Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Wed 11 Aug 03:18:40.672632 2021
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్ర కమిటీ ఈ నెల 6-8 తేదీల్లో ఇక్కడ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించింది. దీంతోబాటు కేరళ, బెంగాల్, తమిళనాడు, పాండిచ్చేరి
Wed 11 Aug 03:17:59.17517 2021
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ప్రతిపక్ష పార్టీల సభ్యులు పార్లమెంటులో డిమాండ్ చేశారు. మంగళవారం రాజ్యసభ ప్రారంభం కాగానే సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి
Wed 11 Aug 03:19:34.709259 2021
ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులపై స్టేటస్ రిపోర్టు అందించేందుకు కేంద్రం రెండు వారాల గడువు కోరడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అసహనం వ్యక్తం చేశారు.
Wed 11 Aug 03:22:08.241427 2021
ఓబీసీ బిల్లుకు సీపీఐ(ఎం) మద్దతు ఇస్తుందని ఆ పార్టీ లోక్సభ ఎంపీ ఎఎం ఆరీఫ్ తెలిపారు. మంగళ వారం లోక్సభలో 127 రాజ్యాంగ సరవణ బిల్లుపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరపున ఎఎం ఆరీఫ
Wed 11 Aug 03:23:27.406174 2021
ఇండియన్ మెరైన్ ఫిషరీస్ బిల్లు'కు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చాలా గ్రామాల్లో (ఫిషింగ్) మత్స్యకారులు నల్లాజ
Wed 11 Aug 03:23:44.018193 2021
ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఇప్పటి నుంచే ఓటర్లకు గాలం వేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా పలు కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభిస్తున్నాయి. ఓటర్లన
Wed 11 Aug 03:24:03.560553 2021
జమ్ముకాశ్మీర్ రాష్ట్ర హోదాను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని, సక్రమంగా ఎన్నికల ప్రకియ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. జమ్ముకాశ్మీర్ ఇప్
Wed 11 Aug 01:34:31.213158 2021
మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం అధికార బీజేపీకి కనకవర్షం కురిపిస్తోంది. దేశంలో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. ఆర్థిక సంవత్సరం 2019-20లో పార్టీక
Wed 11 Aug 01:27:15.592845 2021
దేశంలోని వివిధ జైళ్లలో దాదాపు 4.7 లక్షల మంది ఖైదీలు ఉండగా, వారిలో కేవలం 22 వేల మందికి మాత్రమే కరోనా టీకాలు అందాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ
Wed 11 Aug 01:21:55.98931 2021
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటీకరణ జరిగితే, ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు వర్తించవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అడిగిన ప్రశ్నకు కేంద
Wed 11 Aug 01:11:52.564307 2021
సీపీఐ(ఎం) సీనియర్ నేత జక్కా వెంకయ్య కుమారుడు జక్కా అశోక్ (67) కన్నుమూశారు. సోమవారం రాత్రి ఒంటిగంట సమయంలో నెల్లూరులోని పీపీసీలో ఆయన తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం ప్ర
Wed 11 Aug 00:30:17.24792 2021
విడాకులు మంజూరు చేసేందుకు వైవాహిక అత్యాచారాన్ని ఒక కారణంగా తీసుకోవచ్చని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఐద్వా మంగళవారం ఒక ప్రకటనలో స్వాగతించింది. వైవాహిక లైంగికదాడిని శిక్ష
Wed 11 Aug 00:29:33.312985 2021
ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ (రేషనలైజేషన్, సర్వీస్ కండిషన్స్) ఆర్డినెస్స్ 2021పై రాజ్యసభలో సోమవారం ఓటింగ్ సమయంలో బీజేపీ ఎంపీలు గైర్హాజరుపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం
Tue 10 Aug 04:20:52.904002 2021
ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు పలి కాయి. సోమవారం పార్లమెంట్లో 14 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశ
Tue 10 Aug 04:18:28.826185 2021
మోడీ హటావో...దేశ్ బచావో అంటూ దేశవ్యాప్తంగా లక్షలాది గొంతులు నినదించాయి. క్విట్ ఇండియా వార్షికోత్సవం సందర్భంగా ఏఐకేఎస్, సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్
Tue 10 Aug 04:19:17.623409 2021
ఢిల్లీలో పేరొందిన ప్రయివేటు హాస్పిటల్స్లో అదొకటి. శ్వాసతీసుకోవటం కష్టంగా ఉందని 45ఏండ్ల వ్యక్తి ఆ హాస్పిటల్లో చేరాడు. ఆక్సీజన్ బెడ్ దొరికింది..హమ్మయ్య అని రోగి బంధు
Tue 10 Aug 04:20:34.012377 2021
మోడీని గద్దె దించి, దేశాన్ని కాపాడాల్సిన (క్విట్ మోడీ..సేవ్ ఇండియా) అవసరం ఉన్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం అన్నారు. ఇప్పటికే కార్మికులు, రైతులతో సహా ఇతర ప్రజ
Tue 10 Aug 02:48:16.16163 2021
భారత్-చైనా మధ్య సంబంధాలు మునపటిలా లేవన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితి.. వాణిజ్యంపై ప్రభావం చూపలేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది(2
Tue 10 Aug 04:18:55.551556 2021
దేశం అప్పులభారతమైంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సగానికి ఎక్కువ అప్పులే ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ. రూ.1,19,53,758 కోట్లు ఉన్నట్లు కేంద్ర ఆర్థి
Tue 10 Aug 02:37:34.133745 2021
దేశంలో గిరిజనులపై నేరాలు, లైంగికదాడులు పెరుగుతున్నాయి. గత మూడేం డ్లలో దేశవ్యాప్తంగా 21,910 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం లోక్సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరి
Tue 10 Aug 04:21:27.405303 2021
ప్రభుత్వ రంగ బ్యాంక్లు మెరుగైన ప్రగతిని కనబర్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో బ్యాంక్ల స్థూల మొండి బాకీలు తగ్గాయి. దేశంలోని 28 ప
Tue 10 Aug 01:57:25.546081 2021
త్రిపురలో బీజేపీ అరాచకం కొనసాగుతున్నది. ప్రతిపక్ష సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఈనెల 6, 7 తేదీల్లో రెండు రోజుల వ్యవధిలో మూడ
Tue 10 Aug 01:49:57.071268 2021
దేశంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు దోపిడీకి గురవుతున్నారు. వారికి చెల్లించే గౌరవవేతనం చాలా తక్కువ. కనీస వేతనానికి కూడా వారు నోచుకోవటంలేదు. దీంతో వీరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బ
Tue 10 Aug 01:49:09.947521 2021
హర్యానాలోని ఖోరి గ్రామ నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమానుష వైఖరి ప్రదర్శిస్తోంది. ఆ ప్రాంతంలో నివాసం ఉండే వేలాది కుటుంబాలను ఇళ్లను కూల్చివేసి బాధితులకు గూడు లేకుండా
Tue 10 Aug 01:48:25.549604 2021
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నివేదిక ఒక స్పష్టమైన హెచ్చరికలను జారీ చేసింది. ఇది భూగ్రహంపై మానవులు తీసుకొస్తున్న తిరోగమన మార్పుల గురించి వివరించింది.
Tue 10 Aug 01:47:33.177245 2021
మరాఠీ భాషకు శాస్త్రీయ హోదా కల్పించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక
Mon 09 Aug 03:30:17.249158 2021
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పోలీసుల నిర్బంధ చర్యలు కొనసాగాయి. రాజధాని రైతులు దీక్షలు మొదలుపెట్టి ఆది వారానికి 600వ రోజుకు చేరాయి. అమరావతి ఐక్యకార్యాచరణ సమి
Mon 09 Aug 03:29:52.979666 2021
నేడు దేశంలో కోట్లాదిమందిని వేధిస్తున్న సమస్య ఉపాధి. కరోనా సంక్షోభం రాకముందే దేశంలో పరిస్థితులు క్రమంగా క్షీణించటం మొదలైంది. కరోనా సంక్షోభం, లాక్డౌన్(2020లో) వల్ల భారతద
Mon 09 Aug 03:31:38.499677 2021
ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీలను ప్రయివేట్ పరం గావించే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ సవరణ బిల్లు- 2021ను రెండు రోజుల క్రితమే రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు యత్నించి చివరి న
Mon 09 Aug 03:29:20.068094 2021
ప్రధాని మోడీ పార్లమెంట్కు హాజరుకావాలనీ, పెగాసస్ స్పైవేర్ నిఘా, రైతాంగ సమస్యలతో పాటు ఇతర అంశాలపై చర్చ జరగాలన్న తమ వాదనలను వినాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరక
Mon 09 Aug 03:31:58.570253 2021
పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, పోలీసుల వేధింపులు కొనసాగుతు న్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. జాతీయ న్యాయసేవల అథా
Mon 09 Aug 03:33:14.498402 2021
గుజరాత్లోని కచ్ జిల్లాలో సంగ్నారా ఒక చిన్న గ్రామం. పవన శక్తి (వైండ్ ఎనర్జీ) కంపెనీల వినాశకర ప్రభావం నుంచి తమ అడవులను కాపాడుకునేందుకు గత రెండేండ్లుగా పోరాటం చేస్తున్నార
Mon 09 Aug 03:28:18.861668 2021
చట్టసభల ద్వారా ప్రజాస్వామ్యానికి భరోసా కల్పించాల్సిఉండగా..మందబలంతో పార్లమెంట్పై మోడీ పెత్తనం చెలాయిస్తున్నది. రైతు సమస్యలు,పెగాసస్ గూఢచర్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు న
Mon 09 Aug 03:34:00.573301 2021
పేదలకు నగదుబదిలీ చేయా లని కార్మికశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కరోనా మహ మ్మారి వచ్చిందని, అప్పటి నుంచి పేదల పరిస
Mon 09 Aug 00:56:33.685613 2021
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేటు ప్రయోజనాలకు అనుకూలంగా పని చేస్తున్నది. దేశంలోని అనేక రంగాలను కేంద్రం ఇప్పటికే ప్రయివేటీకరించింది. ఇందులో ఎయిర్పోర్టులు, రక్షణరంగం,
Mon 09 Aug 00:46:58.405292 2021
రాష్ట్రంలోని పలు చోట్ల బీజేపీ మంత్రుల హౌర్డింగులు వెలిసిన ఘటనపై ప్రశ్నించిన అసోంకు చెందిన ఓ స్వత్రంత న్యూస్ పోర్టల్ 'ది క్రాస్ కరెంట్' పై కేసు నమోదైంది. అసోంలోని డైర
Mon 09 Aug 00:46:16.891932 2021
ఒకవైపు గుజరాత్ ముఖ్యమంత్రి విజరు రూపానీ ప్రభుత్వం ఐదేండ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో వేడుకలు జరుపుకుంటుండగా.. మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితులను ఎత్తిచూపుతూ వడ్గామ్ స్వ
Mon 09 Aug 00:45:38.182849 2021
నూతన సాగు చట్టాల్ని రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని దేశ రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఆదివారం నాటికి రైతు ఉద్యమం 255 రోజుక
Sun 08 Aug 04:48:11.727101 2021
ఈ ఏడాది ఏప్రిల్లో హరిద్వార్లో జరిగిన కుంభమేళాకు సంబంధించి కోవిడ్ టెస్టుల కుంభకోణంపై ఈడీ దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. కుంభమేళాకు హాజరుగానీ భక్తుల
Sun 08 Aug 02:21:58.0054 2021
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గో బ్యాక్ అంటూ..విశాఖలో వామపక్ష, కార్మిక సంఘాలు శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వద్దనీ,కేంద్ర
Sun 08 Aug 02:21:19.183019 2021
ఆగస్టు 15న 'కిసాన్ మజ్దూర్ ఆజాదీ సంగ్రామ్ దివాస్'గా నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఆ రోజున మువ్వన్నెల జెండాలతో 'తిరంగ మార్చ్' నిర్వ
Sun 08 Aug 02:20:43.277197 2021
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని అగంతకులు బెదిరించారు. దీంతో
Sun 08 Aug 02:19:50.478536 2021
ఒలింపిక్స్లో పోరాడిన మహిళా హాకీ జట్టు సభ్యురాలు వందన కటారియాను కించపరిచేలా వ్యాఖ్యలుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత శోషన్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) డిమాండ్ చేసింద
Sun 08 Aug 02:19:14.734337 2021
ఇజ్రాయిల్లోని ఎన్ఎస్ఓ గ్రూపుకు చెందిన పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారం భారత్నే కాదూ..ఇతర దేశాలనూ కుదిపేస్తున్నది. పలు దేశాల్లోని నేతలు,జర్నలిస్టులపైఈ స్పైవేర్తో నిఘా
Sun 08 Aug 02:18:31.538456 2021
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉంటే పనులు ఎలా ఉంటాయో తెలిపేందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇది. మూడేండ్ల క్రితం (2018లో) కేరళను భీకరమైన వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జ
Sun 08 Aug 02:12:59.153961 2021
ఈ ఏడాది ఏప్రిల్లో గుజరాత్ ప్రభుత్వం సవరణలు చేసిన 'గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం' (గుజరాత్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్) సవాలు చేస్తూ రాష్ట్ర న్యాయస్థానంలో పలు పిటిషన్లు
Sun 08 Aug 02:12:11.055153 2021
హాస్పిటల్స్లో ఆక్సీజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, బెడ్లు దొరక్క కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఎంతోమంది చనిపోయారు. అయితే ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు ఒక సాధికారిక కమిటీ ఏర్ప
Sat 07 Aug 02:55:29.967701 2021
పార్లమెంట్లో మోడీప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలకమైన బిల్లులను సైతం నిమిషాల్లో బీజేపీ సర్కార్ ఆమోదించుకుంటున్నది. చర్చలు జ
Sat 07 Aug 02:58:10.845076 2021
న్యాయమూర్తులకు ఎదురౌతున్న బెదిరింపులు, దూషణలతో కూడిన మెసేజ్లపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై పెరుగుతున్న ఈ తరహా దాడికి సంబంధించి జడ్జిలు ఇచ్చిన ఫి
Sat 07 Aug 02:58:32.58972 2021
మూడు నల్ల చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిది నెలలుగా రైతులు సాగిస్తున్న ఉద్యమానికి ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. సంయు
×
Registration