Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Fri 01 Jul 05:04:50.743349 2022
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు హెచ్చు తగ్గులుగా నమోదు అవుతున్నాయి. క్రితం రోజు 14 వేలుగా ఉన్న కొత్త కేసులు గురువారా నికి 18 వేలను దాటాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వి
Fri 01 Jul 05:04:49.559708 2022
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొంది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆ బ్యాంక్ ఆన్లైన్ సేవలతో పాటు ఎటిఎం స
Fri 01 Jul 05:04:48.287348 2022
న్యూఢిల్లీ : సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో లంచం తీసుకున్న కేసులో ఓ రైల్వే చీఫ్ ఇంజినీర్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసి
Fri 01 Jul 05:04:45.796228 2022
న్యూఢిల్లీ : తనను పోలీసు రిమాండ్కు పంపడాన్ని సవాలు చేస్తూ అల్డ్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హిందూ దేవతకు వ్యతిరేకంగ
Fri 01 Jul 04:50:30.710501 2022
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో తొమ్మిది రోజులుగా సాగిన తీవ్ర రాజకీయ సంక్షోభం గురువారం తెరపడింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
Fri 01 Jul 04:51:08.362787 2022
న్యూఢిల్లీ : ప్రాణాంతంక ఎయిడ్స్ మహమ్మారితో పోరాడుతున్న హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. వారికి సరిపడా ఔషధాలను అందించటంల
Thu 30 Jun 02:39:49.36486 2022
అసెంబ్లీలో బలపరీక్షకు ముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే తప్పుకున్నారు. బలపరీక్షకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్దిస
Thu 30 Jun 02:39:29.684135 2022
భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను బుధవారం విడుదల చేసింది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి
Thu 30 Jun 02:39:17.842254 2022
Thu 30 Jun 02:39:41.822283 2022
భారత 16వ రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంటుంది. రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు మొత్తం 79 మంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేశారు. బుధవారంతో నామినేషన్ల
Thu 30 Jun 02:38:55.77662 2022
Thu 30 Jun 02:38:45.686547 2022
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 47వ భేటీ అసమగ్రంగా ముగిసింది. ఇందులో అనేక అంశాలపై నిర్ణయం తీసుకోలేకపోయారు. రెండు రోజుల పాటు చంఢగీడ్లో జరిగిన ఈ భేటీ బుధవారంతో ముగిసి
Thu 30 Jun 02:38:33.447747 2022
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం నాడిక్కడ జంతర్ మంతర్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాల
Thu 30 Jun 02:38:24.175516 2022
రాజస్థాన్లోని ఉదరుపూర్లో ఇరువురు వ్యక్తులు దర్జీ కన్నయ్య లాల్ను దారుణంగా హత్య చేసిన సంఘటనలో నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా
Thu 30 Jun 02:37:37.673572 2022
Thu 30 Jun 01:13:16.120761 2022
Wed 29 Jun 05:01:14.465062 2022
ముంబయి: మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించటంలేదు. తాజాగా మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్
Wed 29 Jun 05:02:14.80549 2022
తిరువనంతపురం : సీనియర్ సీపీఐ(ఎం) నేత, కేరళ మాజీ ఆర్థిక శాఖ మంత్రి టి.శివదాసా మీనన్ (90) కన్నుమూశారు. వయసు రీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్య లతో బాధపడు తున్నారని పార్టీ వర్
Wed 29 Jun 05:01:50.967657 2022
న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సామాజిక ముసుగులో నుంచి దేశ సహజ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యద
Wed 29 Jun 04:31:28.944476 2022
న్యూఢిల్లీ : మహారాష్ట్ర లోని కొంకణ్ తీర ప్రాంతంలో ఎడతెగని వర్షాలు బెంబేలెత్తిస్తు న్నాయి. వర్షాల కారణంగా ముంబయి కుర్లా తూర్పు ప్రాం తంలోని ఓ నాలుగు అంతస్తుల భవనం సోమవారం
Wed 29 Jun 04:22:45.683829 2022
చండీగఢ్: రెండు రోజుల పాటు జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం మంగళవారం ఇక్కడ ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశం తొలి రోజునే
Wed 29 Jun 04:22:41.367818 2022
న్యూఢిల్లీ : కృష్ణా ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం, 1956
Wed 29 Jun 02:42:57.074356 2022
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహమ్మద్ జుబైర్ను అరెస్టు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ''బీజేపీ వ
Wed 29 Jun 02:44:11.379245 2022
న్యూఢిల్లీ: వాణిజ్య బొగ్గు మైనింగ్ వేలం కోసం 31 కంపెనీలు బిడ్లను సమర్పించాయని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 38 ఆన్లైన్, ఆఫ్లైన్ బిడ్లు వచ్చాయని పేర
Wed 29 Jun 02:43:30.592243 2022
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారుకు మైనింగ్ పరిశ్రమల విస్తరణపై ఉన్న శ్రద్ధ.. వాటి ద్వారా ప్రభావితమయ్యే ప్రజలపై కనబడటం లేదు. దేశంలోని బొగ్గు తవ్వకాల ప్రాజెక్టుల విస్త
Tue 28 Jun 05:10:38.079412 2022
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలు అధికార దాహం, స్వేచ్ఛా భావజాలానికి మధ్య జరిగే పోరు అని ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. సో
Tue 28 Jun 05:11:32.345414 2022
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్న శివసేనకు మరో షాక్ ఎదురైం ది.మనీలాండరింగ్ కేసుకు సంబం ధించి మంగళవారం విచారణకు హాజరుకావాలంటూ శివసేన ఎంపీ సంజరు రౌత
Tue 28 Jun 05:11:01.477801 2022
డెహ్రాడూన్ : ఏటా వందలాది మంది చార్ధామ్ యాత్రలో మృతి చెందుతున్నారు. ఈ ఏడాది కూడా చార్ధామ్ యాత్రలో రెండు వంద లమందికిపైగా యాత్రికులు మరణించారు. గత నెల 3న ప్రారంభమై న ఈ
Tue 28 Jun 04:11:50.535199 2022
న్యూఢిల్లీ : స్కూల్స్కు వెళ్తున్న తమ పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా తల్లిదండ్రులు హడావిడిగా ఏదో ఒకటి ఇస్తున్నారు. అత్యధికమంది బిస్కట్లు, బయట కొన్న చిరుతిండ్లు పెడుతున్నారు. ఇ
Tue 28 Jun 04:11:49.205776 2022
ఫరక్కా (ముర్షీదాబాద్) : అదానీ గ్రూపు నిర్మిస్తున్న ప్రమాదకరమైన విద్యుత్ ప్రాజెక్టును కొనసాగనివ్వబోమంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముర్షీదాబాద్లోని ఫరక్కాలో రెండు గ్రామాలక
Tue 28 Jun 03:51:53.426618 2022
న్యూఢిల్లీ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 కింద జర్నలిస్టు రానా ఆయూబ్ ట్విట్టర్ ఖాతాను స్తంభింపజేశామని ట్విట్టర్ నోటీసు జారీచేసింది. భారత్లోని స్థానిక చట్టాల ప్ర
Tue 28 Jun 03:51:49.406199 2022
న్యూఢిల్లీ : దేశాధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. సోమవారం నాడిక్కడ ఏపీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థ
Tue 28 Jun 03:11:09.986866 2022
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం పార్లమెంట్లోని రాజ్యసభ సెక్రెటేరియట్లో రాష్ట్రపతి ఎన్న
Tue 28 Jun 03:13:56.872605 2022
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రానురానూ ఉధృతమవుతున్నది. అధికారం కోసం జరుగుతున్న ఈ పోరాటం అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. తమను అనర్హులుగా పేర్కొంటూ, డిప్యూటీ స్ప
Mon 27 Jun 05:00:15.628947 2022
తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనల అనంతరం వేనాడ్ జిల్లా కేంద్రమైన కలపట్టాలో కాంగ్రెస్ గూండాలు హింసాత్మక దాడులకు పాల్ప
Mon 27 Jun 04:59:51.016733 2022
న్యూఢిల్లీ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) భారతదేశపు అతిపెద్ద ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) నష్టాలను చవి చూసింది. కంపెనీ షేర్ల ధరలు పడిపోవటంతో రూ. 1.40 లక్షల
Mon 27 Jun 04:59:18.574602 2022
న్యూఢిల్లీ : ఒక వైపు దేశంలో పౌర హక్కులు, ప్రజాతంత్ర విలువలపై క్రూరంగా దాడులు చేస్తూ, మరో వైపు 1975 జూన్ 26 ఎమర్జెన్సీ గురించి ప్రధాని మోడీ విదేశీ గడ్డపై సుద్దులు చెప్పార
Mon 27 Jun 04:59:04.237223 2022
న్యూఢిల్లీ : భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసం హరించుకుంటున్న పర్వం ఇంకా కొనసాగుతున్నది. ఈనెలలో ఇప్పటి వరకు దాదాపురూ. 46వేల కోట్లను వార
Mon 27 Jun 04:58:50.19885 2022
న్యూఢిల్లీ : పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన (ఉచిత రేషన్ పంపిణీ) పథకాన్ని ఇకపై కొనసాగించ వద్దని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. కరోనా మొదటి వేవ్ సమయంల
Mon 27 Jun 04:29:30.839653 2022
విశాఖ: నిరంతర పోరాటాలతో విశాఖ కార్మిక వర్గం స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణను వెనక్కి తిప్పికొడు తుందని కార్మిక, ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. 'ఉక్కు' ప్రయివేటీకరణపై వ
Mon 27 Jun 03:03:56.438198 2022
న్యూఢిల్లీ : రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపు ఇకపై ఉండబోదని మోడీ సర్కార్ సంకేతాలు ఇచ్చింది. మరో ఐదేండ్లు నష్టపరిహారం చెల్లింపు పొడగించాలని అనేక రాష్ట్రాలు కోరిన
Mon 27 Jun 03:02:18.218663 2022
న్యూఢిల్లీ : కార్పొరేటు మిత్రుడు, బడా పారిశ్రామికవేత్త అదానీ వ్యాపార ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ఇంటా, బయటా తీవ్రంగానే పని చేస్తున్నది. ఇందులో భాగంగా దేశంలోని కీలకమైన ప
Mon 27 Jun 02:59:25.592404 2022
న్యూఢిల్లీ : నేడు భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, ప్రజాస్వామ్య వాదుల్ని, హక్కుల కార్యకర్తల్ని, జర్నలిస్టుల్ని జైల్లో నిర్బంధిస్తున్నారని సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక
Sun 26 Jun 05:30:31.960268 2022
బెంగళూరు : ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలను స్వాహా చేసిన మంత్రి డెవలపర్స్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల మంత్రిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి
Sun 26 Jun 05:31:25.578427 2022
న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లలోకి ఎలాంటి చిరునా మా లేకుండా పెట్టుబడులుగా వచ్చే పార్టిసిపేటరీ (పీ)నోట్లపై విదేశీ సంస్థలు ఇటీవల అనాస క్తి చూపి స్తున్నాయి. గడిచిన మే నె
Sun 26 Jun 04:22:42.292986 2022
తిరువనంతపురం : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేనాడ్లోని ఆయన నియోజకవర్గ కార్యాలయంపై కొందరు యువకులు చేసిన దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి వ
Sun 26 Jun 04:14:59.958759 2022
న్యూఢిల్లీ : భారత్లో గాలి కాలుష్యం మానవాళికి పెనుముప్పుగా మారిందన్న వార్తా కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. కాలుష్యం కారణంగా భారత్లో మన
Sun 26 Jun 04:13:59.201256 2022
కన్నూర్ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై విమానంలో దాడికి ప్రయత్నించిన దుండగులకు కాంగ్రెస్ నాయుకులు ఘన స్వాగతం పలకడం అందర్ని దిగ్భాంతికి గురి చేస్తోంది. విజయన్పై దాడ
Sun 26 Jun 03:59:45.315703 2022
న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాలు రోజులు గడుస్తున్న కొద్దీ మరింత వేడేక్కుతున్నాయి. ఇటు ఉద్ధవ్ వర్గం, అటు షిండే వర్గం ఏ నిర్ణయం తీసుకుంటోందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నా
Sun 26 Jun 03:14:16.347095 2022
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు కార్మిక చట్టాలను (కోడ్స్) జులై 1 నుంచి అమల్లోకి తేవాలని యోచిస్తున్నది. ఇప్పటివరకూ 23 రాష్ట్రాలు,
×
Registration