Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 23 Mar 00:58:14.177886 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న మతోన్మాద ఎజెండాపై యుద్ధం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్
Wed 23 Mar 00:57:02.703339 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, తనిఖీ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచింది. అనుబంధ గుర్తింపు ఫీజు మున్సిపల్ కార్పొరేష
Wed 23 Mar 00:51:12.915072 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహబూబ్నగర్ జిల్లాలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో మినీ జూ ఏర్పాటు కోసం తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు రాజ్యసభ సభ్యు
Wed 23 Mar 00:49:43.659918 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే, వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా? అనే అనుమానం వస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకు
Wed 23 Mar 00:48:36.050831 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సహకార సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా కొత్త విధానాన్ని రూపొందించేందుకు ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమి
Wed 23 Mar 00:47:37.76729 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రానికి మరో రెండు అంతర్జాతీయ కంపెనీలు రానున్నాయి. మంగళవారం అమెరికాలో ఆయా కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామార
Wed 23 Mar 00:45:04.032729 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2025 నాటికి క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలనే లక్ష్యంగా పరీక్షలు, చికిత్సలను వేగవంతం చేసినట్టు తెలంగాణ టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్
Wed 23 Mar 00:43:37.276817 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్న బోధన సిబ్బంది వేతనాలను పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుందనీ, ఈ ఏడాది మ
Wed 23 Mar 00:42:41.884841 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగబద్ధంగా గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతానికి రిజర్వేషన్లను కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతూ, గిరిజనులన
Wed 23 Mar 00:41:24.644697 2022
హైదరాబాద్ : ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో మార్పులు చేయాలని శ్రీగోసలైట్స్ మెడికల్ అకాడమీ చైర్మెన్ వి.నరేంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా కౌన్సెలింగ్ నిర్
Wed 23 Mar 00:40:31.676959 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహణ తేదీ వాయిదా పడింది. ప్రవేశ పరీక్ష వ
Wed 23 Mar 00:39:46.122424 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యాకాషాయీకరణపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించిం
Wed 23 Mar 00:37:59.041708 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తనకు రక్షణ సిబ్బంది అంటే ఎనలేని గౌరవమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. మంగళవారం రాజ్ భవన్లో నేషనల్ డిఫెన్స్ కా
Wed 23 Mar 00:37:00.23812 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విశ్వకర్మల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో కేవలం మూడు కోట్లు మాత్రమే కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేసిందని వృత్
Wed 23 Mar 00:35:54.68171 2022
హైదరాబాద్ : మదాసి కురువ కులస్తులకు తప్పుడు కురువ బీసీ కులపత్రాలు ఇచ్చిన వారికి తక్షణమే ఎస్సి మదాసి కురువ కుల పత్రాలు ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్
Wed 23 Mar 00:33:19.76473 2022
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఈడీ)ను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ మేరకు సంస్థ
Wed 23 Mar 00:32:28.362874 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంపై పోరాటాలు చేస్తామని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోదండరాం, రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్రెడ్డి చెప్పారు. రాష్ట
Tue 22 Mar 05:09:51.65921 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమాపై చర్చ కొనసాగుతున్నదనీ, వాస్తవానికి ఇప్పుడు మనం చర్చించాల్సింది కిసాన్ ఫైల్స్ (రైతు
Tue 22 Mar 05:10:35.280809 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వారి కరోనా వారియర్లు. మహమ్మారి కాలంలో అందరూ తలుపులు మూసుకున్న వేళ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించిన వీరులు. గల్లీ నుంచి ఢిల్ల
Tue 22 Mar 05:14:31.525657 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బల్క్ డీజిల్ ధరలు లీటరుకు రూ.25 పెంచడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆ ధరల పెంపుతో రిటైల్
Tue 22 Mar 05:17:23.062108 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక హక్కులపై ఉక్కుపాదం మోపుతూ పోరాడి సాధించుకున్న చట్టాలను ధ్వంసం చేస్తున్న మోడీ తిరోగమన విధానాలను తిప్పి కొట్టేందుకు భవన కార్
Tue 22 Mar 05:21:53.09611 2022
హైదరాబాద్ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)లో భాగంగా ఇండియన్ బ్యాంక్ అధికారులు మొక్కలు నాటారు. 75 ఏళ్ల అజాది కా అమృత్ మహోత్సవ్ (ఎకామ్) సందర్బంగా 75 మొక్కలను
Tue 22 Mar 05:12:18.151701 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రైతాంగ ఉద్యమానికి తలొగ్గిన మోడీ సర్కార్... ఆ ప్రభావంతో రైతులకు కొన్ని హామీలిచ్చిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎ
Tue 22 Mar 03:55:26.849208 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్థిక సంవత్సరం ముగింపుకొస్తున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, పింఛనర్ల పెండింగ్ బిల్లులు విడుదల కాలేదని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస
Tue 22 Mar 03:53:48.721274 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు బుధవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమ
Tue 22 Mar 03:52:33.646776 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు బుధవారం నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్ పరీక్షల కోసం డిపార్ట్మెంటల్ అధికారులను కొనసాగించాలని ఇంటర్
Tue 22 Mar 03:51:20.565991 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న
Tue 22 Mar 03:50:14.219363 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపరీక్ష ఫలితాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పులఈశ్
Mon 21 Mar 02:01:26.594325 2022
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని నల్లగొండ సీపీఐ(ఎం) కార్యాలయానికి తీసుకొచ్చారు. అంబులెన్స్లో ఉన్న ఆమెను చూసేందుకు దార
Mon 21 Mar 02:02:08.521823 2022
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం శనివారం సాయంత్రం ఆనారోగ్యం కారణంగా కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం మధ్యాహ్నం సీపీఐ(ఎం)
Mon 21 Mar 02:05:29.017588 2022
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నేత, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యంకు హైదరాబాద్లోని ఎంబీ భవన్లో అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ''అమ్మ
Mon 21 Mar 02:08:40.326246 2022
రైతులు పండించిన వరి ధాన్యం కొనకపోతే రాష్ట్రంలో సునామీ సృష్టిస్తామని, కేసీఆర్ ఫాంహౌస్ను కప్పేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలుకు రూ.పద
Mon 21 Mar 02:11:49.375504 2022
అడగనిది ఎవ్వరూ చేయరనీ, కార్మికులు తమ హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సిందేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి
Mon 21 Mar 02:09:05.341975 2022
అనుమతి లేకుండా రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు గ్రూపులు పరస్పరం నిరసనలు వ్యక్తం చేయడ
Mon 21 Mar 01:17:53.506594 2022
'సర్వోదయ సంకల్ప యాత్ర' ద్వారా కేసీఆర్ మోసపూరిత పాలనను ప్రజల్లో ఎండగడుతున్నామని టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. భూదానోద్యమం చేపట్టి 75 ఏండ్లు గడిచి
Mon 21 Mar 02:10:45.234802 2022
ప్రజావ్యతిరేకత ప్రభుత్వంపై నాయకులు కార్యకర్తలు పోరాడాలని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఎన్ గౌతం రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం అంబర్ పేట డివిజన్ పరిధిలోని పటేల్
Mon 21 Mar 02:17:50.503411 2022
అంతుచిక్కని వైరస్ సోకి మూడు వేల కోళ్లు మృత్యువాత పడిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామపంచాయితీ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప
Mon 21 Mar 01:12:12.455966 2022
రాష్ట్రంలో ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ అధికారంలోకి రాలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ఆ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అ
Mon 21 Mar 01:11:23.681419 2022
విద్యాసంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం సరైంది కాదని టీఎస్పీటీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్అలీ, పిట్ల రాజయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి
Mon 21 Mar 01:10:56.565583 2022
ఎస్సీ,ఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా జాడి రాజన్న ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా బాదావత్ ప్రకాశ్నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేడి చరణ్దాస్, జాయింట్ సెక్రెటరీ
Mon 21 Mar 01:10:28.275802 2022
అంతర్గత కలహాల కాంగ్రెస్ నేడు కుంపట్ల కాంగ్రెస్గా మారుతున్నది. అధితప్యపోరుకు అలవాలంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ ఇది రివాజు. అయితే ఈసారి ఎన్నికలకు ముందు నుంచ
Mon 21 Mar 01:07:59.930622 2022
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తామంటూ గతంలో హామీ ఇచ్చారనీ, ఆ మాట ప్రకారం రెవెన్యూ శాఖలో కొనసాగించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ
Sun 20 Mar 05:52:35.392368 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) సీనియర్ నేత, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. వయో భారం
Sun 20 Mar 05:53:01.553718 2022
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఈనెల 21 నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో ఈ
Sun 20 Mar 05:58:20.728761 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీకి విరుగుడు లౌకిక భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కార్మిక సంఘాలు 28,
Sun 20 Mar 05:55:17.740566 2022
నవతెలంగాణ-నల్లగొండ
సౌకర్యాలు నాస్తి.. సమస్యలు జాస్తి..అన్నట్టుగా ఉంది బీసీ హాస్టళ్లల్లో విద్యార్థుల పరిస్థితి. తాగేందుకు నీళ్లుండవు.. రాత్రయితే వెలుగుండదు.. ప
Sun 20 Mar 05:57:18.083713 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను టిక్కెట్పై రూ.ఐదు వరకు పెంచడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. పెం
Sun 20 Mar 06:00:32.093865 2022
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సహజ వనరులు అందుబాటులో ఉన్నా స్థానికులు ఉపయోగించుకునే పరిస్థితి ఉండటం లేదు. బయటి వారు తన్నుకుపోతున్నారు.. ఉమ్మడి నల్లగొండ జి
Sun 20 Mar 05:58:43.758076 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గోరటి వెంకన్న నోబుల్ పురస్కారం రావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్
Sun 20 Mar 05:59:12.194612 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మల్లు స్వరాజ్యం మృతికి సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సంతాపం తెలిపారు. తాను విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన దగ్గర నుంచి ఆ
×
Registration