Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sun 02 Jan 02:16:25.299754 2022
రాష్ట్రంలో కొత్తగా 317 మందికి కరోనా సోకింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 28,886 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా
Sat 01 Jan 03:12:06.548227 2022
పొట్టకూటి కోసం ఊరు కాని ఊరు వచ్చారు.. రోడ్డు పక్కన గింత స్థలంలో గుడిసెలు వేసుకుని.. వెదురు బొంగులతో బుట్టలు అల్లుతూ.. వాటితో వచ్చే కొద్దిపాటి ఆదాయంతో పిల్లాపాపలతో జీవనం స
Sat 01 Jan 03:56:05.584324 2022
రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఐటీ రంగాన్ని విస్తరించి ఆ ఫలాలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని ఐటీ, పరిశ్రమ, పురపాలిక శాఖ
Sat 01 Jan 03:17:39.059361 2022
యాదాద్రిభువనగిరి జిల్లాలో బాలికపై లైంగికదాడి కేసులో శ్రీసాయి సేవా ఆశ్రమం పీఠాధిపతి రామణానంద ప్రభూజీని అరెస్టు చేశారు. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం... బొమ్మలరా మార
Sat 01 Jan 03:10:36.634634 2022
హైదరాబాద్లోని మన్సూరాబాద్ అయ్యప్ప టెంపుల్. రోడ్డుపక్కన 'ఆటో..ఆటో' అంటూ ప్రయాణికుని కేకలు..కొంచెం ముందుకెళ్లాక ఆపి 'ఎక్కడికి సార్' అంటూ ఆటోడ్రైవర్ అడిగాడు. 'కామినేని
Sat 01 Jan 03:20:17.858629 2022
చేనేత వస్త్రాలు, హస్తకళలపై జీఎస్టీ పూర్తిగా ఉపసంహరించుకోవాలని నేషనల్ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలపై 12శాతం జీఎస్టీ విధించాలనే
Sat 01 Jan 02:41:28.161599 2022
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని తాత్కాలికంగా వాయిదా వేయటం కాదు..పూర్తిగా రద్దు చేయాలని రద్దు చేయాలని సీపీఐ(ఎం) కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభు
Sat 01 Jan 03:13:51.006897 2022
రాష్ట్రంలో నేరాలు పెరిగాయి. 2020తో పోలిస్తే 2021లో 4.6 శాతం మేర నేరాల సంఖ్య పెరిగింది. హత్యలు, మహిళలపై లైంగికదాడులు, మోసాలు, దోపిడీలు, మిస్సింగ్ కేసులు సహా అన్నీ పెరిగాయ
Sat 01 Jan 04:04:45.634891 2022
గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో పోలీస్ శాఖ(గ్రేహౌండ్స్)కు కేటాయించిన భూములపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సర్వే నెంబర్ 391/1 నుంచి 391/20 లోని 142.39 ఎకరాలు ప్
Sat 01 Jan 03:16:28.083947 2022
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 2021లో భారీగా ఆదాయం సమకూరింది. ఆయా కారణాల వల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు మొదటి మూడు నెలలు అంతగా ఆదాయం లేకున్నా తర్వాతి తొమ్మిది నెలల వ్యవధిలో 6
Sat 01 Jan 04:03:38.833938 2022
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేసినట్టు ప్రాజెక్టు అధికారులు ఈఈ చక్రపాణి, ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. ఉన్నతాధికారుల
Sat 01 Jan 02:27:46.102123 2022
గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల మల్లన్నపల్లె గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలో డంపింగ్ యార్డు కోసం ఏర్పాటు చేసిన శిలాఫలక
Sat 01 Jan 04:06:26.082079 2022
ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే నీ సంగతి తేలుస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి విద్యుత్ శాఖ ఏఈని హెచ్చరించారు. వనపర్తి జిల్లా కొత్తక
Sat 01 Jan 02:25:10.98869 2022
న్యూఇయర్ సంతోషంతోపాటు నుమాయిష్ సంబురం కూడా నేటి నుంచి సందర్శకులను, నగరవాసులను అలరించనుంది. రెండేండ్ల తరువాత 81వ అఖిలభారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన మొదలవుతోంది. జనవరి ఒ
Sat 01 Jan 02:22:51.658851 2022
జీవో 317ను సవరించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్తో బీజేపీ బృందం భేటీ అయ్యింది. అనంత
Sat 01 Jan 02:20:49.327121 2022
సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శిగా సిహెచ్.రంగయ్య ఎన్నికయ్యారు. వరంగల్ నగరంలోని కామ్రేడ్ పిన్నింటి తిరుపతిరెడ్డి ప్రాంగణంలో సీపీఐ(ఎం) జిల్లా మహాసభ డిసెంబర్ 30, 31 త
Sat 01 Jan 03:30:54.191233 2022
భూపాలపల్లిలో నిర్వహించతలపెట్టిన చర్చబండకు వెళ్లకుండా టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. రైతుల సమస్యలు తీసుకోవడంతోపాటు ఇటీవల మరణించిన
Sat 01 Jan 02:12:21.462665 2022
వస్త్రపరిశ్రమపై జీఎస్టీని తాత్కాలికంగా వాయిదా వేయడం కాదు...పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ), తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఓ ప్రకటనలో డిమ
Sat 01 Jan 02:00:53.212081 2022
కన్న కూతురుపై లైంగికదాడికి ఒడిగట్టిన తండ్రికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా కోర్టు తీర్పునిచ్చినట్టు వేల్పూర్ ఎస్ఐ సురేశ్ శుక్రవారం తెలిపారు. ఆయన తెల
Sat 01 Jan 01:59:21.859043 2022
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని చిమిర్యాల గ్రామంలో బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రూరల్ ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.
Sat 01 Jan 01:59:00.207717 2022
సంగారెడ్డి ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి గీతదాటారని టీపీసీసీ క్రమశిక్షణా సంఘం తేల్చింది.ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించారని నిర్ధారించింది. రేవంత్రెడ్డిపై సోనియాగాంధీకి రాసి
Sat 01 Jan 01:56:46.570543 2022
ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన రజక మహిళల కుటుంబాలకు రూ: 5 లక్షల ఎక్గ్రేషియా ఇవ్వాలని రజక వత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన
Sat 01 Jan 01:56:08.892496 2022
బాలికల విద్యకు తగినంత ప్రాధాన్యతనివ్వాలని హైదరాబాద్కు చెందిన లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌముది నాగరాజు తెలిపారు. చదువుకు అవస
Sat 01 Jan 01:55:15.914807 2022
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల క్యాడర్ విభజన, బదిలీలకు సంబంధించిన జీవో 317తో తీవ్ర గందరగోళం ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెల
Sat 01 Jan 01:54:49.428841 2022
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.
Sat 01 Jan 01:54:25.223626 2022
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 311 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ బులిటెన్లో పేర్కొంది. ఇద్దరు మృతి చెందారు. ఇవాళ రాష్ట్రంలో
Sat 01 Jan 01:27:04.146849 2022
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు... ఈ సంవత్సరానికి మట్టి పరిమళానికి పట్టం కట్టిందని తెలంగాణ సాహితి పేర్కొంది. పాటల్లో పెల్లుబికిన పల్లె పదాల సొబగుకు ప్రణమిల్లందని తెలిపింది.
Fri 31 Dec 05:11:55.899063 2021
కేంద్రంలో బీజేపీ మతోన్మాద వైఖరిని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీపీిఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చ
Fri 31 Dec 05:10:22.857786 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా2022 ఫిబ్రవరి 23, 24తేదీల్లో దేశవ్యాప్తంగా తలపెట్టి న సమ్మెను రాష్ట్రంలో కార్మిక, ఉద్య
Fri 31 Dec 05:13:41.815102 2021
క్రెడారు హైదరాబాద్ ప్రాపర్టీ షో-2022ను ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు మాదాపూర్లోని హైటెక్స్లో నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప
Fri 31 Dec 05:10:39.733058 2021
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 'జీఓ 317' ఉపాధ్యాయుడి కుటుంబంలో చిచ్చు పెట్టింది. బదిలీ బెంగతో ఊరిని విడవలేక ఉపాధ్యాయుడు మనోవేదనతో గుండె పోటుకు గురై హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన
Fri 31 Dec 05:12:27.701607 2021
రాష్ట్రంలో కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్తో పాటు కరోనా వైరస్ వ్యాప్తి
Fri 31 Dec 05:14:10.894585 2021
టెక్స్టైల్ రంగంపై మోడీ సర్కారు 12 శాతం జీఎస్టీని విధించి సర్జికల్స్ట్రైక్కు పూనుకున్నదని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.
Fri 31 Dec 05:14:24.949237 2021
జనవరి 2వ తేదీన ఖమ్మం పర్యటనకు వస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్కు నల్ల జెండాలతో నిరసన తెలపాలని సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(న్యూడెమోక్రసీ), కాంగ్రెస్, రైతు సంఘ
Fri 31 Dec 01:25:27.99524 2021
జనవరి ఒకటి నుంచి వస్త్ర పరిశ్రమపై విధించబోతున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశ
Fri 31 Dec 05:14:46.593524 2021
రెండు రోజులపాటు జరిగిన సీపీఐ(ఎం) జనగామ జిల్లా ద్వితీయ మహాసభలో నూతన కార్యదర్శిగా మోకు కనకారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్య
Fri 31 Dec 05:14:59.043627 2021
ఆన్లైన్ అభ్యాస వేదిక క్యాల్కసిండియా నూతన సంవత్సరం సందర్బంగా 'వన్ పాస్.. ఆల్ ఎగ్జాంస్' కూపన్ను ప్రకటించింది. దీన్ని గురువారం రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వి
Fri 31 Dec 01:19:16.515386 2021
విద్యార్థులకు విద్యతోపాటు సామాజిక, రాజకీయ అంశాలపై సంపూర్ణ అవగాహన అవసరమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, తాళ్ల నాగరాజు అన్నారు. భారత విద్యార్థి ఫ
Fri 31 Dec 01:18:13.285926 2021
అకాల మరణం పొందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్కు గురువారం అభిమానులు, ప్రజాప్రతినిధుల అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మంత్రి క
Fri 31 Dec 01:17:18.031629 2021
టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సంబంధిత అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఖమ్మంనగరంలోని 31వ డివిజన్ సీపీఐ(ఎం) కార్ప
Fri 31 Dec 01:16:20.330175 2021
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించిన విభజన అంశాలపై చర్చించేందుకు జనవరి 12న ఢిల్లీకి రావాలంటూ కేంద్రం... రెండు రాష్ట్రాలకూ సూచించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన
Fri 31 Dec 01:12:35.981014 2021
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన 44 మందికి కీర్తి పురస్కారాలు ప్రకటించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్
Fri 31 Dec 01:12:04.333057 2021
రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8,413 కేసులను పరిష్కరించినట్టు ప్రధాన కమిషనర్ బుద్ధామురళి తెలిపారు. ఈ ఏడాది సమాచార హక్కు కమిషన్ అప్పీళ్లు 6,792 వ
Fri 31 Dec 01:11:13.493705 2021
నూతనంగా నియమితులైన అటవీ శాఖ సెక్షన్ అధికారులపై బాధ్యత పెరిగిందనీ, వారంతా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని పీసీసీఎఫ్ ఆర్.శోభ సూచించారు. గురువారం దూలపల్లిలోని ఫారెస్టు అ
Fri 31 Dec 01:10:07.986494 2021
నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరి ప్రవర్తిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. చట్ట వ్యతిరేకంగా పబ్స్ వ్యవహరించినా, మైనర్లను అనుమతించినా ఉప
Fri 31 Dec 01:09:39.66905 2021
జూనియర్ అధ్యాపకుల జోన్ల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ డా.పి మధుసూదన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యాశాఖలో ఆరువే
Fri 31 Dec 01:07:20.938797 2021
మతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండ
Fri 31 Dec 01:04:03.595113 2021
గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్గా ఎన్నికైన దూదిమెట్ల బాల్రాజ్ యాదవ్ గురువారం మసాబ్ట్యాంక్లోని కార్యాలయంలో పదవీబాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్
Fri 31 Dec 01:03:26.567801 2021
జూనియర్ అధ్యాపకుల జోన్ల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ డా.పి మధుసూదన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యాశాఖలో ఆరువే
Fri 31 Dec 01:02:57.490254 2021
ప్రకృతి వైపరీత్యాలు, సర్కారు నిర్లక్ష్యం వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దెబ్బతిన్న పంటలకు పరిహ
×
Registration