Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 04 Jan 01:12:02.109327 2022
టీఎస్ఐఐసీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం సావిత్రిబాయిఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో విద్యకు ఉన్న
Tue 04 Jan 01:10:10.167213 2022
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును, 14 రోజుల రిమాండ్ను నిరసిస్తూ మంగళవారం నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు చేప
Tue 04 Jan 01:08:43.077995 2022
Mon 03 Jan 02:32:22.149339 2022
పోడు ఉద్యమాలు ఊపందుకోవడంతో దిగొచ్చిన ప్రభుత్వం హక్కుపత్రాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అప్లికేషన్ల గడువు ముగిసి దాదాపు నెలరోజులైనా హక్కుపత్రాల జాడ లేకపోవడంతో ఆదివాసీ, గిరిజన
Mon 03 Jan 02:39:05.467231 2022
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేష్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని వెంటనే పున:ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. అందుకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం అన్నివ
Mon 03 Jan 02:34:31.203684 2022
నేటి నుంచి 15 ఏండ్ల నుంచి 18 ఏండ్ల మధ్య వారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నది. వీరికి సోమవారం నుంచి కోవాగ్జిన్ మొదటి డోసు టీకాను వేయనున్నారు. వైద్యార
Mon 03 Jan 02:46:49.832074 2022
అసత్య వార్తలు, భావజాల వ్యాప్తి మీద సత్యపోరాటం చేయాల్సిన ఆవశ్యకత నెలకొందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ నొక్కి చెప్పారు. వాటిని తిప్పికొట్టేందుకు ప్రత్యామ్నాయ భావాలక
Mon 03 Jan 02:55:29.33513 2022
మంజీరా నదిలో దశాబ్దాలుగా చేపడుతున్న ఇసుక తవ్వకాల నేపథ్యంలో.. నదీ ప్రవాహం, జీవరాశులపై ఏ విధమైన ప్రభావం చూపుతుందన్న అంశంపై అధ్యయనం ప్రారంభమయ్యింది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజె
Mon 03 Jan 02:48:04.218281 2022
రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన జీవో నెంబర్ 317 వివాదాస్పదంగా మారినందున తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అవసరమైన సవరణలు చేపట్టాలనీ, నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యా
Mon 03 Jan 02:54:44.404898 2022
ఈ ఏడాది పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం జరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూత, కాత దశలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా
Mon 03 Jan 02:37:37.906534 2022
కరోనా కారణంగా విద్యార్థులకు బోధన వేదనగా మారింది. ఆశించిన స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడం, ఖాళీ స్థానాలు భర్తీ చేయకపోవడం, వారి స్థానాల్లో విద్యా వాలంటీర్లను నియమించకపోవడంతో
Mon 03 Jan 01:16:59.239271 2022
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. కేంద్
Mon 03 Jan 02:42:11.967777 2022
తాను టీఆర్ఎస్లోకి పోవాలంటే నాకెవరడ్డు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్లో ఓ చిల్లర బ్యాచ్ తయారయ్యిందనీ, అదే తనపై దుష్ప్రచారం చేస్తున్నదని ఎ
Mon 03 Jan 01:14:30.181734 2022
రాష్ట్రంలో కొత్తగా 274 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 21,679 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవ
Mon 03 Jan 01:12:11.013328 2022
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317ను సవరించాలనీ, బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ సోమ, మంగళవారాల్లో ప్రజాప్రతినిధులతో ములాఖత్ ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల
Mon 03 Jan 01:11:09.642247 2022
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317ను రద్దు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతకు ప్రాధాన్యతనివ్వాలని కోరి
Mon 03 Jan 01:08:34.884843 2022
సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రం సీపీఐ(ఎం) సభ
Mon 03 Jan 01:06:01.930051 2022
లక్ష్యాన్ని సాధించడంలో శ్రమ, సమయపాలన ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆర్థిక విశ్లేషకులు, తెలంగాణ యూనివర్సిటీ అర్థ శాస్త్ర విభాగం డీన్ డాక్టర్ అక్కెనపల్లి పున్నయ్య అన్నారు. ఆద
Mon 03 Jan 01:05:09.149843 2022
విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గాలంట్రీ అవార్డుల మాదిరిగానే, తెలంగా
Mon 03 Jan 01:02:47.486531 2022
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అనుచరులు బిల్లులు రాకుండా కమీషన్ల కోసం తమను వేధిస్తున్నారంటూ సర్పంచ్ కుటుంబ సభ్యులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఆదివారం నల్గొండ
Mon 03 Jan 01:00:30.73529 2022
స్థానికతకు ప్రాధాన్యతనివ్వని జీవోనెంబర్ 317ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సెంకడరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అ
Mon 03 Jan 01:00:02.717375 2022
జీవోనెంబర్ 317పై గందరగోళం సద్దుమనగాలంటే ఉద్యోగ ప్రకటనలను వెంటనే జారీ చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపత
Mon 03 Jan 00:56:51.156587 2022
టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలతోనే విద్యుత్ భారంగా మారిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్యరెడ్డి చెప్పారు. ఏడేండ్లలో విద్యుత్ చార్జీలు పెంచలేదనే సాకుతో భారీగా
Mon 03 Jan 00:55:44.25008 2022
రాష్ట్రంలో 10 రోజుల పాటు రైతు సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో రూ.50 వేలు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వేయనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన టీఆ
Mon 03 Jan 00:54:00.021599 2022
గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ ఇసుక సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ జేఎండబ్య్లూ
Sun 02 Jan 04:34:33.322996 2022
న్యూఇయర్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి కిక్కిచ్చే ఆదాయాన్ని తెచ్పిపెట్టింది. ఒమిక్రాన్ ప్రమాద సంకేతాలున్నా.. కొత్త ఏడాదికి రాష్ట్ర ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. డిసెంబర్
Sun 02 Jan 04:33:20.76249 2022
రాష్ట్రంలో కరోనా థర్డ్వేవ్ తప్పేలా కనిపించడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ హెచ్చరికల నేపథ్యంలో... కట్టడి కోసం సర్కారు చర్యలు అరకొరగానే ఉండగా.. మరోవైపు ప్రజలూ ఎక్కడా కోవిడ్
Sun 02 Jan 04:34:51.995721 2022
రాష్ట్రంలో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలోని పలు ఇతర
Sun 02 Jan 04:49:59.455876 2022
'ఉత్తర్ప్రదేశ్లో రక్షణశాఖ భూములను అభివృద్ధి కోసం ఇచ్చారు. కానీ తెలంగాణలో ఏడేండ్లుగా కోరుతున్నా ఇవ్వడం లేదు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న 21 రోడ్లను అధికారులు నిబంధనలకు వ
Sun 02 Jan 04:35:28.760753 2022
కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని విద్యుత్రంగ విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రయివేటు, క
Sun 02 Jan 04:39:59.882024 2022
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నుమాయిష్
Sun 02 Jan 04:48:57.191089 2022
2018 సంవత్సరానికి గాను తెలుగువర్సిటీ అందించే కీర్తి పురస్కారానికి మన తెలంగాణ కార్టూనిస్టు జావేద్ ఎంపికయ్యారు. వివిధ రంగాలకు చెందిన 44 మంది పురస్కార గ్రహీతలకు ఈ నెలలో హైద
Sun 02 Jan 04:40:29.522221 2022
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) నూతన సంవత్సర డైరీని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శనివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. టీఎస్సీహెచ్ఈ చైర్మెన్
Sun 02 Jan 04:44:40.906319 2022
నూతన సంవత్సరం తొలి రోజే ఆ రైతు కుటుంబంలో విషాదం నెలకొంది. నెల రోజులుగా ఆరబోసిన ధాన్యాన్ని కాంటా వేయడం లేదనీ, అప్పు ఇచ్చిన వ్యక్తుల వద్ద పరువు పోతోందన్న వేదనతో పురుగుల మంద
Sun 02 Jan 04:51:05.065566 2022
రాష్ట్రంలో స్థానిక జిల్లాకు కాకుండా వేరే జిల్లాకు కేటాయించిన ఉపాధ్యాయులను తిరిగి సొంత జిల్లా క్యాడర్కు కేటాయించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. కొ
Sun 02 Jan 03:02:11.49954 2022
నారాయణపేట జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాలులో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా ప్రథమ మహాసభలో నూతన కార్యదర్శిగా జి.వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 16 మందితో కూ
Sun 02 Jan 04:52:59.441999 2022
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలోని శ్యామ్స్ ఫంక్షన్ హాలులో శ్రీలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులు లక్కీ డ్రా పేరుతో మోసం చేశారు. శనివారం నిర్వహించిన లక్
Sun 02 Jan 03:00:19.671559 2022
నూతన సంవత్సరం తొలి రోజే పలు కుటుంబాల్లో విషాదం నింపింది. పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందారు. నలుగురు తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉం
Sun 02 Jan 02:54:29.373333 2022
పీఆర్టీయూ తెలంగాణ నూతన డైరీ, క్యాలెండర్ను మంత్రులు కె తారక రామారావు, మహమూద్ అలీ, జి జగదీశ్రెడ్డి, పి సబితా ఇంద్రారెడ్డి, వి శ్రీనివాస్గౌడ్ శనివారం హైదరాబాద్లో ఆవిష్
Sun 02 Jan 02:46:15.757938 2022
మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్లోన
Sun 02 Jan 02:37:10.492708 2022
పీఆర్టీయూటీఎస్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ను మంత్రులు కె తారక రామారావు, పి సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజరు శనివారం హైదరాబాద్లో ఆవిష్క
Sun 02 Jan 02:31:03.703999 2022
బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
Sun 02 Jan 02:30:38.080417 2022
తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెంట్రల్ ఫోరం ఉద్యోగుల డైరీ-2022ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు మంత్రి నూతన సంవత్స
Sun 02 Jan 02:30:02.938202 2022
ఆరోగ్యమే మహాభాగ్యమంటూ మన పెద్దలు ఏనాడో చెప్పారని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ గుర్తు చేశారు. కోవిడ్ నేపథ్యంలో వారు చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్లూ ని
Sun 02 Jan 02:21:48.599153 2022
తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రులు కె తారక రామారావు, వి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్లో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంల
Sun 02 Jan 02:20:24.770534 2022
చేనేతపై జీరో జీఎస్టీని కోరుతూ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్కు ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఛాంబర్స్, అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరక
Sun 02 Jan 02:18:43.314517 2022
ప్రధాని మోడీ దేశ ప్రజలకు కొత్తేడాది కానుకగా ద్రవ్యోల్బణాన్ని అందించారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి మోహన్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున
Sun 02 Jan 02:18:15.690222 2022
వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతం పెంపును వాయిదా వేయడం కాదు.. పూర్తిగా జీఎస్టీనే రద్దు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు
Sun 02 Jan 02:17:37.800531 2022
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2021-23 బ్యాచ్ ప్రవేశాల కోసం డీసెట్ అభ్యర్థులకు ప
Sun 02 Jan 02:17:12.167503 2022
డైరీ అనేది గతాన్ని సమీక్షించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి దిక్సూచిగా ఉపయోగపడుతుందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐ
×
Registration