Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sat 01 Oct 04:28:51.522541 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) 22వ స్నాతకోత్సవం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శ
Sat 01 Oct 04:27:47.676465 2022
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రజకులకు భద్రత కల్పించాలని, వారి స్థలం వారికి దక్కెలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప
Sat 01 Oct 04:26:22.694205 2022
నవతెలంగాణ-నంగునూరు
పాలమాకుల గ్రామ శివారులో బాణాసంచా గోడౌన్ వద్దని తాము అడ్డుకుంటే, అనుమతి ఇవ్వాలని గ్రామ పంచాయతీ ఎలా తీర్మానం చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్త
Sat 01 Oct 04:25:30.972008 2022
నవతెలంగాణ - తెలకపల్లి
వాగు నీటి ప్రవాహంలో రైతు కొట్టుకు పోయాడు. అతని కోసం గాలింపు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా
Sat 01 Oct 04:24:30.66455 2022
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బస్భవన్లో సీపీఎమ్గా పనిచేస్తున్న జీ యుగంధర్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలోకి ఎస్ కృష్ణకాంత్ను నియమిస్తూ టీఎస్ఆర్టీసీ మేనేజి
Sat 01 Oct 04:23:36.545167 2022
నవతెలంగాణ బ్యూరో-హదరాబాద్
కుల మతాలకతీతంగా ఐక్యంగా పోరాడాల్సిన అవశ్యకత పెరిగిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ నాయకులు టి జ్యోతి తెలిపారు. ఐద్వా ఆధ్వర్యం
Sat 01 Oct 04:52:35.715009 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ జాతీయ నేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర అక్టోబర్ 24న తెలంగాణలోకి రానుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చ
Sat 01 Oct 04:11:56.928562 2022
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి లకిë నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తక్షణం రూ.43 కోట్లు కేటాయిస్తామని, 2157 ఎకరాలను రెవెన్యూ శాఖ అప్పగిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పా
Sat 01 Oct 04:10:27.396506 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మన దేశానికి అతి కీలకమైన ఆర్థిక స్వావలంబన.. సామాజిక న్యాయం..లౌకిక ప్రజాస్వామ్యం.. సమాఖ్య వ్యవస్థ అనే నాలుగు ప్రధానాంశాలకు నేడు పెను ముప్పు వా
Sat 01 Oct 04:10:43.996121 2022
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పోలవరం బ్యాక్వాటర్తో ముంపు ముప్పు లేదంటున్న కేంద్రం వాదనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాక్ వాటర్తో కచ్చితంగా ముంపు
Fri 30 Sep 04:04:49.979987 2022
నవతెలంగాణ-హైదరాబాద్/విలేకరులు
పదిశాతం గిరిజన రిజర్వేషన్ జీవోను తక్షణం జారీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన సంఘం( టిజీఎస్) ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలోని పలు జ
Fri 30 Sep 04:04:14.050168 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియట్ విద్యలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఏసీబీ విచారణకు ఆదేశించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరి
Fri 30 Sep 04:03:27.838574 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆమనగల్లు పట్టణ కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటును సహించని పెత్తందార్లకు చెందిన కొంతం మంది రజకులపై దాడి చేయడాన్ని తెలంగాణ రజక వృత
Fri 30 Sep 04:02:59.033845 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన సంచ
Fri 30 Sep 04:02:23.081045 2022
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(డబ్ల్యూఎఫ్టీయూ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ మూడో తేదీన అధిక ధరలను వ్యతిరేకిస్
Fri 30 Sep 04:02:05.32589 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 30 శాతం వాటా ఇవ్వాలనే సీఎం కేసీఆర్ నిర్ణయం గొప్పదని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కొనియాడారు. కార్మికుల పక్ష
Fri 30 Sep 04:00:59.200024 2022
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు కే రాజిరెడ్డి
Fri 30 Sep 03:59:50.648237 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దసరా నాటికి టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటముని బలపరిచే విధంగా ఉండాలంటూ సీపీఐ జాతీయ కార్యద
Fri 30 Sep 03:58:33.243908 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెడికల్ కాలేజీల్లో పోస్టులు, ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్తో పాటు వివిధ జిల్లాల్లో పోస్టులు తెలంగాణ వారికి దక్కాల్సిన అవసరముందని తెలంగాణ ప్ర
Fri 30 Sep 03:57:19.17829 2022
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర ప్రభుత్వం 'మిషన్ భగీరథ' పథకానికి అవార్డును ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు థ్యాంక్స్ చెప్పారు.
Fri 30 Sep 03:56:42.032718 2022
నతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గెరత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్ మంత
Fri 30 Sep 03:56:10.875439 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అబార్షన్లు చేయించుకునే హక్కు మహిళలకు ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు పేర్కొన్నారు.
Fri 30 Sep 03:45:44.69313 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని చర్లపల్లిలో నవతెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం గురువారం జరిగింది. సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలు, పలువ
Fri 30 Sep 03:46:10.301032 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్వెస్లీ పిలుపునిచ్చారు.
Fri 30 Sep 03:45:38.126965 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కు
Fri 30 Sep 03:35:15.192138 2022
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయ గోపురానికి స్వర్
Fri 30 Sep 03:45:58.300197 2022
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ పథకాలకు కేంద్ర మంత్రులు ఢిల్లీలో అవార్డులు ఇచ్చి, గల్లీల్లో మాత్రం అవాకులు పేలుతున్నా రని రాష్ట్ర ఆర్
Fri 30 Sep 03:31:46.12927 2022
హైదరాబాద్ : అంబర్పేట్లోని పటేల్ నగర్లో దుర్గాదేవిని పలువురు నాయకులు దర్శించు కున్నారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గ నాయకు
Fri 30 Sep 03:46:31.52662 2022
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అంతర్జాతీయంగా న్యాయ నిపుణులు పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకొనేలా ఆల్ ఇండియా ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ (ఏఐపీఏ) ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్
Fri 30 Sep 03:28:12.402985 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అవయవమార్పిడి చికిత్స కోసం నాలుగు వేల మంది ఎదురు చూస్తున్నారని జీవన్దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత తెలిపారు. ప్రపం
Fri 30 Sep 03:27:06.418793 2022
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
డీఎస్సీ నోటిఫికేషన్ (2008) బాధితులకు హైకోర్టులో న్యాయం లభించింది. ఇప్పటికీ భర్తీ చేయకుండా ఉన్న 1800 పైచిలుకు పోస్టులను ఆ నోటిఫికేషన్లో మెరిట
Fri 30 Sep 03:46:53.938904 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం చేనేత, టెక్స్టైల్ రంగం అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని ఒడిశా చేనేత, జౌళి శాఖ మంత్రి రీటా సాహూ కొనియ
Fri 30 Sep 03:23:20.82625 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం రఘుశంకర్రెడ్డి అధ్యక్షతన ఈనెల 27,28 తేద
Fri 30 Sep 03:23:07.944101 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసర త్రిబుల్ఐటీలో పూర్తిస్థాయిలో సౌకర్యాలను, వసతులను మెరుగుపర్చాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన
Fri 30 Sep 03:21:13.767251 2022
నవతెలంగాణ-సిద్దిపేట
'ఏపీలో ఉద్యగులు, ఉపాధ్యాయులపై అక్కడి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ జైల్లో వేస్తోంది. మన తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంది. ఏ ప్రభుత్వమూ 100 శాతం సమస
Fri 30 Sep 03:20:09.546655 2022
నవతెలంగాణ-మియాపూర్
ప్రయివేటు వైద్యుల అవగాహన లోపంతో ఒక నవజాత శిశువు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బంధ
Fri 30 Sep 03:18:36.24874 2022
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీతో అధ్యయనం చేయించాల్సిందేనని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రభుత్వ
Fri 30 Sep 03:17:09.5072 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షు
Fri 30 Sep 03:15:04.713739 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదనీ, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా
Fri 30 Sep 03:14:50.054629 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నవంబర్ 8,9,10 తేదీల్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండొ మహాసభలు నల్లగొండ జిల్లాలో జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్ను గురువారం హైదరాబ
Fri 30 Sep 03:14:24.320741 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వరాష్ట్రంలో ఉంటూ డాక్టర్ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్ల
Fri 30 Sep 03:14:38.373538 2022
నవతెలంగాణ-సిటీబ్యూరో
'ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిక్స్డ్ డిఫాజిట్లకు అనుమతి ఉండాల్సిందే. అన్ని ప్రభుత్వ, అండర్టేకింగ్ ఏజెన్సీలు, ఇన్స్టిట్యూషన్లు, కార్పొ
Fri 30 Sep 03:13:53.591042 2022
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
సెస్ల పేరుతో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీల్లో రోజుకు రూ.2.69 కోట్లు మాయం అవుతున్నాయి. ఈ సొమ్ము ఎక్కడికెళ్తుందో అర్థం కావట్లేదు. టీఎస్
Thu 29 Sep 04:12:39.663062 2022
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 10న 'డిమాండ్స్ డే' కార్యక్రమాన్ని
Thu 29 Sep 04:10:54.770117 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశాభివృద్ధిలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర ఎంతో ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. అద్భుత కట్టడాల వెనుక
Thu 29 Sep 04:08:30.941394 2022
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 81 ప్రయివేటు ఆస్పత్రులను అధికారులు సీజ్ చేశారు.
Thu 29 Sep 04:06:55.010268 2022
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గ్యాంగ్స్టర్ శేషన్నకు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు నగర పోలీసులు నిందితుడిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఆరేండ్ల పాటు
Thu 29 Sep 04:04:43.070251 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో తెలంగాణ శాసన మండలి, శాసనసభ మహిళ ఉద్యోగులు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథు
Thu 29 Sep 04:04:00.245701 2022
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప
Thu 29 Sep 04:02:52.690865 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐఐటీల్లో ఫీజులను భారీగా పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే విరమించుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ
×
Registration