Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 16 Mar 05:21:01.910709 2022
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశంలో మతపిచ్చిని పెంచి, కేంద్రప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం అసెంబ్లీల
Wed 16 Mar 05:22:08.528295 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకే అప్పులు చేస్తున్నామంటూ ప్రభుత్వాధినేతలు చెబుతుండగా... అందుకు భిన్నంగా చేసిన అప్పులను తిరిగి
Wed 16 Mar 05:11:13.313154 2022
టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావనలో ఆయన ఈ అంశాన్ని
Wed 16 Mar 05:21:36.229175 2022
వరి వెతలు మళ్లీ మొదలయ్యాయి. ఇన్నాళ్లూ సరిపడా నీళ్లు.. అత్యధికంగా సాగైన వరిమళ్లు.. ప్రతి గ్రామంలోనూ సమయానికి సాగిన సర్కారు కొనుగోళ్లతో సాగు సస్యశ్యామలంగా సాగుతూ వచ్చింది.
Wed 16 Mar 05:11:02.18292 2022
తెలంగాణ-ఆస్ట్రియా చట్టసభల మధ్య సారూప్యత ఉందని ఆ దేశ దిగువ సభ అధ్యక్షులు వుల్ఫ్గాంగ్ సోబోట్కా అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన 17 మందితో కూడి
Wed 16 Mar 05:10:45.764275 2022
కరోనా సమయంలో ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందించిన తాత్కాలిక సిబ్బందికి రెగ్యులర్ నియామకాల్లో వెయిటేజీ కల్పించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు తె
Wed 16 Mar 05:10:35.940791 2022
సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడంతో రైతులు అప్పులపాలై...ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వ్యవసాయ విధాన
Wed 16 Mar 05:10:06.528798 2022
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఏడు రోజులకే పరిమితం చేయడం వల్ల బడ్జెట్పై అర్థవంతమైన చర్చ జరగలేదని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని కాంగ్రెస్ శాసనసభపక్ష నేత భట్టి వ
Wed 16 Mar 05:10:19.425358 2022
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు చెల్లించే రెమ్యునరేషన్ చెల్లింపులో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ ఎ
Wed 16 Mar 04:02:42.112482 2022
రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందిన రజక వృత్తిదారుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు దోనేపల్లి వెంకన్న ఆశయ సాధనతో ముందుకెళ్లాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార
Wed 16 Mar 04:00:26.255758 2022
కేంద్ర సాయుద బలగాల్లో పని చేసి ప్రాణాలు కోల్పో యిన వారి కుటుంబాలను ఆదుకోవ డానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ఉద్యోగులు మరోమారు ముందుకు వచ్చారు. ఈ వర్గాల కోసం ప్
Wed 16 Mar 03:55:29.397035 2022
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతున్నామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై స
Wed 16 Mar 03:52:23.165798 2022
రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ల చరిత్రను కించపర్చేలా తీశారంటూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది.
Wed 16 Mar 03:50:36.26227 2022
మార్కెట్ కమిటీల ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కందులను కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమా
Wed 16 Mar 03:49:07.142262 2022
తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లబోతున్నామని బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్రావు తెలిపారు. మంగ
Wed 16 Mar 03:47:15.165935 2022
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికుల పారితోషికాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రస్తుతం
Wed 16 Mar 03:41:10.802076 2022
ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భ
Wed 16 Mar 03:38:39.668484 2022
విధుల్లోంచి తొలగించిన నాటి నుంచి అలుపెరుగని పోరాటాలు చేయడం ద్వారానే ఫీల్డు అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన
Wed 16 Mar 03:35:31.047623 2022
రాష్ట్రం చేస్తున్న అప్పులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోని 28 రాష
Wed 16 Mar 03:32:39.652005 2022
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. అనుకున్నట్టే వారం రోజుల్లో బడ్జెట్కు ఆమోదం తెలుపుకొని ప్రభుత్వం సభను వాయిదా వేసుకుంది. గతంలో బడ్జెట్ సమావేశాలు కనీసం 45 రోజులు సాగ
Wed 16 Mar 03:31:04.143729 2022
ఏప్రిల్ చివరి వారంలో పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా
Wed 16 Mar 03:29:30.762074 2022
రాష్ట్రంలో 317 జీవో వల్ల ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార
Wed 16 Mar 03:26:04.345103 2022
ఎఫ్ఆర్బీఎం సవరణ బిల్లు, తెలంగాణ (వ్యవసాయోత్పత్తి, జీవధన) మార్కెట్ల చట్టం-1966ను సవరణ బిల్లులను శాసనమండలి మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎఫ్ఆర్బీఏం సవరణ బిల్లును ఆర్
Wed 16 Mar 03:12:00.220757 2022
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం మంచి పరిణామమని తెలంగాణ విద్యావాలంటీర్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మఠం శివా
Wed 16 Mar 03:11:16.76268 2022
పండితులు, పీఈటీల పదోన్నతులకు అనుకూలంగా ప్రభుత్వం జారీ చేసిన రెండు, మూడు, తొమ్మిది, పది జీవోలను అమలు చేయాలని పండిత, పీఈటీల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మంత్రి కేటీ
Wed 16 Mar 03:09:58.810362 2022
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తొమ్మిది నెలల కింద రిలీవైనా క్యాట్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీస్లోకి తీసుకోని ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట లభి
Wed 16 Mar 01:45:17.806489 2022
మధ్యాహ్న భోజన కార్మికుల పారితోషికాన్ని రూ.3 వేలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార
Wed 16 Mar 01:41:58.409335 2022
మనుషుల మధ్యే కాదు.... దేవుళ్ల మధ్య కొట్లాట పెట్టే పరిస్థితి బాగా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా క
Wed 16 Mar 01:41:12.596808 2022
'పశ్చిమ బెంగాల్ నేడు ఏమి ఆలోచిస్తుందో ....రేపు దేశం అదే ఆలోచిస్తుంది.. ' ఇది గతం. ఇందుకు భిన్నంగా ప్రస్తుతం తెలంగాణ నేడు ఏమి ఆలోచిస్తుందో రేపు దేశం అదే ఆలోచించే పరిస్థిత
Wed 16 Mar 01:35:42.070201 2022
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపడం సరికాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్
Wed 16 Mar 01:34:46.554295 2022
ప్రతి మండలానికి ఐదుగురు చొప్పున జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో వీఆర్వోలను నియమించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బందిని పెంచాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అ
Wed 16 Mar 01:33:56.903656 2022
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గురురాఘవేంద్ర సాగునీటి ప్రాజెక్టుతో సహా మరో 13 ఎత్తిపోతల పథకాలను వెంటనే ఆపాలని తెలంగాణ సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజ
Wed 16 Mar 01:29:19.916529 2022
సామాజిక భద్రత కోడ్పై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూల్స్లో కార్మికులకు నష్టం చేకూర్చే అంశాలు అనేకమున్నాయనీ, వాటిని వెంటనే సవరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన క
Wed 16 Mar 01:28:27.853648 2022
శాసనమండలి నాలుగు రోజుల సమావేశాల అనంతరం మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. 12 గంటల 23 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. మంత్రులు 4 గంటల 46 నిమిషాలు, టీఆర్ఎస్ సభ్యులు 4 గంట
Wed 16 Mar 01:27:44.958864 2022
గడ్డిఅన్నారం మార్కెట్ను ఈ నెల 18 వరకు కొనసాగించాలని, ఆ తర్వాత మార్కెట్ను బాటసింగారానికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. అ ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం
Wed 16 Mar 01:26:57.561038 2022
'కోమటిరెడ్డి బ్రదర్స్ మూడు రంగులు, ఆరు పార్టీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీని కలిసి మెప్పు పొంది బీజేపీలో చేరాలని చూస్తున్నారు. ఆ బ్రదర్స్ను ఎర్రగడ్డ ఆస్పత్రికి ప
Wed 16 Mar 01:25:18.027915 2022
బడుగులు బాహుబలి సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి చెప్పారు. శాసనమండలిలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన కింద ఆయన మాట్లాడుతూ రైతుబంధు కింద బీసీలు 32 లక
Wed 16 Mar 01:23:59.943246 2022
పోలీస్, వైద్యం విద్యా విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందని ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ చెప్పారు. ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థ
Wed 16 Mar 01:23:05.999901 2022
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ జలాలను ఏపీ, తెలంగాణ మధ్య 10:7 నిష్పత్తిలో పంపిణీ చేసేందుకువీలుగా కేఆర్ఎంబీ తీసుకున్న నిర్ణయం కృష్ణావాటర్ డిస్ట్రీబ్యూటరీ ట్రిబ్యునల్-1లోని
Tue 15 Mar 05:52:49.123234 2022
ఇంకెన్నాళ్లు మత రాజకీయాలు చేస్తారని, దేవుని పేరుచెప్పి ఓట్లు అడుగుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏమైనా మీ తాత జాగీరా.. మోడీ జాగీరా?
Tue 15 Mar 05:46:10.792347 2022
ఇండ్లపైన కరెంటు తీగలు లేవనీ, కరెంటు వైర్ల కిందే ఇండ్లున్నాయని విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి చెప్పారు. తాము కరెంటు లైన్లు వేశాకే ఆయా బస్తీల్లో ప్రజలు ఇండ్లు నిర్మిం
Tue 15 Mar 05:43:40.929295 2022
ఈ ఏడాది ఏ పంట తీసుకున్నా నష్టాలలోనే రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. అది మాగాణి, మెట్ట, ఉద్యాన... పంటలేవైనా రైతుకు కష్టాలు తప్పడం లేదు. ఈ నష్టాలు కూరగాయ పంటలను సైతం వదిలి పెట
Tue 15 Mar 05:42:51.822071 2022
ఒకవైపు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో పాటు మంత్రులందరూ విద్యా, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని శాసనసభ లోపల, బయటా అదే పనిగా ప్రకటిస్తున్
Tue 15 Mar 05:46:50.722833 2022
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అడ్డంకులొచ్చాయి. వచ్చేనెల 22 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ పూర్తిగా మారే అవకాశమున్నది. జేఈఈ మెయిన్కు ముందే ఇంటర్
Tue 15 Mar 05:47:13.148575 2022
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల్లో మంగళవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ
Tue 15 Mar 05:48:04.572962 2022
గత ప్రభుత్వాలకు ముందుచూపు లేనందువల్లే మెడిసిన్ చదివే విద్యార్థులు చైనా, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలకు వలసలు వెళ్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. ఉమ్మడి
Tue 15 Mar 05:49:53.217105 2022
ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలం ముత్తగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలాయపాలెం మండలం నవతెలంగాణ విలేకరి దోనేపల్లి వెంకన్
Tue 15 Mar 05:52:22.302357 2022
రెండు, మూడు రోజుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. భాషేతర సబ్జెక్టులను బోధిస్తున్న ఉపాధ్యా
Tue 15 Mar 05:54:30.118082 2022
డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం ద్వారా రావాల్సిన డబ్బులు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చే
Tue 15 Mar 04:30:24.716005 2022
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) కొత్తగా జోగులాంబ జిల్లా గద్వాల్లో తన నూతన శాఖను ఏర్పాటు చేసింది. దీన్ని ఎంఎల్ఏ క్రిష్ణ మోహన్ రెడ్డి. జిల్లా కలెక్టర
×
Registration