Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 08 Mar 02:28:54.409943 2022
2022- 23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేసిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డ
Tue 08 Mar 02:27:58.244165 2022
టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికల్లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ఇది మూడో బడ్జెట్అనీ, రూ.75 వేల వరకు మాఫీ చే
Tue 08 Mar 02:26:42.034551 2022
రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి ఈ బడ్జెట్ చిహ్నమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. రూ.7,289 కోట్లతో సర్కారు బడుల అభివృద్దికి మన ఊరు మనబడి కార్యక్రమాన
Tue 08 Mar 02:25:47.778579 2022
రజక వృత్తిదారుల సంక్షేమానికి బడ్జెట్లో తగిన విధంగా కేటాయింపులు లేక పోవడం అన్యాయమని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన
Tue 08 Mar 02:24:40.02089 2022
బడ్జెట్లో దళిత బంధుకు తగినన్ని నిధులు కేటాయించలేదని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వెస్లి, టి స్కైలాబ్బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పథకానిక
Tue 08 Mar 02:23:56.172417 2022
రాష్ట్ర బడ్జెట్ 2022-23 సంవత్సరానికి గాను పోలీసుశాఖకు రూ.9315 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్ కంటే ఈసారి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అధికం. కాగా పోలీసు అధి
Tue 08 Mar 02:23:10.975932 2022
నేతిబీరకాయలో నేతి ఎంత ఉందో..కేసీఆర్ మాటల్లో నీతి అంతుందనీ, బడ్జెట్ ప్రసంగం పేజీలు పెంచిండనీ, అబద్ధాలు చెప్పాడనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ విమర్శ
Tue 08 Mar 02:21:24.83697 2022
బడ్జెట్లో గిరిజనులను ప్రభుత్వం దగా చేసిందనితెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్, ఆర్ శ్రీరామ్నాయక్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
Tue 08 Mar 02:20:20.186374 2022
రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్
Tue 08 Mar 02:19:10.518713 2022
వీఆర్ఏలకు పేస్కేలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి ఈ బడ్జెట్లోనూ చోటు దక్కలేదు. 2020 సెప్టెంబర్లో వీఆర్వో వ్యవస్థ రద్దుపై అసెంబ్లీలో సీఎం మాట్లా
Tue 08 Mar 02:18:00.909143 2022
అంకెల గారడీతో మహిళా సంక్షేమాన్ని బడ్జెట్లో విస్మరించిందని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.దళిత బంధు త
Tue 08 Mar 02:17:24.723382 2022
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టించే అంకెల పుస్తకంలా ఉందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవార
Tue 08 Mar 02:15:59.150026 2022
గొర్రెల పంపిణీకి కేవలం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి గొల్లకురుమలకు తీవ్ర అన్యాయం చేశారని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడు
Tue 08 Mar 02:14:39.160978 2022
తెలంగాణ వార్షిక బడ్జెట్-2022-23 బడుగుల జీవితాలను మార్చేదనీ, అది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సర
Tue 08 Mar 02:11:43.001451 2022
''బొందిలో ప్రాణముండగా దళితుల మూడెకరాల సాగు భూమి పంపిణీ ఆగదు. ఎన్ని కోట్ల రూపాయలైనా పెట్టి కొనిస్తా'' అంటూ గతంలో హామీనిచ్చిన సీఎం కేసీఆర్ నేడు ఆ పథకానికి ఒక్క పైసా కేటాయి
Tue 08 Mar 02:10:12.301146 2022
భారీ బడ్జెట్లో కార్మికవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందనీ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పూర్తిగా విస్మరించిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్
Tue 08 Mar 02:08:48.380808 2022
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రం చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా త
Tue 08 Mar 02:08:08.06391 2022
బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం తాము అసెంబ్లీలో ఉన్నామనీ, అందుకు భిన్నంగా హక్కుల్ని కాలరాస్తూ బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం
Tue 08 Mar 02:07:22.770781 2022
రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి తగిన విధంగా నిధులు కేటాయించ లేదని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటి కన్వీనర్ ఎంవి రమణ సోమవార ం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.5,698 కోట్లు మా
Tue 08 Mar 02:06:27.416928 2022
పట్టణ ప్రగతికి అవసరమైన నిధులు కేటాయించడంలో ఆర్థిక మంత్రి విఫలమయ్యారని పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు విమర్శించారు. రాష్ట్రంలో 140కి పైగా ఉన్న మున్సిపాల
Tue 08 Mar 02:05:52.634152 2022
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ యువత సంక్షేమాన్ని, నిరుద్యోగులను విస్మరించిందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) అఖిల భారత ఉపాధ్యక్షులు ఎ విజరుకుమార్, ర
Tue 08 Mar 02:04:51.312865 2022
బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు సంతృప్తికరంగా లేవనీ, మరిన్ని నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్య
Tue 08 Mar 01:59:04.178767 2022
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని టీడీపీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్
Tue 08 Mar 01:58:07.063734 2022
రాష్ట్ర బడ్జెట్లో అంకెలతో ఆశలు పెంచారనిదళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్య దర్శి పి.శంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదనీ, ప్రజల ఆశలు, ఆకాంక్
Tue 08 Mar 01:57:17.51656 2022
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల పదో తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్
Tue 08 Mar 01:56:35.72527 2022
కరోనా కష్టకాలంలో అవరోధాలను సైతం అధిగమించి తెలంగాణ రాష్ట్రం గత ఆర్ధిక సంవత్సరం 2.2 శాతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి సాధించిందని ప్రభుత్వం పేర్కొంది. 2020 సం
Tue 08 Mar 01:55:23.594253 2022
మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్యాయత్నం కేసులో నిందితుల వాంగ్మూలం ఆధారంగా విచారణకు హాజరుకావాలని బీజేపీ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పీఏ జితేంద్రరాజును పేట్బషీరాబాద్ పోలీసులు
Tue 08 Mar 01:54:11.461688 2022
- దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు కేటాయింపు. ప్రతి నియోజకవర్గానికి వంద చొప్పున 118 నియోజకవర్గాల్లో 11,800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందించనున్నారు. వచ్చే
Tue 08 Mar 01:52:00.545167 2022
రాష్ట్ర బడ్జెట్ 2022-23లో రోడ్లు, భవనాల శాఖకు నిధుల కేటాయింపును పరిశీలిస్తే అంకెలు ఘనంగా ఉన్నాయి. గతం కంటే ఎక్కువ నిధులు ఇచ్చినట్టు లెక్కటు చెబుతున్నాయి. కానీ, వాస్తవ పర
Tue 08 Mar 01:48:05.79383 2022
ద్వేషాన్ని విడనాడాలనీ, స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాడాలని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బివి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'రా
Mon 07 Mar 02:27:58.478806 2022
మోడీ పెద్ద దొర.. కేసీఆర్ చిన్నదొర.. వారిద్దరూ ప్రజలను మోసం చేస్తూ అప్పుల మీద అప్పులు చేస్తూ భారాలను మోపుతున్నా రనీ, వారిద్దరినీ ప్రతి పౌరుడూ ప్రశ్నించాలని వీఆర్ఏల సంఘం
Mon 07 Mar 02:28:26.493439 2022
ఆర్టీసీ పరిరక్షణ కోసం రాష్ట్ర బడ్జెట్లో రెండు శాతం నిధులు కేటాయించాలనీ, ఈ మేరకు
ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ టీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యే
Mon 07 Mar 02:28:38.794768 2022
అతి వేగంతో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు పట్టణ బైపాస్ బహుదూర్పేట క్రాస్ సమీపంలో ట్రాక్టర
Mon 07 Mar 02:27:02.366389 2022
రాష్ట్ర బడ్జెట్కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సోమవారం నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతిభ
Mon 07 Mar 02:27:47.872922 2022
దేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఉంటుందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి అభ్యంతరం వ్
Mon 07 Mar 02:28:53.935956 2022
సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. శాసనసభ సమావేశాలను ప్రొరోగ్ చేయకపోవడం వల్ల గవర్నర్ ప్రసంగం లేకుండ
Mon 07 Mar 02:29:03.780382 2022
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వి
Mon 07 Mar 02:27:18.926583 2022
బడ్జెట్లో ప్రభుత్వం ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఏయే రంగాలను విస్మరిస్తున్నది?
తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతా రంగాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నది. ప్రజల సంక్షేమాన
Mon 07 Mar 02:28:13.225471 2022
అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం మార్పులు చేస్తున్నదని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్.సాయిబాబు ఆరోపించారు. సంగారెడ్
Mon 07 Mar 02:29:14.58583 2022
నిజామాబాద్ జిల్లాలోని ప్రతి పల్లె, బస్తీ, పరిశ్రమల్లో పనిచేసే ప్రతి కార్మికుడు ఈ నెల 28,29వ తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్
Mon 07 Mar 01:26:38.543107 2022
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై అనుసరిస్తున్న విధానం రైతాంగాన్ని తీవ్రంగా కలచి వేస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ఆవేదన వ్యక్తం చ
Mon 07 Mar 01:24:17.566938 2022
సత్తుపల్లికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పాకలపాటి వసంతరావు భావజాలాన్ని ప్రతి కమ్యూనిస్టు ఆదర్శంగా తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు
Mon 07 Mar 01:21:31.827391 2022
రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్కు రూ.5 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి గీత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ డిమాండ్
Mon 07 Mar 01:17:40.278262 2022
రాష్ట్రంలో కొత్తగా 82 మందికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 17,022 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బు
Mon 07 Mar 01:14:58.126389 2022
నిరంతరం పేదల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించారనీ, ఈ క్రమంలో అనేక సార్లు పోలీసు నిర్భంధాన్ని అనుభవించారనీ, అందుకే ఆయన పేదల పక్షపాతిగా నిలిచారని ఎంసీపీఐ(యు) మాజీ రాష్ట్ర కార
Mon 07 Mar 01:12:24.739564 2022
కవిత్వం గొప్ప ఊహ అని మేడ్చల్ అదనపు కలెక్టర్, కవి ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. కవి తన భుజకీర్తిలు, హోదాలు, భేషజాలు వదిలి భాషాజ్ఞానంతో ఊహల్లో వస్తువుతో ఘర్షించే కొద్దీ అ
Mon 07 Mar 01:05:52.416983 2022
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగినంత ప్రోత్సాహం లేనందువల్లే వైద్యవిద్యార్థులు, వైద్యులు విదేశాలకెళ్తున్నారని వక్తలు పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ క
Mon 07 Mar 00:57:01.165474 2022
పత్రికలు, మీడియా సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో శ్రీముట్నూరి కష్ణారావు సంపాద
Mon 07 Mar 00:56:21.171708 2022
వైద్యవిద్య, ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసేందుకు ఇబ్బంది పడుతున్న ఇద్దరు విద్యార్థినీలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయమందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన
Mon 07 Mar 00:55:35.191695 2022
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం రాజ్భవన్లో నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప
×
Registration