Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 15 Mar 04:30:17.526818 2022
ప్రముఖ విద్యా వేత్త, సామా జిక కార్యకర్త, కేఐఐటీ, కిస్ వ్యవ స్థాపకులు డాక్టర్ అచ్యు త సామంతకు గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్న ఆర్కే విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైన గౌరవ
Tue 15 Mar 04:26:06.67853 2022
శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా సభ్యుల వ్యవహర శైలి హద్దులు దాటింది. వ్యక్తిగత దూషణలు, విమర్శలతో సభ హీటెక్కింది. అధికారపక్షం, కాంగ్రెస్ సభ్యుల వాగ్వాదంతో రచ్చయింది. సభ్య
Tue 15 Mar 04:23:18.229248 2022
రాష్ట్రంలో ఆయిల్పామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో మాత్రమే ఈ తరహా ప
Tue 15 Mar 04:21:42.600241 2022
పెరుగుతున్న జనాభా, పట్టణీ కరణ, నేరాల నేపథ్యంలో అవసర మైన చోట్ల పోలీస్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని హౌంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. పోలీసు శాఖ ఆధ
Tue 15 Mar 04:19:46.674761 2022
''కరెంటు విషయంలో కేంద్రం తెలంగాణపై కుట్రలు చేస్తున్నది..రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలట..విద్యుత్ విషయంలో తొలినాళ్లల్లో సీఎం కేసీఆర్ కష్టపడి విజయం సాధించారు..స్వయానా మ
Tue 15 Mar 04:17:16.263692 2022
ఫించన్ల విషయంలో సీఎం కేసీఆర్ను అబ్దిదారులు పెద్దకొడుకులా భావిస్తున్నారని టీఆర్ఎస్ సభ్యులు సండ్ర వెంకటవీరయ్య చెప్పారు. ఈ క్రమంలో వితంతువులు, వికలాంగులు, వృద్దుల ఫించన్ల
Tue 15 Mar 04:14:57.477807 2022
శాసనమండలి చైర్మెన్గా గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం చైర్మెన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ప్రకటించారు. తొమ్మిది సెట్ల నామినేషన్లు ఆయన ఒక్కరే దా
Tue 15 Mar 04:10:12.612138 2022
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ-2017)లో పెండింగ్లో ఉన్న 558 ఉర్దూ మీడియం పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ అభ్యర్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం
Tue 15 Mar 04:09:41.366584 2022
తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రైతు పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది. చల్మెడ గ్రామా
Tue 15 Mar 04:05:59.500592 2022
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరక
Tue 15 Mar 04:04:21.782971 2022
అర్హులందరికీ ఆసరా పెన్షన్, కొత్త రేషన్ కార్డులు, ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు, పోడు భూములకు పట్టాలు.. సాగుదారులపై దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా
Tue 15 Mar 04:04:07.090482 2022
రెవెన్యూ రికార్డుల భద్రత నిమిత్తం నైట్డ్యూటీలో ఉన్న వీఆర్ఏ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. సోమవారం ఉదయం వ
Tue 15 Mar 03:43:02.611096 2022
ది తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ (అమెండ్మెంట్) బిల్- 2022ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ ర
Tue 15 Mar 03:42:18.328243 2022
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 38డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రామగుండంలో రెండ్రోజులుగా 40డిగ్రీలపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా..
Tue 15 Mar 03:41:32.420645 2022
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తమను పట్టించుకోవడం లేదన్న కారణంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్లోని తార్నాకలోని సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి నివాసంలో భేటీ అ
Tue 15 Mar 03:39:33.082046 2022
మంచిర్యాల జిల్లా కన్నేపల్లి తహసీల్దారు కార్యాలయంలో నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్న కొత్తపల్లి వీఆర్ఏ దుర్గంబాబును దుండగులు హత్యచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగ
Tue 15 Mar 03:38:42.257789 2022
ఐకేపీ వీఓఏలంతా ఈ నెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఐకేపీ వీఓఏల సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ రమ తెలిపారు. సోమవార
Tue 15 Mar 03:36:46.697539 2022
తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్పై ఉన్న రిట్ పిటిషన్ను వెంటనే విచారించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్రావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస
Tue 15 Mar 03:35:25.530644 2022
జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులకు ఇండ్లు కట్టివ్వాలనీ, కార్లు, ప్లాట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి(జగ్గారెడ్డి) రాష్ట్ర ప్ర
Tue 15 Mar 03:31:36.408776 2022
'జైల్లో చిప్ప కూడు తిన్నాక రేవంత్రెడ్డి చిన్నమెదడు చిట్లింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మ్యూజియంలో ఉండబోతుంది. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్రెడ్డి సానుభూతి అవస
Tue 15 Mar 03:30:34.386916 2022
తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర మంత్రులు టి.హరీశ్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు తీ
Tue 15 Mar 03:28:47.710132 2022
అంతా బాగున్నట్టే ఉంటుంది...అయినా సమస్యల ప్రస్తావన తప్పట్లేదు. ఇదీ అసెంబ్లీలో అధికారపార్టీ సభ్యుల తీరు. సభానాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో లేని లోటు స్పష్టంగా కనిపిస్తో
Tue 15 Mar 03:27:26.630664 2022
రాష్ట్రంలో గతంలో బీడు వారిన భూములు ఇప్పుడు పచ్చగా కలకలలాడుతున్నాయనీ, అవసరమైన ప్రతి చోట ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతంగా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి హరీ
Tue 15 Mar 03:25:49.675947 2022
రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారి సస్పెన్షన్పై దాఖలైన అప్పీల్ పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారించింది. న్యాయస్థానం ఇచ్చి
Tue 15 Mar 03:25:03.388115 2022
పాఠశాల విద్యాశాఖ అధికారుల అసంబద్ధ వైఖరిని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఇలాంటివి పునరావతమైతే ఆందోళన చేపడతామని హెచ్చరించింద
Tue 15 Mar 03:22:46.91571 2022
కూరగాయలు కోసుకునేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చందంపేట శివారులో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుక
Tue 15 Mar 03:22:06.662804 2022
అంతరిస్తున్న పార్టీకి రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షులయ్యారని, దమ్ముంటే కొడంగల్ నుంచి గెలవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్
Tue 15 Mar 03:20:50.788504 2022
రాష్ట్ర ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి 2022-23 సంవత్సర బడ్జెట్లో కేవలం రూ.187 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని, బడ్జెట్ను సవ
Tue 15 Mar 03:14:54.27236 2022
తెలంగాణ విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించేందుకు ప్రత్యేక తరహాలో పాఠ్యాంశాలను బోధించేందుకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించిందని టీశాట్ సీఈవో ఆర
Mon 14 Mar 04:29:00.109372 2022
తెలంగాణ ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, బంగారు తెలంగాణకు మార్గం సుగమం చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్
Mon 14 Mar 04:28:02.647415 2022
ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో ఘనంగా నిర్వహించాలని అనుకున్న సభకు ఫీల్డ్ అసిస్టెంట్ల ఆగ్రహం బ్రేక్ వేసింది. మంత్రులు తమ ఉపన్యాసాన్ని కొనసాగించలేనంతగా ఆందోళన చేశ
Mon 14 Mar 04:29:28.418181 2022
శాసనమండలి చైర్మన్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం శాసనమండలిలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులుకు నామినేషన
Mon 14 Mar 04:28:15.735627 2022
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతున్నది. విద్యార్థుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. ఏటా ప్రభుత్వ స్కూళ్ల కంటే ప్రయివేటు పాఠశాలల్లోనే విద్యార్థులు ఎక్కువగా చదువుత
Mon 14 Mar 04:28:26.558431 2022
కోతుల బెంగ కొంగకు తిప్పలు తెచ్చిపెట్టింది. ఊళ్లో...చేలలో ఉన్న చింతచెట్లతో పాటు భారీ వృక్షాలను నరికి వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఖమ్మం జిల్లాలోని విదేశీ వల
Mon 14 Mar 04:29:38.30912 2022
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసమని చెబుతున్న ఆరోగ్యశ్రీ పథకాలు రెండూ ప్రయివేటుకు లాభం చేకూర్చేందుకే ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల
Mon 14 Mar 04:30:17.098601 2022
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్
Mon 14 Mar 04:30:44.007293 2022
దేశవ్యాప్తంగా ఉన్న మార్క్సిస్టు పార్టీ కార్యాలయాలన్నీ.. ప్రజా పోరాటాలకు కేంద్రంగానే కాకుండా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు విజ్ఞాన కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయని సీపీఐ
Mon 14 Mar 04:30:54.83218 2022
భారతదేశంలో అగ్రశ్రేణి ట్రావెల్స్ సంస్థ అయిన సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్ కుమార్తె దివ్య వివాహ రిసెప్షన్ శనివారంనాడిక్కడ ఘనంగా జరిగింది. మ
Mon 14 Mar 04:31:03.974241 2022
కార్మికవర్గం పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పా
Mon 14 Mar 03:12:49.095683 2022
మృత్యువులోనూ ఆ కుటుంబ బంధం వీడలేదు. తాత, కొడుకు, మనువడు ఒకే ప్రమాదంలో మృత్యువాతకు గురైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చిన్న గురిజాల
Mon 14 Mar 03:09:42.155835 2022
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్
Mon 14 Mar 03:08:42.006472 2022
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం.. ఆరుతడి పంటల సాగుకు ప్రసిద్ది. ఇక్కడ నీటి సౌకర్యం లేకపోవడంతో స్థానిక రైతులు ఆరుతడి పంటలు విరివిగా సాగు చేస్తుంటారు. వాటిలో కూడా కు
Mon 14 Mar 03:01:35.842212 2022
రాష్ట్రంలో యువత ఎదుర్కొ ంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పిలుపుని చ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ
Mon 14 Mar 02:51:37.056766 2022
గాడిదకు తెల్ల రంగు పూసి అది ఆవు అని ప్రజలను నమ్మించే మోసగాడు కెేసీిఆర్ అని వైఎస్సార్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆద
Mon 14 Mar 02:44:37.844096 2022
కెేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదనీ, మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎంఎల్) ప్రజా
Mon 14 Mar 02:43:37.442963 2022
ప్రముఖ గీత రచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులు అయ్యాయి. చిత్రపురి కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూర
Mon 14 Mar 02:42:49.397842 2022
ఫార్మసీ కౌన్సిల్ను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ఫార్మాసిస్టుల సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్లోని నిజాం కాలేజీలో రాష్ట్ర ఫార్మాసిస్టులు సమావేశమై పలు సమస్యలపై చ
Mon 14 Mar 02:42:12.19136 2022
ప్రభుత్వాస్పత్రుల్లో డైట్ సరఫరా చేసే ఏజెన్సీల్లో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ
Mon 14 Mar 02:41:16.779249 2022
ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీయస్యూ) రాష్ట్ర అధ్యక్షులుగా జూపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆదివారం ఒక ప్రకటనలో ఆ సంఘ
Mon 14 Mar 02:39:53.833625 2022
అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజికల్ అసోసియేషన్ ప్రకటించిన విశిష్ట విద్యావేత్త అవార్డుకు హైదరాబాద్కు చెందిన ఆసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఎఐజీ) చైర్మెన్ డాక్టర్ జి.నాగేశ్
×
Registration