Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Sat 07 Aug 03:00:29.904495 2021
విద్యుత్ సవరణ బిల్లు-2021ను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. కేరళ అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్లమెంటులో ప్రతిపాదించిన బిల్లుపై ఆ
Sat 07 Aug 02:59:25.594348 2021
మోడీ సర్కార్ మరో వివాదాస్పద చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అత్యంత వివాదాస్పదమైన 'అత్యావశ్యక రక్షణ సేవల బిల్లు-2021'ను పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. రక్షణరంగం సహా ఇతర
Sat 07 Aug 03:01:20.991768 2021
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఉక్కు కార్మికుల నిరసన సెగ తగిలింది. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నిమిత్తం ఆమె శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న
Sat 07 Aug 03:02:00.749165 2021
విద్యుత్రంగ ఉద్యోగులు, ఇంజనీర్ల ఆందోళనకు సీపీఐ(ఎం) ఎంపీ, సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎలమారం కరీం సంపూర్ణ మద్దతు తెలిపారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్
Sat 07 Aug 01:28:10.816517 2021
గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు, పోషకాహార లోపాలను పరిష్కరించడానికి కేరళలో ఆరోగ్య సంరక్షణ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవమైన ఆగస్టు 9 నుం
Fri 06 Aug 02:48:15.978593 2021
దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. హై సెక్యురిటీ జోన్ అయిన ఢిల్లీలోనే తొమ్మిదేండ్ల చిన్నారిపై అతి పైశాచికంగా లైంగికదాడి.. కొద్ది సేపటి తర్వాత శవాన్ని తగలబెట్టేశారు.
Fri 06 Aug 02:49:47.356412 2021
పెగాసస్ నిఘా వ్యవహారంలో నిజం బయటకు రావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరులు, జర్నలిస్టులు, మంత్రులు, ఎంపీలు, సామాజిక కార్యకర్తలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వం ఇజ్రాయి
Fri 06 Aug 03:14:02.942412 2021
రైతు సమస్యలు, పెగాసస్పై పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయ సభల్లో జై కిసాన్..జై జవాన్ నినాదాలు హౌరెత్తాయి. 41 ఏండ్ల విరామానికి తెరదించుతూ టోక్కో ఒలింపిక్స్లో కాంస్య పతకం
Fri 06 Aug 03:14:25.764596 2021
దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి థర్డ్వేవ్ వైపు దూసుకెళ్తున్నది. ఇటు వ్యాక్సినేషన్ డ్రైవ్ను విజయవంతంగా కొనసాగిస్తున్నామని కేంద్రం చెప్పుకుంటున్నది. అయితే, ప్రత
Fri 06 Aug 03:16:14.703499 2021
మధ్యప్రదేశ్ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రాజస్థాన్లోనూ రెండు రోజులుగా పలు చోట్ల కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, పొటెత్తిన వరదల
Fri 06 Aug 03:16:58.29348 2021
భారత టెలికం పరిశ్రమలో కనీసం మూడు ప్రయివేటు టెలికం కంపెనీలు ఉండాలని భారతీ ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. 130 కోట్ల మంది జనాభా కలిగిన సువిశాల దేశంలో మూడు ప
Fri 06 Aug 03:17:51.229974 2021
కరోనా సంక్షోభంతో దేశంలో బంగారం తనఖా రుణాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చు కోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్
Fri 06 Aug 03:18:29.335969 2021
కేంద్రంలోని అధికార బీజేపీకి.. దేశంలోని ఐదు ప్రధాన పార్టీల కంటే మూడు రెట్లు అధిక విరాళాలు అందాయి. ఈ మేరకు బీజేపీ ప్రకటించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏ
Fri 06 Aug 00:48:15.083848 2021
రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లుకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీలపై కిసాన్ సంయుక్త మోర్చా (ఎస్కేఎం) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు గురువారం ఎస్కేఎం ఓ
Fri 06 Aug 00:33:03.155128 2021
స్టార్టప్లకు మద్దతునివ్వడానికి ప్రత్యేకంగా 'దిస్ ఆర్ దట్' పేరుతో ఈ-కామర్స్ వేదికను ప్రారంభించినట్టు సోచ్ గ్రూపు వెల్లడించింది. భారత్లో స్టార్టప్ల కోసం ప్రత్యేకంగా
Fri 06 Aug 00:32:28.879922 2021
ప్రముఖ నిర్మాణ సామాగ్రి వాహనాల తయారీదారు జేసీబీ ఇండియా కొత్తగా సీఈవీ స్టేజ్ 4 కంప్లైంట్ వీల్డ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వాహనాలను విడుదల చేసినట్టు ఓ ప్రకటనలో తెలి
Fri 06 Aug 00:31:56.227844 2021
ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా ప్రారంభించనున్న 'ఆకాశ్ ఎయిర్' విమానయాన సేవలు ఈ ఏడాది డిసెంబర్ వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెల
Fri 06 Aug 00:30:51.880505 2021
ఆఫ్ఘనిస్తాన్లో చాలా వేగంగా మారుతున్న పరిస్థితులపై చర్చించేందుకు రష్యా ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి భారత్ను ఆహ్వానించలేదు. ఈ సమావేశానికి పాకిస్తాన్, చైనా, అమెరికా హాజ
Thu 05 Aug 06:54:47.662788 2021
దేశ రాజధానిలో దళిత బాలికపై లైంగికదాడి, హత్య జరిగిన ఘటనపై సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కరత్ కేంద్ర హౌం మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. ఆదివారం సాయంత్రం పురానా న
Thu 05 Aug 06:58:14.637326 2021
దేశంలో భారీగా అంగన్వాడీల్లో పోస్టు లు ఖాళీగా ఉండటంతో పాటు ప్రభుత్వ ఆమోదం లభించిన అన్ని అంగన్వాడీ కేంద్రాలు పనిచేయకపో వడంతో పిల్లలు, మహిళల పోషణపై తీవ్ర ప్రభావం పడుతోంది.
Thu 05 Aug 05:21:40.905845 2021
ఇప్పటికే దేశంలో సంచలనంగా మారిన 'పెగాసస్' వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఇదివరకే పలువురు రాజకీయ నేతలు, కేంద్ర మంత్రుల పేర్లు పెగాసస్ లక్ష్య జాబితాలో ఉండటంతో ప్రతిపక్ష
Thu 05 Aug 06:55:07.556125 2021
బీమా రంగాన్ని ప్రయివేటీకరణ చేసేందుకు తీసుకొచ్చిన సాధారణ బీమా జాతీయకరణ సవరణ బిల్లును సీపీఐ(ఎం) అడ్డుకున్నది. బుధవారం రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా
Thu 05 Aug 06:55:27.106997 2021
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మహిళల ఉపాధిపై పడింది. దేశ కార్మికశక్తిలో వారి భాగస్వామ్యాన్ని తగ్గేలా చేసింది. గతేడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మహిళా భాగస్వామ్యం రేటు
Thu 05 Aug 06:55:50.921128 2021
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సేవల రంగ కార్యకలాపాలు వరుసగా మూడో మాసం లోనూ మందగించాయి. కరోనా, లాక్డౌన్ నిబంధ నలతో జులైలో ఈరంగం నెమ్మదించింది. గడిచిన మాసంలో ఐహెచ్ఎస్ మార
Thu 05 Aug 03:41:40.153195 2021
కరోనా సంక్షోభం కారణంగా పట్టణ పేదల పరిస్థితి మరింతదారుణంగా మారిందనీ, ప్రభుత్వంసైతం ఈ విషయంలో పెద్దగా దృష్టి సారించలేదని కార్మిక పార్ల మెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. క
Thu 05 Aug 06:59:09.604891 2021
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన తొలి త
Thu 05 Aug 06:59:41.593405 2021
దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో గతేడాది చోటు చేసుకున్న హింస కేసులో ఢిల్లీ పోలీసులు ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని కేంద్ర
Thu 05 Aug 07:02:37.343982 2021
సాధారణంగా కరోనా బారినపడితే దీర్ఘకాలం పాటు వైరస్ సంబంధిత అనారోగ్య లక్షణాలు ఉంటాయని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. వాటిల్లో కొన్ని నెలల వరకు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్
Thu 05 Aug 07:09:00.948918 2021
ఆహార పదర్థాల ఫోర్టిఫికేషన్ను (ఆహార పదార్థాలలో కృత్రిమంగా సూక్ష్మ పోషకాలను చేర్చడం) తప్పనిసరి చేయవద్దని పేర్కొంటూ దేశంలోని 170 మందికి పైగా ప్రముఖ వ్యక్తులు, వివిధ సంస్థలు
Wed 04 Aug 02:52:03.289954 2021
విశాఖ స్టీల్ప్లాంట్ను మూతపడనివ్వ బోమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు మనందరి హక్కు అన్నారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం జరిగే
Wed 04 Aug 02:51:11.342596 2021
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తదితర ఇంధన, నిత్యావసరాల ధరలు పెంపునకు నిరసనగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్కు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గ
Wed 04 Aug 02:54:20.405518 2021
పెగాసస్ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని 'ద ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సుప్రీంకోర్టును కోరింది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ ను
Wed 04 Aug 01:40:34.778988 2021
పెగాసస్ నిఘా వ్యవహారం సహా పలు అంశాలపై పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. వెల్లోకి వెళ్లి ప్లకార్డులు చేబూని ఆందోళన చేపట్టారు. మోడీ సర్కార్
Wed 04 Aug 01:23:29.7683 2021
కనీస మద్దదు ధర (ఎంఎస్పి) అన్ని పంటలకు, రైతులందరికీ చట్టబద్ధంగా హామీ ఇచ్చే హక్కును కల్పించడానికి ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని కిసాన్ సంసద్ (రైతు పార్లమెంట్) డిమాం
Wed 04 Aug 00:51:32.467093 2021
దేశ రాజధానిలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. తొమ్మిదేండ్ల చిన్నారి అనుమానాస్పద రీతిలో మృతిచెందటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఓ కాటికాపరి సహ నలుగురిని పోలీసులు అరెస్టుచ
Wed 04 Aug 00:50:46.131949 2021
జమ్మూకాశ్మీర్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాఫ్టర్ కథువా జిల్లాలోని రంజిత్సాగర్ డ్యామ్ సరస్సు సమీపంలో కూలిపోయింది. సమాచారం అందుకున
Wed 04 Aug 00:39:50.121599 2021
పశువైద్యుల నియామకం కోసం పరీక్ష నిర్వహించి ఏడాదిన్నర అవుతున్నా.. అందులో ఉత్తీర్ణులైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని పేర్కొంటూ తమిళనాడులో పశువైద్యులు నిరసనలకు
Wed 04 Aug 00:39:06.045413 2021
ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కరోనా పరీక్షలు, వ్యాక
Wed 04 Aug 00:38:28.431436 2021
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణంపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైకోర్టుకు తన నివేది
Tue 03 Aug 02:53:38.374615 2021
కరోనా సంక్షోభ సమయాన.. దేశంలో అత్యధికమందిని బాధిస్తున్న సమస్య అధిక ధరలు. ముఖ్యంగా కంది పప్పు, పెసర పప్పు, మినపప్పు..ఇలా పప్పుల ధరలు వింటే చాలు సామాన్యుడు వణికిపోతున్నాడు.
Tue 03 Aug 02:41:26.297475 2021
అక్టోబరు 2019 నుంచి మార్చి 2021 వరకూ పప్పుల ధరలు పెరుగుతూ వస్తు న్నాయి. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ)లో గణాంకాలు పరిశీలిస్తే పప్పుల ధరలు ఏవిధంగా పెరుగుతున్నాయో తెలుసు కో
Tue 03 Aug 02:54:52.773134 2021
ఇన్సురెన్సు రంగాన్ని ప్రయివేట్పరం చేసే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (జాతీయకరణ) సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్
Tue 03 Aug 02:58:31.345464 2021
స్టీల్ప్లాంట్ అమ్మడానికి, కొనడానికి ఎవ్వరినీ విశాఖలో అడుగుపెట్టనీయమని నేతలు పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వించతగ్గ పరిశ్రమను ప్రయివేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణ
Tue 03 Aug 03:00:42.464124 2021
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదానికి మధ్యవర్తిత్వానికి సహకరిస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న
Tue 03 Aug 03:03:01.539791 2021
విద్యుత్ సవరణ బిల్లు-20 21ను వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యుత్రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు నాలుగు రోజుల పాటు 'సత్యాగ్రహం' చేపట్టనున్నారు. ప
Tue 03 Aug 03:01:40.152291 2021
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ కుంభకోణంపై పట్టుబడుతున్న ప్రతిపక్షాలతో బిజెపి మిత్రుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ జతకలిశారు. పెగాసస్పై విచార
Tue 03 Aug 03:03:51.765725 2021
ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయమైన 'పీఎంఓ'లో సలహాదారుగా పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయంలో సామాజిక సంబంధాల వ్యవహా రాలను చూస్తున్న విశ్రాం
Tue 03 Aug 03:04:37.271479 2021
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రధాని మోడీ ఈ-రూపీని ఆవిష్కరించారు. సోమవారం వర్చువల్ కాన్ఫరెన్స్లో ఎలక్ట్రానిక్ వోచర్ ఈ-రూపీని ప్రధానీ విడుదల చేశారు.
Tue 03 Aug 03:05:20.18949 2021
భారత్లో కోవిడ్-19 ఇన్ఫె క్షన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కానీ, ఈఏడాది అక్టోబర్లో అవి గరిష్టస్థా యికి చేరుకునే అవకాశంఉన్నది
Tue 03 Aug 01:38:47.335837 2021
దేశానికి ప్రసుత్తం సమానత్వం, సోషలిజం అవసరమనీ.. పెట్టుబడిదారీ విధానం, మతతత్వం ఎంతమాత్రం కాదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత లాలూప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. లాలూ సమా
×
Registration