Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Mon 10 Jan 02:26:38.162976 2022
రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా రైతాంగ ఉద్యమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్మొల్లా అన్నారు. ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సోమవారం న
Mon 10 Jan 02:29:02.018698 2022
సామాజిక, ఆర్థిక, సంస్కృతిక రంగాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తూ నవ కేరళను నిర్మించడమే ఎల్డీఎఫ్ ప్రభుత్వ లక్ష్యమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎ. విజయరాఘవన్ అన
Mon 10 Jan 02:31:07.142754 2022
త్రిపురలో బీజేపీ ప్రభుత్వం గూండాగిరీ చెలాయిస్తున్నదని సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి విమర్శించారు. శాంతిభద్రతలు అదుపులో లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర భయ
Mon 10 Jan 01:21:26.996028 2022
బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాల్సిందేననీ, 50 శాతమున్న వారికి రాజ్యాంగ బద్ధంగా హక్కులు కల్పించాలని తమ పార్టీ తీర్మానం కూడా చేసిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజ
Mon 10 Jan 01:20:25.389052 2022
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. జయశం
Mon 10 Jan 01:19:51.567103 2022
వైద్యారోగ్యశాఖ సిబ్బందికీ, ఫ్రంట్ లైన్ వర్కర్లకు సోమవారం నుంచి బూస్టర్ డోసు (మూడో డోసు) ఇవ్వనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో రెండో డోసు తీసుకున్న వైద్యారోగ్యశాఖ సిబ్బందికీ
Mon 10 Jan 01:19:27.650945 2022
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫాం టికెట్ ధరను దక్షిణ మధ్య రైల్వే భారీగా పెంచింది. టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50 చేసింది. మిగతా స్టేషన్లలో ఈ ధరను రూ.10 నుంచి
Mon 10 Jan 01:18:15.490883 2022
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున్ణప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు చిన్నజీయర్స్వామితో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామం
Mon 10 Jan 01:17:35.036414 2022
అఖిలభారత కిసాన్సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 11 గంటలకు ఏఐకేఎస్ జాతీయ
Mon 10 Jan 02:37:01.230325 2022
సంక్రాంతి పండుగతో ప్రజలు సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వాహనాలు రాకపోకలు పెరిగాయి. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని జాతీయ రహదార
Mon 10 Jan 02:40:48.79934 2022
ఆదివాసీ గిరిజనుల హక్కుల్ని హరిస్తున్న మోడీ సర్కార్ విధానాల్ని మార్చుకోవాలనీ, నూతన అటవీ విధానం-2019తో అడవి బిడ్డల బతుకులు ఆగం చేయోద్దని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్(ఏ
Mon 10 Jan 01:12:40.3493 2022
జాతీయ సంపదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పోరాటాల్లోకి రావాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె.హేమలత పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు,
Mon 10 Jan 02:27:38.420503 2022
''పాలకులు ప్రతిపక్షాలు, కార్మికుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఇందు కోసం కరోనాను ఒక సాకుగా చూపిస్తున్నాయి. పాలకులకు లేని ఆంక్షలను ప్రతిపక్షాలు, ఉద్యోగులకు విధిస్త
Mon 10 Jan 01:00:00.588436 2022
'కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు కావస్తున్నది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్నరు. ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి. ఇప్పటిదాకా ఎన్ని ఇచ్చారో చెప
Mon 10 Jan 00:57:18.2119 2022
రాష్ట్రంలో కొత్తగా 1,673 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 48,583 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు క
Mon 10 Jan 00:56:57.531537 2022
చిత్రపురి బాధితులకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందనీ, ఇండ్ల అక్రమాలు, వందల కోట్ల అవినీతిపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్బ్య
Mon 10 Jan 00:56:08.502806 2022
హైదరాబాద్లో ని వనస్థలిపురంలో డీమార్ట్ ఎదురుగా అత్యాధునిక సౌకర్యాలు, రోబో స్టీవర్ట్ సేవలతో ఏర్పాటు చేసిన హోటల్ ఎమ్ గ్రాండ్ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ర
Mon 10 Jan 00:55:11.133732 2022
కోట్ర గ్రామ పంచాయతీకి చెందిన గొర్ల శీను శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైస్ చైర్మెన్ బాల
Mon 10 Jan 00:54:13.668416 2022
పంజాబ్లో మోడీ చేసిన డ్రామాతో పీఎం పదవిని దిగజార్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దళిత సీఎంను నవ్వులపాలు చేయాలనే మోడీ కుట్ర చేశారని చెప్పారు. ఆదివార
Mon 10 Jan 00:53:12.042718 2022
ప్రజల సమస్యలపై నిష్పక్షపాతంగా వార్తలు రాసేది రాష్ట్రంలో నవతెలంగాణ దినపత్రిక మాత్రమేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. వికలాంగులకు ఉపకార వేతనాలు, ప
Mon 10 Jan 00:51:08.414831 2022
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ). దశాబ్దకాలం కిందట ఓ వెలుగు వెలిగిన ఈ పరిశ్రమ అర్థాంతరంగా మూతపడింది. పరిశ్రమ, మైనింగ్
Mon 10 Jan 00:49:34.609722 2022
వరంగల్ నగరంలోని కాకతీయ కెనాల్లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మట్టెవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కొత్తవాడ
Mon 10 Jan 00:46:44.658468 2022
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా అని శాసన మండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేం
Mon 10 Jan 00:44:58.7996 2022
విద్యుత్రంగంలో ఉద్యోగ, కార్మికులు సంస్థ అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ఫ్రభాకర్రావు అన్నారు. ఆదివారం తెలంగాణ స్టేట్ పవర్ ఎం
Mon 10 Jan 00:43:49.68188 2022
ఐక్యపోరాటాల ద్వారా ఒత్తిడి పెంచితేనే సింగరేణి యాజమాన్యం దిగివస్తుందనీ, ఆదిశగా పోరాటాలు చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.మధు పిలుపునిచ్చారు
Mon 10 Jan 00:42:57.032739 2022
వైద్యారోగ్య శాఖలో కీలకంగా పనిచేస్తున్న నర్సుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ నర్సింగ్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కె.గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు టీఎ
Mon 10 Jan 00:42:29.934784 2022
స్వతంత్య్ర పోరాటంలో సబర్మతి ఆశ్రమంలోనే కీలక నిర్ణయాలు జరిగాయని తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్. శంకర్ నాయక్ తెలిపారు. సబర్మతి ఆశ్రమంగా ప్రసిద్ధి చెందిన అహ్మదాబాద్
Mon 10 Jan 00:41:58.328495 2022
రాష్ట్రపతి ఉత్వర్వులు-2018కి అనుగుణంగా ప్రధానోపాధ్యాయుల లోకల్ జిల్లా క్యాడర్ కేటాయింపులు అసంబద్ధంగా జరిగాయని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్జీహెచ్ఎ
Mon 10 Jan 00:41:24.689588 2022
రాష్ట్ర ప్రభుత్వం పంతం నెగ్గించుకుందనీ, ఉపాధ్యాయులు, ఉద్యోగులు బలయ్యారని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు విమర్శించారు. జీవోనెంబర్ 317 ఏక
Mon 10 Jan 00:40:57.711292 2022
డీజీపీ ఎం మహేందర్రెడ్డి, విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ)తో ఉన్నత విద్యామండలి సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లి
Mon 10 Jan 00:17:30.543201 2022
నీట్, జేఈఈ-2022 ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 'కోటా' స్టడీమెటీరియల్ను సిద్ధం చేసినట్టు ఐఐటీ-జేఈఈ, నీట్ ఫోరం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గ్రాండ్ టె
Mon 10 Jan 00:16:53.333298 2022
ఢిల్లీ నుంచి కేంద్రమంత్రులు, నాయకులు టూరిస్టులుగా రావడం కాదనీ, రాష్ట్రానికి ఏం తెస్తున్నారో కూడా చెప్పాలని టీఆర్ఎస్ నేతలు బీజేపీ నాయకుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉ
Mon 10 Jan 00:16:25.564122 2022
గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గవర్నర్ తమిళసై సౌందరరరాజన్ అన్నారు. వారి సంస్కృతి సంప్రదాయాలు అత్యున్నతమైనవనీ, వాటిని పరిరక్షించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట
Sun 09 Jan 02:37:09.394018 2022
దేశంలో మతోన్మాద బీజేపీ పాలనను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరముందని సీపీఐ (ఎం), సీపీఐ అగ్రనేతలు... ముఖ్యమంత్రి కేసీఆర్తో వేర్వేరుగా జరిగిన భేటీల్లో అన్నారు. రైతులు, కూ
Sun 09 Jan 02:39:16.303242 2022
రానున్న ఐదేండ్లలో కేరళలో భారీ అభివృద్ధిని సాధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో అత్యున్నత అభివృద్ధిని సాధిస్తూ తమ రాష్ట్
Sun 09 Jan 02:39:57.985113 2022
అప్పులు.. ఓ కుటుంబం ఊపిరి తీశాయి. విజయవాడ దుర్గమ్మ దర్శనానికని వెళ్లిన భార్యాభర్త, ఇద్దరు పిల్లలు అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. తల్లీకొడుకు సిరంజిలో పాయిజన్ ఎక్కించుకోగా
Sun 09 Jan 02:40:44.351125 2022
ప్రజల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని సీపీఐ(ఎం) పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి సుఖ్విందర్సింగ్ సెఖాన్ చెప్పారు. వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప
Sun 09 Jan 02:42:50.434824 2022
దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా చెప్పారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ప్రజల ఆలోచనల్లోన
Sun 09 Jan 02:41:05.84927 2022
రాష్ట్రంలోని 15 ఏండ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని బండ్లగూడలో ఉన్న విజ్ఞాన్ కాలేజ
Sun 09 Jan 02:43:08.364056 2022
అనుదినం జన స్వరం.. ప్రజల పక్షమైన నవ తెలంగాణ క్యాలెండర్ను వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు శనివారం సిద్దిపేట పట్టణంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మెన
Sun 09 Jan 01:57:15.715819 2022
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్సీయూ) భూముల వివాదంలో ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి చెప్పిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్ దాఖలైంది. ఆ భూములు ప్రభుత్
Sun 09 Jan 02:42:10.29957 2022
''దేశంలో రాజకీయమార్పు మొదలైంది. రైతాంగ ఉద్యమం దాన్ని మరింత విస్తృతం చేసింది. మతోన్మాదశక్తులను నిరోధిస్తూ, ప్రజాస్వామిక శక్తుల ఏకీకరణకు రాష్ట్రాల స్థాయిలోనే అంకురార్పణ జరు
Sun 09 Jan 02:41:57.393413 2022
గంజికి లేనోళ్లకు వంటలు చేయడమే రాదు.. అలాంటిది మాదిగోళ్లు వడ్డిస్తే మేము తినాలా.. డబ్బులు పెట్టి హోటల్లో భోజనం చేయడానికి వస్తే.. మీకిష్టమొచ్చినోల్లతో వడ్డిస్తే ఎలా.. మాది
Sun 09 Jan 02:44:55.656705 2022
రాష్ట్రంలో కొత్తగా 2,606 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 73,156 మందికి టెస్టులు చేయగా బయటపడినట్
Sun 09 Jan 02:45:16.660167 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈనెల 3న కుటుంబం సహా ఆత్మహత్య చేసుకున్న నాగరామకృష్ణను బెదిరించినట్టు వనమా రాఘవేంద్రరావు అంగీకరించాడని పాల్వంచ ఏఎస్పీ రోహిత్రాజ్ వెల
Sun 09 Jan 01:42:22.213295 2022
పంటకు పెట్టిన పెట్టుబడి రాకపోవండతో అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శనివారం వరంగల్, నిర్మల్ జిల్లాల్లో జరిగాయి. వివరాలిలా ఉన్నాయి.. గ్రేటర్
Sun 09 Jan 01:41:46.237975 2022
కృష్ణ తనయుడు, మహేష్బాబు సోదరుడు, నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్బాబు (56) కన్నుమూశారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. శనివారం రాత్రి ఆయన తీవ్ర
Sun 09 Jan 01:40:33.108117 2022
సింగరేణి సంస్థ గడిచిన తొమ్మిది నెలల కాలంలో రికార్డు స్థాయిలో రూ.1,070 కోట్ల లాభాలు గడించింది. అద్భుతమైన టర్నోవర్ ఫలితంగా లాభాల్లో 227శాతం వృద్ధిని రికార్డు చేసింది. గత ఏ
Sun 09 Jan 01:39:32.337328 2022
అనాథలకు తల్లీ, తండ్రీ ప్రభుత్వమేననీ, వారికి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలని క్యాబినెట్ సబ్కమిటీ పేర్కొంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని మహిళాభివృద్ధ
Sun 09 Jan 01:38:38.963198 2022
సీనియర్ పాత్రికే యులు ఆకుల అమరయ్య పత్రికా రంగంలో విశిష్ట సేవలంది ంచారని పలువురు వక్తలు, జర్నలిస్టులు అన్నారు. పాత్రికేయుడికి ఉద్యోగ విరమణ అనేదే ఉండబోదని వారు చెప్పారు. వ
×
Registration