137 2021
గోవాలో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగికదాడి ఘటనలు దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనలపై విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. గోవాలో శాంతిభద్రతల
Fri 30 Jul 03:31:16.614054 2021
గౌరవ వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ డిమాండ్తో అసెంబ్లీ వైపు ర్యాలీ చేస్తున్న పంచాయతీ వార్డు కార్యదర్శలపై బీహార్ పోలీసులు జల ఫిరంగులు, లాఠీచార్జ్తో విరుచుకుపడ్డారు. మహిళల
Fri 30 Jul 03:56:38.188167 2021
అసోం, మిజోరాం మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో ఈ నె
Fri 30 Jul 03:58:03.827467 2021
జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో ఓ సిట్టింగ్ న్యాయమూర్తిని దారుణంగా హత్యచేశారు. జిల్లాకోర్టు అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ను గుర్తు తెలియని వ్యక్తులతో ఆటోతో ఢకొీట్
Fri 30 Jul 02:33:21.815579 2021
మోడీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం గురువారం దద్దరిల్లింది. విశాఖ ఉక్కును నూరుశాతం ప్రయివేటీకరించటం ఖాయమని ఏపీ హైకోర్టుకు కేంద్రం దాఖలు చ
Fri 30 Jul 03:58:55.673568 2021
పెగాసస్ నిఘా వ్యవహారం, రైతు సంబంధిత అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో గురువారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది.
Fri 30 Jul 02:22:32.130897 2021
ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాల ఉపసంహరణపై మోడీ సర్కార్ చాలా ఉత్సు కతతో ఉంది. అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాలను విక్రయించక ముందే మరో
Fri 30 Jul 02:17:17.307526 2021
ఒకవైపు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండగా, యువత ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో 8.72 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఖాళీ ఉన్నాయి.
Fri 30 Jul 01:49:47.762466 2021
ఢిల్లీ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపిఎస్ అధికారి రాకేష్ అస్తానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. ఆస్తానా నియామకాన్ని వెంటనే వెనక్కు
Fri 30 Jul 01:48:28.137985 2021
సీపీఐ(ఎం) మాజీ ప్రధానకార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ 13వ వర్థంతి సందర్భంగా చండిగఢ్లో నిర్వహించిన సభలో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ప్రసంగించారు. లౌకిక
Fri 30 Jul 01:37:29.913541 2021
వైద్య విద్యలో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడినవారికి (ఈడబ్ల్యూఎస్) 10 శాతం సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య,
Fri 30 Jul 01:29:13.72818 2021
దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్, ఐసీఎంఆర్లు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ అనుమతిని బ్రెజిల్ రద్దు చేసింది. ఈ మేరకు టీకా అత్యవసరంగ
Fri 30 Jul 01:23:28.602123 2021
దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, బెంగాల్ సహా పలు ఉత్తరాద
Fri 30 Jul 01:00:24.744435 2021
దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,509 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ
Fri 30 Jul 00:59:09.259326 2021
స్థానికంగా నెలకొన్న కరోనా పరిస్థితులను తెలుసుకోవడానికి జిల్లా స్థాయి సెరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తూ.. కేంద్ర ప్రభుత్వం
Fri 30 Jul 00:57:43.870593 2021
మనీలాండరింగ్ కేసులో పిపికె న్యూస్క్లిక్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థకు ఉన్న మధ్యంతర రక్షణను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 2 వరకు
Thu 29 Jul 02:22:49.737503 2021
'మోడీ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం. దేశ ప్రజలపై నిఘా కోసం ఇజ్రాయిల్కు చెందిన ఎన్ఎస్ఒ గ్రూపు నుంచి పెగాసస్ స్పైవేర్ను కొన్నారా? లేదా? తేల్చి చెప్పాలి' అని యావత్
Thu 29 Jul 02:25:04.600386 2021
కాంగ్రెస్, సీపీఐ(ఎం)కు చెందిన పది మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. పార్లమెంట్లో పెగాసస్ నిఘా వ్యవహారం, రైతు సమస్యలపై బ
Thu 29 Jul 02:25:30.411081 2021
పెగాసస్ అక్రమాలపై మోడీ సర్కార్ నోరుమెదపటంలేదు. ఇజ్రాయిల్ సంస్థ అయిన ఎన్ఎస్ఎం గుట్టురట్టవటంతో..కాళ్ల బేరానికి వస్తున్నది. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడైన మక్రాన్పై కూడా పె
Thu 29 Jul 02:28:14.165841 2021
ఎడతెరిపివ్వకుండా కురుస్తున్నా.. మడ మతిప్పకుండా అన్నదాతలు ఉద్యమిస్తున్నారు. ఎండ,చలి,వాన, తుఫాన్లు వచ్చినా అదరం..బెదరం అంటూ ఢిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేస్తున్నారు. దశలవారీగ
Thu 29 Jul 02:25:54.151315 2021
చేతిలో చిల్లగవ్వలేక..కట్టుబట్టలతో ఒక కుటుంబం రోడ్డుమీద కొస్తే వారి బాధ వర్ణణాతీతం. కరోనా రెండో వేవ్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఒక వలస కార్మికుడు తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎ
Thu 29 Jul 02:27:11.768936 2021
నిరవధిక సమ్మెకు దిగిన అంబులెన్స్ ఉద్యోగులపై 'ఎస్మా' ప్రయోగిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మెను కొనసాగిస్తామని మరోవ
Thu 29 Jul 02:29:08.067948 2021
వరకట్నం, మహిళలపై వేధిం పుల కేసులను విచారించటానికి ప్రత్యేక కోర్టులు ఏర్పా టు చేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. వరకట్న నిరో ధక చట్ట
Thu 29 Jul 02:29:45.156593 2021
దేశీయ మార్కెట్లో సోయాబీన్స్ ధరలు రికార్డు స్థాయిలో నమోదుకావటం పౌల్ట్రీరంగానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ప్రొటీన్ పెద్దమొత్తంలో ఉండే సోయాబీన్స్ను చేపల పెంపకం, క
Thu 29 Jul 02:30:07.37451 2021
అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక సంబంధాలకు మించి స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య హక్కులకే ప్రాధాన్యత ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ప్రజాస్వామ్
Thu 29 Jul 00:25:21.06952 2021
కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిం చిన లఢక్, కాశ్మీర్లను మళ్లీ కలిపి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రహోం మంత్రిత్వశాఖ ప్రకటిం చింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న సమయం లో ఆ
Thu 29 Jul 00:21:17.050203 2021
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ పదవి నుంచి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను తొలగించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ప్రివిలేజ్ మోహన్ ప్రవేశపె
Thu 29 Jul 00:20:20.26323 2021
కర్నాటక 30వ ముఖ్యమంత్రిగా బుధవారం బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్గా తవార్చంద్ గెహ్లట్ ప్రమాణస్వీకారం చేయించగా, ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి యెడియూరప
Wed 28 Jul 02:40:33.996669 2021
కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కొనసాగింపు విషయంలో అనిశ్చితి నెలకొని ఉన్నది. ఇప్పటికే ఈ పథకం నుంచి పలు రాష్ట్రాలు వైదొలిగాయి. మరికొన్ని
Wed 28 Jul 02:39:09.217839 2021
'పెగాసస్' స్పైవేర్ అంశం పార్లమెంటు ఉభయసభలను ఆరవ రోజైన మంగళవారం నాడూ కుదిపేసింది. పెగాసస్ వ్యవ హారంపై తక్షణం చర్చ జరపాలంటూ పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాల నిరసనల పర్వం
Wed 28 Jul 02:40:48.43415 2021
పెగాసస్ కుంభకోణంపై రిటైర్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించా లని ప్రముఖ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్ బాలకృష్ణన్ మీనన్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Wed 28 Jul 02:41:40.053203 2021
ఏడేండ్లు గడిచినా రైతు బతుకుమారలేదు. మట్టిలో పుట్టి..మట్టిలో పెరిగిన అన్నదాత దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. పొద్దునలేచి పొలంలో పంటను చూసి మురిసిపోయే రైతు
Wed 28 Jul 02:42:00.825786 2021
కరోనా మహమ్మారి భారత్లో ఆర్థిక, ఆరోగ్య రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కరోనా కేసులు కాస్త తగ్గుముఖంతో ప్రజాజీవనం సాధారణ స్థితికి చేరుతోంది. కానీ లక్షలాది మంది భారతీయ
Wed 28 Jul 02:48:30.963265 2021
రాజ్యాంగ గౌరవాన్ని కాపాడాలనీ, పార్లమెంటరీ నియమ నిబంధనలను పరిరక్షించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఏడు పార్టీలు కోరాయి. ఈ మేరకు మంగళవారం ఎన్సీపీ, సీపీఐ(ఎం), బీఎస్
Wed 28 Jul 02:42:26.596777 2021
కరోనా సంక్షోభం దెబ్బకు మొత్తం విద్యారంగం విలవిల్లాడుతోంది. అందునా ప్రయివేటు పాఠశాలల సంగతి ఇక చెప్పక్కర్లేదు. చిన్న చిన్న ప్రయివేటు స్కూళ్లు దాదాపు మూతపడే పరిస్థితికి చేరు
Wed 28 Jul 02:49:30.940552 2021
దేశంలో మూడేం డ్లలో 17, 675మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో ఎంపీ కృష్ణపాల్ సింగ్ యాదవ్ అడిగిన
Wed 28 Jul 02:51:40.996296 2021
కరోనా మహమ్మారి సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అనేక రంగాలను ఒత్తిడిలోకి నెడుతూ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మరీ ముఖ్యంగా ఉపాధి అవకాశాలను దెబ్బతీ స
Wed 28 Jul 03:15:11.646283 2021
కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చకు ఎట్టకేలకు తెరపడింది. కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ఎన్నికయ్యారు. మంగళ వారం సాయంత్రం బెంగళూరులో జరిగిన రాష్ట్ర బీజేపీ శ
Wed 28 Jul 03:16:40.754896 2021
నిత్యావసర వస్తువుల సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కిసాన్ సంసద్ (రైతు పార్లమెంట్) డిమాండ్ చేసింది. మంగళ వారం జంతర్ మంతర్ వద్ద జరిగిన కిసాన్ సంసద్ ఈ మేరకు తీర్
Wed 28 Jul 00:57:32.963663 2021
దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో జరిగే న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో సామాజిక న్యాయం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణను బీసీ సంక్ష
Wed 28 Jul 00:46:04.321251 2021
రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మెడికల్ సీట్లకు సంబంధించి ఆఖిల భారత కోటా(ఏక్యూఐ)లో ఓబీసీల రిజర్వేషన్ల సమస్యను మొదటి ప్రాధాన్యతగా త్వరగా పరిష్కరించాలని ప్రధాని మోడీ స
Wed 28 Jul 00:38:58.478018 2021
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో దాల్మియా భారత్ 45.02 శాతం వృద్థితో రూ.277 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.19
Wed 28 Jul 00:38:12.849013 2021
ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకున్న టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జర్మనీ కేంద్రంగా పని చేస్తోన్న బహుళజాతి విత్త సేవల సంస్థ డచీ బ్యాంక్ ఓ
Tue 27 Jul 02:46:35.216364 2021
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు పెగాసస్ సెగ తలిగింది. గత కొన్ని రోజులుగా ఇదే అంశంపై పార్లమెంట్ దద్దరిల్లుతున్నది. సోమవారం కూడా ఉభయ సభల్లో పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహా
Tue 27 Jul 02:45:30.754222 2021
దేశంలోని రైతులపైనా, రైతు ఉద్యమంపైనా అపవాదులేస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలపై మహిళా కిసాన్ సంసద్ స్పీకర్, మాజీ ఎంపీ సుభాషిణీ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ రైతులు పం
Tue 27 Jul 02:45:03.826995 2021
దేశంలో మూడోవంతు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో సురక్షితమైన తాగునీటి సౌకర్యం లేదని తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. గత ఏడాది గాంధీ జయంతి సందర్భంగా
Tue 27 Jul 02:47:45.568485 2021
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిచి మరీ రాజీనామాలు చేయిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నది. నిన్న ఉత్తరాఖండ్..ఇపుడు కర్నాటక సీఎం యడియూర
×
Registration