Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Mon 14 Mar 02:39:02.725806 2022
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో కీలక పాత్ర వహించిన శాసన మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ, రైతుబంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్
Mon 14 Mar 02:35:06.571638 2022
పీఎఫ్ వడ్డీ రేట్ల తగ్గింపు కార్మిక వ్యతిరేక చర్య అనీ, కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ యూనియన్ రాష
Mon 14 Mar 02:34:11.432282 2022
కెేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదనీ, మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎంఎల్) ప్రజా
Mon 14 Mar 02:33:13.588458 2022
రజక వృత్తిదారులకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలనీ, వారి సంక్షేమాభివృద్ధికి అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనల్లో సవరణలు చేయాలని తెలంగాణ రాజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కా
Sun 13 Mar 03:16:55.127848 2022
రాబోయే కాలంలో పెద్దఎత్తున భూ పోరాటాలు చేస్తామని, ఇందుకు సిద్ధమవ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా 41వ డివిజన్ కాశికుంటలో శనివ
Sun 13 Mar 03:17:11.543759 2022
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పుట్టల భూపతిలో
పోడురైతుపై అటవీ శాఖ అధికారులు శనివారం కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్న
Sun 13 Mar 03:17:58.884741 2022
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని ముస్తఫానగర్కు చెందిన ఓ వ్యక్తి ప్రతి ఏడాదీ కచ్చితంగా మార్చి నెలలో సకాలంలో ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. ఇంటి పన్ను వసూళ్లకు ముందు ఎంత పన్ను
Sun 13 Mar 03:17:48.940581 2022
కొత్త జిల్లా ములుగులో బస్సు డిపోలు, బస్టాండ్లు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సభ్యులు సీతక్క శాసనసభలో ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ నుంచి జిల్
Sun 13 Mar 03:16:00.760395 2022
హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డుపడుతున్న కంటోన్మెంట్ అధికారులను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వారు ఇష్టమొచ్చినట్టు వ్యవహర
Sun 13 Mar 03:18:23.437176 2022
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారనీ, దాన్ని త్వరలోనే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఉపాధ్యాయ న
Sun 13 Mar 03:18:14.516438 2022
ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులంతా తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలనీ, ఈనెల 28, 29 తేదీలలో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో వారంతా పాల్గొనాలని సీఐట
Sun 13 Mar 03:18:32.241588 2022
రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చే
Sun 13 Mar 03:18:39.941738 2022
వైద్య వృత్తిలో మనస్ఫూర్తిగా.. సంతోషంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యార్థులకు సూచించారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్
Sun 13 Mar 03:18:48.812371 2022
టీఆర్ఎస్కు రెబెల్గా మారాల్సిన అవసరం తనకు లేదని, వ్యక్తిగత లబ్ది కన్నా పార్టీ నిర్ణయమే ముఖ్యమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర, పెనుబల్లిలో
Sun 13 Mar 01:47:51.620123 2022
కాంగ్రెస్, బీజేపీ పాలకులు ఏనాడు ప్రజావైద్యాన్ని పట్టించుకోలేదనీ, దాంతో రాష్ట్రంలో ప్రయివేటు ఆస్పత్రులు పెరిగాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Sun 13 Mar 01:45:54.824618 2022
కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్)ను రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి టి హరీశ్రావును సీపీ
Sun 13 Mar 01:44:22.203721 2022
'ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన మన ఊరు-మన బడి పథకం మంచిదే. కానీ, దానికి బడ్జెట్ ఏది? ఏసీడీపీ(అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి), ఈజీఎస్, మండల, జిల్లా పరిష
Sun 13 Mar 01:41:05.516364 2022
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటాలు నిర్వహించాలని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కార్మికులకు పిలుపునిచ్చారు.
Sun 13 Mar 01:39:33.367936 2022
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తూ కాలం గడుపుతున్నాయని డీవైఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎ.విజరుకుమార్ విమర్శించారు. శన
Sun 13 Mar 01:37:40.370193 2022
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాను పెంచుకోవడం కోసం వార్షిక సగటు ఆదాయంగా మార్పు చేసి ఆస్తిపన్ను పెంచాలనే ఆలోచన అత్యంత దుర్మార్గమైనదని తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేది
Sun 13 Mar 01:36:08.694778 2022
''సర్కారు ఇచ్చే ఆసరా పింఛన్ వస్తే మందు గోలీలకు ఆసరవుతుందని ఆశ పడ్డా.. కానీ దరఖాస్తు చేసుకుని ఏండ్లు గడుస్తున్నా పింఛన్ రావడం లేదు. ప్రతి ఏడాదీ అసెంబ్లీలో ఇదిగో వచ్చే..
Sun 13 Mar 01:33:21.172967 2022
యాద్రాది వార్సిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు శనివారం శ్రీమహావిష్ణువుగా గరుఢవాహన అలంకార సేవలో స్వామివారు బాలాలయంలో సందర్శకులకు దర్శనమిచ్చారు. మహావిష్ణువు ప్రతినిధి, వే
Sun 13 Mar 01:32:08.785115 2022
'తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి' శీర్షికతో నవతెలంగాణలో ప్రచురితమైన కథనానికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఏజెన్సీలో సొసైటీ లేని పరిస్థితి
Sun 13 Mar 01:29:59.737363 2022
మతోన్మాదుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డికొమరయ్య భవనంలో ని
Sun 13 Mar 01:28:31.612911 2022
ముఖ్యమంత్రి రైతుబంధు, సబ్సిడీ రుణాలు వంటివి భూములు ఉన్నవారికే ఇస్తున్నారుగానీ.. కష్టం చేసుకుని బతికే చేనేత కార్మికులకు ఎటువంటి రాయితీలూ ఇవ్వడం లేదని వైఎస్ఆర్టీపీ రాష్ట్
Sun 13 Mar 01:22:59.688156 2022
ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఆదివారం హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ముడు గంట ల వరకు ప్రజారోగ్య పరిరక్షణ సభను నిర్వహిస్తున్నట్ట
Sun 13 Mar 01:22:05.564345 2022
ధ్యాపక వృత్తిలో ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడు కళాశాల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులో
Sun 13 Mar 01:20:58.005403 2022
టెక్ మహీంద్రా ఫౌండేషన్ సహకారంతో నియో కర్సర్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నది. యువకులకు ఉచిత బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరె
Sun 13 Mar 01:19:13.349401 2022
పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి రామగుండం డివిజన్ 3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గనిలో శనివారం మళ్లీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైప్లైన్ పనులు నిర్వహిస
Sun 13 Mar 01:18:31.871548 2022
తెలంగాణ శాసనమండలి చైర్మెన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈమేరకు శనివారం అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు నోటిఫికేషన్ను విడుదల చేశారు. సోమవారం ఉదయం 1
Sun 13 Mar 01:17:50.971031 2022
రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం అసెంబ్లీ కమి
Sun 13 Mar 01:16:16.157069 2022
మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డిని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. శనివారం సికింద్రాబాద్లోని సన్షైన్ ఆస్పత్రికి మంత్రి
Sun 13 Mar 01:15:33.051116 2022
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. సభలో ఎక్కడా ప్రభుత్వ ధిక్కార స్వరం వినిపించకుండా అధికారపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరక
Sun 13 Mar 01:13:46.700801 2022
బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ శాసనసభ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై స్టే ఇవ్వడాని
Sun 13 Mar 01:12:59.199171 2022
రాష్ట్రంలోని ముస్లింలతో పాటు హిందూవులు, సిక్కులు, జైనులు, ఇతరుల సంక్షేమం కోసం కూడా తాము పోరాడుతామని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. పలు పద్దులపై చర్చ సందర్భంగ
Sun 13 Mar 01:12:06.11492 2022
రెండేండ్ల నుంచి విధులకు దూరంగా ఉంచిన ఉపాధి హామీ చట్టం ఫీల్డ్ అసిసెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. 2019 ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ రావాల్సిన వ
Sun 13 Mar 01:11:18.759307 2022
విద్యారంగానికి ప్రస్తుత బడ్జెట్లో 30 శాతం నిధులను కేటాయించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఆ మేరకు పద్దును సవరించాలని కోరింది. ఇదే అంశంపై పీడీఎస్యూ ఆధ్వర్యాన శనివారం అ
Sun 13 Mar 01:06:19.771106 2022
అంగన్వాడీ, ఆశ కార్మికులకు వేతనాలు పెంచినట్టుగానే..మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఎంతో కొంత వేతనాలు పెంచాలని టీఆర్ఎస్ సభ్యుడు గ్యాదరి కిశోర్ విజ్ఞప్తి చేశారు. శాసనసభలో
Sun 13 Mar 01:05:04.271792 2022
దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తామని క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తున్నదని
Sun 13 Mar 01:04:09.81924 2022
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకు స
Sun 13 Mar 01:02:54.319462 2022
ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు ప్రతి నియోజకవర్గానికో స్టడీసర్కిల్ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి స
Sun 13 Mar 01:01:28.08489 2022
ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ శ
Sun 13 Mar 01:00:48.010012 2022
శాసనసభలో శనివారం పలు పద్దులపై చర్చ కొనసాగింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తన్నీరు హరీశ్రావు, కేటీఆర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి... వాటిపై సభ్యులు లేవనెత్తిన అంశాల
Sun 13 Mar 00:59:40.563854 2022
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ... మంత్రి కేటీఆర్తో శనివారం భేటీ అయ్యారు. శాసన మండలి చైర్మెన్ పదవికి ఆదివారం నామినేషన్లు, సోమవారం ఎన్నిక జరగనున్న నేపథ్యంలో... ఇదే
Sun 13 Mar 00:58:23.842293 2022
గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకి పుష్పగుచ్చం పంపించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తు
Sun 13 Mar 00:57:43.620827 2022
పంజాబ్ ఓటమితో గుణపాఠాలు నేర్చుకోవాలనీ, కలిసికట్టుగా పని చేద్దామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ సూచించారు. ఆరాష్ట్రంలో ఓటమి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పా
Sun 13 Mar 00:56:59.706199 2022
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని పీయూసీ చైర్మెన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. శనివారం అసెంబ్లీ
Sun 13 Mar 00:56:08.667837 2022
రాష్ట్రంలో కొత్తగా 77 మందికి కరోనా సోకింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 23,936 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా
Sat 12 Mar 05:01:18.22658 2022
2004 నుంచి ఈము యూనిట్ల స్థాపన మొదలైనా 2008 నుంచి ఊపందుకుంది. 25% నాబార్డు, బ్యాంకుల సబ్సిడీతో స్థాపించిన ఈము పరిశ్రమ మార్కెటింగ్, ఎగుమతి సౌకర్యం లేకపోవడంతో మూడునాలుగేండ
Sat 12 Mar 05:00:37.272785 2022
వచ్చేనెల నుంచే లబ్దిదారులకు కొత్త పింఛన్లను అందజేస్తామని, అసెంబ్లీ సమావేశాలు ముగిశాక నిర్మాణం పూర్తయిన డబుల్బెడ్రూం ఇండ్లను అందజేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత
×
Registration