Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 09 Mar 02:27:02.269368 2022
ఎస్ఎల్జీ ఆస్పత్రి 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా మహిళల కోసం 'ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరం' నిర్వహించింది. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ ట
Wed 09 Mar 02:18:24.972093 2022
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారమదంతో వ్యవహరిస్తూ... తెలంగాణ గడాఫీలా తయారయ్యారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన
Wed 09 Mar 02:17:36.163826 2022
టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే బీజేపీ రాద్ధాంతం చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆయ
Wed 09 Mar 02:16:52.65978 2022
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏప్రిల్ 13వ తేదీ లోపు పరిష్కరించాలనీ, లేకుంటే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, యూనియన్ నాయకులతో ఉమ్మడి సమావేశాన్ని తామే ఏర్పాటు చేస్తామని రాష్ట్ర
Wed 09 Mar 02:15:52.48553 2022
యాదాద్రి వార్షిక జాతరలో భాగంగా ఐదో రోజు మంగళవారం యాదగిరి నృరసింహుడు దశావతారాల్లో భాగమైన శ్రీకృష్ణపరమాత్మ (మురళీకృష్ణుడు)గా సందర్శకులకు దర్శనమిచ్చారు. రాత్రి పొన్నవాహనంపై
Wed 09 Mar 02:15:14.375334 2022
సీఎం కేసీఆర్ మొట్టమొదటిసారి నిరుద్యోగుల గురించి మాట్లాడటం శుభపరిణామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10గంటలకు టీవీలు చూడాలని సీఎం చెబుతున్
Wed 09 Mar 02:14:21.277046 2022
మహిళల సాధికారత, లింగ సమానత్వం, హక్కులను పరిరక్షించడం, వారి జీవితాలను మెరుగుపరచడం కోసం ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉందని శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కన్వీనర్ పి. ప్రేమ్ పావని
Wed 09 Mar 02:13:21.956407 2022
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతులను విస్మరించేలా ఉందని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్రెడ్డి విమర్శించారు. గతేడాది బడ్జెట్తో పోల్చితే...ఈసారి రూ 700
Wed 09 Mar 02:11:40.749862 2022
రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి మొండిచెయ్యి చూపించిందని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2.56 లక్షల కోట్ల బడ్జెట
Wed 09 Mar 02:10:52.735238 2022
సింగరేణిలోని రామగుండం-3 అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రమాదకానికి కారకులైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. 14 మీటర్ల పొడవున్న
Wed 09 Mar 02:04:13.934396 2022
రాష్ట్రంలోని హైదరాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) స్థ
Wed 09 Mar 02:02:47.29731 2022
తమ హక్కుల సాధన కోసం మహిళలు సమరశీలంగా పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. హింస, వివక్ష లేకుండా జీవించే హక్కు కోసం ఉద్యమించాలన్నారు. మంగళవా
Wed 09 Mar 02:01:50.84958 2022
విద్యారంగాన్ని పాలకులు సంక్షోభం నెట్టారని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్కీ మహేశ్వరి విమర్శించారు. కార్పొరేట్ అనుకూల విద్యావిధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు.
Wed 09 Mar 02:00:57.062443 2022
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత, అంగన్ వాడీ ఉద్యోగులతో కలిసి,
Wed 09 Mar 02:00:10.673825 2022
రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు అంచనాలకు, కేటాయింపులకు పొంతన లేదని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ విమర్శించారు. ప్రభుత్వ నిధుల కేటాయింపులు, వాటి ఖర్చులను అసెంబ
Wed 09 Mar 01:59:00.749075 2022
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో అమలు సందర్భంగా నష్టపోయిన ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. బాధితులకు
Wed 09 Mar 01:56:13.411797 2022
కృత్రిమ మేధస్సును ప్రోత్సహించేందుకు అంకురాల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తున్నది. ఈ రంగంలో పరిష్కారాల కోసం 12 నెలల కార్యక్రమాని
Wed 09 Mar 01:55:20.04758 2022
ప్రతిపక్షం బాగుంటేనే స్పీకర్కు గౌరవం పెరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. తమపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై హైకోర
Wed 09 Mar 01:54:28.958396 2022
ఎగ్జిట్ పోల్స్ అన్నీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీదే అధికారమని ప్రకటించడంతో కేసీఆర్లో వణుకు ప్రారంభమై నిరుద్యోగులకు శుభవార్త అంటూ కొత్త డ్రామా మొదలెట్టారనీ, నిరుద్యోగులార
Wed 09 Mar 01:42:18.440475 2022
'స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సష్టేలేదు' అని జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(
Tue 08 Mar 04:38:27.397396 2022
రాష్ట్ర బడ్టెట్ అంకెల సముదాయం కాదనీ, అది ప్రజల ఆశలు, ఆకాంక్షల వ్యక్తీకరణేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ఉందని చెప్
Tue 08 Mar 04:36:41.857759 2022
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ భ్రమలు కల్పించేదిగా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రూ.2,56,958 కోట్లతో ఆర్థిక మంత్
Tue 08 Mar 04:38:43.731873 2022
బడ్జెట్లో వివిధ వర్గాలకు ఆకర్షణీయమైన తాయిలాలు ప్రకటించినా టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
Tue 08 Mar 04:39:05.089947 2022
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి ప్రస్తావన ఎక్కడుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు. సోమవారం శాసనమండలి మీడియాపాయింట్లో
Tue 08 Mar 04:39:16.140911 2022
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 1500 కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పటి వరకు కేవలం 500 కుటుంబాలకు మాత్రమే సాయం అందించారని పీసీసీ చీఫ్
Tue 08 Mar 04:36:30.354598 2022
శాసనసభ ప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వం సభా నిర్వహణపై స్పష్టతనిచ్చేసింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే, నిలదీస్తే, నిరసిస్తే సహించేదిలేదని ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికనే పంపింద
Tue 08 Mar 04:39:28.51545 2022
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్- 3 పరిధిలోని ఆండ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు గనిలో సోమవారం మొదటి షిప్టులో ఘోర ప్రమాదం సంభవించింది. నలుగురు బొగ్గు పెళ్లల కింద చిక్కుక
Tue 08 Mar 04:31:34.148454 2022
రాష్ట్ర విభజన సమయంలో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడిగా రూ 50
Tue 08 Mar 04:31:48.882216 2022
'నమ్మకమే జీవితం...' ఒక బంగారు ఆభరణాల షోరూమ్కు సంబంధించిన వ్యాపార ప్రకటనలో సినీ నటుడు నాగార్జున వాడే డైలాగ్ ఇది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే డైలాగ్ను బడ్జెట్కు
Tue 08 Mar 04:04:03.60543 2022
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్ ఎన్నికయ్యారు. రెండు రోజులపాటు సూర్యాపేటలో జరిగిన సంఘం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయనను ఎన్నుకున
Tue 08 Mar 04:01:20.652413 2022
విద్యారంగానికి నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం కోత విధించింది. 2022-23 బడ్జెట్లో ఆ రంగానికి రూ.16,085.69 (6.26 శాతం) కోట్లు ప్రతిపాదించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.13,72
Tue 08 Mar 03:44:22.265602 2022
కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠం సర్కారుకు పూర్తి స్థాయిలో తలకెక్కినట్టు లేదు. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంగా లేకుంటే విపత్తులను ఎదుర్కోవడం ఎంత కష్టమో కోవిడ్-19 పాఠం కండ్ల మ
Tue 08 Mar 03:40:51.440976 2022
రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ప్రగతి కుంటుపడుతున్నది. నిధుల కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. వర్సిటీల ప్రగతి కోసం ఒక్క రూపాయి కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శ
Tue 08 Mar 04:35:14.513489 2022
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన మాట మరచింది. దశలవారీగా రుణమాఫీ చేయకపోవడంతో రైతుపై భారం పడుతున్నది. తొలుత రూ 25వేల రుణమాఫీ చేసింది. మలివిడత రూ 50వేల ల
Tue 08 Mar 03:33:39.251902 2022
'వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిద
Tue 08 Mar 04:34:39.083708 2022
సమాజంలో మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత పదవిలో ఉన్నవారు కూడా ఆ విధమైన గౌరవం పొందడం లేదన్నారు. రాజ్
Tue 08 Mar 03:28:20.053697 2022
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మహిళా జర్నలిస్టులను మంత్రుల కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సన్మానించారు. వివిధ పత్రికా, ప్రసార మాధ్యమ
Tue 08 Mar 04:35:40.717103 2022
మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో విద్యుత్ రంగం అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని, లింగ వివక్షత లేని సమాజ నిర్మాణం జరగాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యావత్ ప
Tue 08 Mar 03:02:48.848687 2022
తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ నిధులను రెండు రకాలుగా ఖర్చు చేయనుంది. నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు కింద విడివిడిగా వ్యయం
Tue 08 Mar 04:36:05.819479 2022
''అసెంబ్లీ సమావేశాల్లో సభాపతి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. సభానియమాలకు తిలోదకాలు ఇచ్చారు. గతంలో ఏ స్పీకరూ ఈ రకంగా వ్యవహరించలేదు. పాయింట్ ఆప్ ఆర్డర్ లేవనెత్తితే
Tue 08 Mar 02:55:36.630592 2022
తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(వీఆర్ఏ సంఘం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్కే దాదేమియా, వంగూరురాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా మాజీ ఎమ్మ
Tue 08 Mar 02:52:07.392409 2022
రాష్ట్ర బడ్జెట్లో ఇంధన శాఖకు అత్తెసరు కేటాయింపులే జరిగాయి. మొత్తం విద్యుత్లో 30 శాతం వినియోగదారుడిగా ఉన్న ప్రభుత్వం దానికి తగినట్టు నిధుల్ని కేటాయించలేదు. అలాగే వివిధ వ
Tue 08 Mar 02:48:48.073615 2022
అవును...సర్కారు మెట్రోరైల్ను చంకనెక్కించుకొని, ఆర్టీసీని వదులుకోవడానికి సిద్ధపడింది. బడ్జెట్లో ఆర్టీసీకి రెండు శాతం నిధులు కేటాయించాలని ఓవైపు కార్మిక సంఘాల జేఏసీ నేతలు
Tue 08 Mar 02:41:45.954556 2022
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ కీచక మాస్టర్ తన వద్దకు ట్యూషన్కు వచ్చే చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్
Tue 08 Mar 02:40:47.27034 2022
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పురుషుడితోపాటు అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని సోమవారం ఒ
Tue 08 Mar 02:40:10.353282 2022
సింగరేణి రామగుండంలో చోటు చేసుకున్న బొగ్గుగని పైకప్పు కూలిన ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి స
Tue 08 Mar 02:38:34.143762 2022
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు గతేడాదితో పోలిస్తే స్వల్పంగా నిధులను పెంచింది. రూ. 29.586 కోట్లను కేటాయించింది. గతేడాది బడ్జెట్
Tue 08 Mar 02:37:53.450778 2022
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈనెల 15 వరకు నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) నిర్ణయించింది. ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్
Tue 08 Mar 02:31:55.38623 2022
వెల్లోకి వచ్చినందుకే బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి. హరీశ్రావు స్పష్టం చేశారు. వెల్లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బీఏసీలో స
Tue 08 Mar 02:30:43.198138 2022
ఉపాధి హామీ పనుల కల్పనలో దేశంలోనే తెలంగాణ నెంబర్వన్గా ఉందనీ, మరింత పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్
×
Registration