Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 26 Nov 01:44:56.702288 2021
టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ గురువారం రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని ప్రజా ప్రతినిధుల సాక్షిగా కేసీఆర్ తనకు ఇచ్చిన మాట
Fri 26 Nov 01:44:24.454334 2021
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడ్లు ఎండబెడుతున్న సమయంలో రైతుకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివ
Fri 26 Nov 01:43:55.130649 2021
రైతుల స్ఫూర్తితో బీసీల హక్కుల సాధన కోసం ఢిల్లీలో ఐక్యంగా ఉద్యమిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అన్నారు.రైతు ఉద్యమ సారథి రాకేశ్ తికాయత
Fri 26 Nov 01:43:25.215313 2021
సమాచార శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జె పవన్కుమార్ మృతి పట్ల ఆ శాఖ అధికారులు,ఉద్యోగులు సంతాపం ప్రకటించారు. బుధవారం రాత్రి గుండెపోటుతో ఆయన మరణించారు. తెలంగాణ సమాచార,
Fri 26 Nov 01:42:53.564349 2021
రాష్ట్రంలో ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేర
Fri 26 Nov 01:42:26.781392 2021
డిసెంబర్లోగా కోవిడ్ వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల వైద్యాధికారులు, ఆశా, ఏఎన్ఎంలతో ఆయన గురువారం సి
Fri 26 Nov 01:41:39.460176 2021
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి వీడీసీ (గ్రామాభివృద్ధి కమిటీ)పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకార
Fri 26 Nov 01:41:15.816959 2021
అకాల వర్షాలు పైర్లు, పంటను ముంచేయడంతో పెట్టుబడి అప్పులు తీరే దారి లేక ఆందోళనకు గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మా
Fri 26 Nov 01:40:41.736027 2021
రాష్ట్రంలో కొత్తగా 147 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 33,836 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కో
Thu 25 Nov 01:41:05.639712 2021
ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ పెద్దలతో తాడో పేడో తేల్చుకుంటానంటూ హస్తిన బయల్దేరి వెళ్లిన సీఎం కేసీఆర్...ఎలాంటి యుద్ధం చేయకుండానే అక్కడి నుంచి తిరిగొచ్చారు. స్పష్టమైన హామీతో
Thu 25 Nov 01:40:37.651274 2021
టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు.
Thu 25 Nov 01:40:11.343925 2021
గిరిజనుల భూమిలో సర్వే చేయొద్దంటూ హైకోర్టు స్టే ఇచ్చినా అధికారులు అదేమీ పట్టించుకోకుండా గుట్టుచప్పుడు కాకుండా సర్వేకొచ్చారు. బుధవారం పోలీసు బందోబస్తుతో వచ్చి భూముల ను సర్వ
Thu 25 Nov 00:43:33.392058 2021
ఈ-శ్రమ్ పోర్టల్ అమల్లో ఉందా.. ఉంటే, దానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి.. దీనివల్ల ఉపయోగాలేంటి.. అనేది ఇంతవరకు అసంఘటిత కార్మికులకు తెలియని పరిస్థితి. అసంఘటిరంగ కార్మికుల పోర
Thu 25 Nov 01:39:44.913927 2021
ఒకేస్థాయి పదవిలో ఉన్న వారికి పదోన్నతులు కల్పించేటప్పుడు లింగ బేధం చూపడం రాజ్యాం గ విరుద్ధమని హైకోర్టు తీర్పు చెప్పింది. జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిలో ఉన్న మ
Thu 25 Nov 01:39:23.75256 2021
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ బుధవారం పూర్తయింది. మొత్తం 82మంది అభ్యర్థుల నామి నేషన్లను ఆమోదించగా.. 23మందివి తిరస్కరించారు. అత్యధ
Thu 25 Nov 01:39:13.0262 2021
Thu 25 Nov 01:39:00.552475 2021
అధిక ధరలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల
Thu 25 Nov 00:37:00.082765 2021
Thu 25 Nov 01:38:43.810462 2021
స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్తది విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర
Thu 25 Nov 00:34:03.674536 2021
హన్మకొండ జిల్లా సమగ్రాభివృద్ధికి పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా ప్రథమ మహాసభలో దిశానిర్ధేశం చేసినట్టు సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య తెలిపారు. బ
Thu 25 Nov 00:33:19.959209 2021
ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలిగినప్పుడే నిజమైన మానవ హక్కులు అమలవుతాయని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో బుధవారం
Thu 25 Nov 00:32:32.046027 2021
ద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఈనెల 27న విడదలయ్యే రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరుతూ మహబూబ్నగర్ జ
Thu 25 Nov 00:31:41.980413 2021
Thu 25 Nov 00:30:59.621823 2021
వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రధాని మోడీ పార్లమెంట్లో బిల్లు ఆమోదింపచేయాలని అఖిల భారత రైతు సంఘం(ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్
Thu 25 Nov 00:30:13.206227 2021
Thu 25 Nov 00:29:00.908049 2021
రిస్ట్ వాచ్లో బంగారం దాచి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న నిందితున్ని శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం పట్టుకు న్నారు. కస్టమ్స్ అధికారుల
Thu 25 Nov 01:42:25.479598 2021
రాష్ట్రం నుంచి త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలపై అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్లు కన్నేశారు. అయితే ఎవరికీ అంతుచిక్కని రీతిలో రాజకీయంగా అనూహ్య నిర్ణయాలు తీస
Thu 25 Nov 00:22:34.182217 2021
Thu 25 Nov 00:19:33.642273 2021
Thu 25 Nov 00:18:53.344267 2021
Thu 25 Nov 00:18:20.171545 2021
Thu 25 Nov 00:17:39.569068 2021
Thu 25 Nov 00:17:24.598677 2021
Thu 25 Nov 00:17:10.074679 2021
Thu 25 Nov 00:16:48.578296 2021
Thu 25 Nov 00:16:32.458997 2021
Thu 25 Nov 00:15:40.354472 2021
Thu 25 Nov 00:13:07.306515 2021
Thu 25 Nov 00:12:38.629518 2021
Thu 25 Nov 00:12:16.614705 2021
Thu 25 Nov 00:11:58.471033 2021
Wed 24 Nov 03:04:52.411067 2021
టమాట ధర దడపుట్టిస్తున్నది. పెట్రోల్ ధరతో పోటీ పడుతూ సెంచరీ మార్క్ను దాటేసింది. ఇతర రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నది. యూపీ, గుజరాత్, మహారాష్ట్ర
Wed 24 Nov 03:07:25.6881 2021
'ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ సొమ్ము చేసుకునేందుకు మోడీ సర్కారు మానిటైజేషన్ పైప్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. నగదీకరణ కోసం లాభాల్లో ఉన్న
Wed 24 Nov 02:41:41.932672 2021
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై బుధ, గురువారాల్లో వినతిపత్రాలు సమర్పించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు
Wed 24 Nov 03:06:19.448201 2021
ప్రధాని మోడీ అసమర్ధుడని, కరోనా నియంత్రణలో ఘోరంగా విఫలమయ్యాడని, దీంతో దేశంలో 4 నుంచి 5 లక్షల మంది మృతిచెందారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు
Wed 24 Nov 03:06:39.441219 2021
ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. లారీల కొరత.. వెరసి అన్నదాత కుదేలవుతున్నాడు. నెలరోజులుగా కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా పంట కాంటాలు కావడం లేదు. దానికితోడు
Wed 24 Nov 03:09:44.930295 2021
పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర లేకపోవడం వల్ల జాతీయస్థాయిలో రైతులు రూ.3 లక్షల కోట్లు ప్రతి యేడాది నష్టపోతుండగా, రాష్ట్రంలో రూ.8 వేల కోట్లు నష్టపోతున్నారని అఖిల భారత కిసాన్స
Wed 24 Nov 03:10:58.636493 2021
విశ్వనగరంగా పేర్కొనే హైదరాబాద్లో ఆధునిక కాలంలోనూ కుల మహమ్మారి పొంచి ఉందన్న సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. వనస్థలిపురంలోని పద్మావతి సమేత వెంకటేశ్వరాలయంలో పనిచేస్తున్న
Wed 24 Nov 02:17:39.222357 2021
ప్రతిపక్షాలకు ఒక న్యాయం, అధికార పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీకి ఒక న్యాయమా?అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. వడ్లు కొనుగోలు చేయాలని సీపీఐ నగర సమ
Wed 24 Nov 02:10:32.260517 2021
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాంలో నిందితులకు చెందిన రూ.144.4 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జప్తు చేశారు. ఇందులో ఈఎస్ఐ డై
×
Registration